Breaking News

Daily Archives: September 3, 2024

నిధులు దుర్వినియోగానికి పాల్పడితే చర్యలు తప్పవు

-జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి,  నేటి పత్రిక ప్రజావార్త : నిధుల దుర్వినియోగానికి పాల్పడితే చర్యలు తప్పవని, ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ హెచ్చరించారు. డక్కిలి మండలము వెలుగు కార్యాలయము లోని డక్కిలి మండల సమాఖ్య లోని 27 గ్రామ సంఘాలలో జరిగిన నిధుల దుర్వినియోగం రూ. 1,05,68,405/-ల పై విచారణ జరిపిన అనంతరం నిధుల దుర్వినియోగానికి పాల్పడిన సంబందిత సిబ్బంది 7 మంది పై తగు చర్యల నిమిత్తం ఉమ్మడి నెల్లూరు జిల్లా …

Read More »

జాబ్ మేళా

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జాబ్ మేళా ప్రారంభోత్సవంకు-ఈరోజు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ప్రభావతి, పిడి, డి ఆర్ డి ఏ మరియు మరో అతిథిగా రాధమ్మ, పిడి, మెప్మా తిరుపతి జిల్లా. ఈ కార్యక్రమానికి అధ్యక్షలుగా డి ఎస్ డి ఓ , ఏపీ ఎస్ ఎస్ డి తిరుపతి, వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, సిడాప్ మరియు డిఆర్డిఏ సంయుక్త ఆధ్వర్యంలో 03-09-2024 అనగా ఈరోజు ఉదయం 9 గంటల నుంచి తిరుపతిలోని నేషనల్ అకాడమీ …

Read More »

సౌర విద్యుత్ ఉత్పత్తి ని చేపట్టి వినియోగంలోనికి తీసుకువచ్చే విస్తృత ప్రణాళికలను రూపొందించండి…

-జిల్లా కలెక్టర్: డా ఎస్.వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయని, కాలుష్య రహిత పర్యావరణహిత ఇంధన వినియోగం కొరకు సౌర విద్యుత్ ఉత్పత్తి ని చేపట్టి వినియోగంలోనికి తీసుకువచ్చే విస్తృత ప్రణాళికలను రూపొందించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ డా ఎస్.వెంకటేశ్వర్ ఆదేశించారు. నేటి మంగళవారం స్థానిక జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సౌర విద్యుత్ ఉత్పత్తి మరియు వినియోగం పై పై నెడ్ క్యాప్ డెవలప్మెంట్ అధికారి దిలీప్ కుమార్ …

Read More »

అప్రెంటిస్ శిక్షణ కొరకు అప్రెంటిస్ షిప్ మేళా సద్వినియోగం చేసుకోండి…

-ప్రభుత్వ మరియు ప్రైవేట్ పారిశ్రామిక శిక్షణా సంస్థ నందు పాస్ అయిన విద్యార్థులకు పరిశ్రమల యందు అప్రెంటిస్ శిక్షణ కొరకు అప్రెంటిస్ షిప్ మేళా సద్వినియోగం చేసుకోండి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ మరియు ప్రైవేట్ పారిశ్రామిక శిక్షణా సంస్థ నందు పాస్ అయిన విద్యార్థుల కొరకు తిరుపతి జిల్లా ప్రతిష్టాత్మకమైన గుర్తింపు పొందిన పరిశ్రమల యందు అప్రెంటిస్ కల్పించబడునని ప్రభుత్వ ఐటిఐ ప్రిన్సిపల్ శ్రీలక్ష్మి తెలిపారు. గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు ఇచ్చిన స్కిల్ ఇండియా మేకిన్ ఇండియా పిలుపు మేరకు …

Read More »

పిల్లలకు బలవర్ధకమైన పౌష్టికాహారం అందించాలి…

-పిల్లలు మెచ్చి ఇష్టంగా తినేలా డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం రుచికరంగా ఉండేలా ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మెనూ పాటిస్తూ పౌష్టికాహారం నాణ్యతగా శుచిగా అందించాలి: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పిల్లలు మెచ్చి ఇష్టంగా తినేలా డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం రుచికరంగా, శుచిగా ఉండేలా ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మెనూ ఉండేలా బలవర్ధకమైన పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం …

Read More »

హెలికాప్టర్ ద్వారా ఆహార పంపిణీ

-స్పెషల్ ఆఫీసర్లుగా ఒక ఆఫీసర్, వార్డ్ సెక్రటరీలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద ప్రభావిత ప్రాంతంలో ప్రజలకు ఆహారం చేసేటట్టు చూసుకోవాలని బోట్ల సహాయంతోనే కాకుండా హెలికాప్టర్ల ద్వారా కూడా ఆహారం పంపించేటట్టు చూసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు  ఆదేశాల మేరకు, మంగళవారం క్రెడాయ్ విజయవాడ వారు తయారుచేసిన ఆహార పొట్లాలు, మంచినీరు పంపిణీకు హెలికాప్టర్ ద్వారా కూడా భోజనం పంపిణీ చేస్తున్నారు. విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర వార్డ్ సెక్రటరీలు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఆహారం …

Read More »