-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం “ఇది మంచి ప్రభుత్వం” శీర్షికతో ప్రభుత్వం ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు చేసిన కార్యక్రమాలు గురించి తెలియజేసే కరపత్రాన్ని శిఖామణి సెంటర్ నందు సచివాలయం సిబ్బంది ప్రజలకు అందజేస్తున్న పనితీరును విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పరిశీలించారు. ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే అన్న శీర్షికతో సచివాలయం సిబ్బంది ప్రజలకు కూటమి ప్రభుత్వం ప్రజలకు సంక్షోభంలో కూడా సంక్షేమాన్ని అందిస్తూ …
Read More »Daily Archives: September 20, 2024
అభివృద్ధి దిశగా అహర్నిశలు శ్రమస్తు పయనించాలి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు ఆశయాల మేరకు ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మారాలంటే విజయవాడ నగరపాలక సంస్థ అహర్నిశలు శ్రమిస్తూ అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో విజన్ 2047 పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి …
Read More »పార్కుల్లో స్వచ్ఛత హి సేవ
-సింగల్ యూస్ ప్లాస్టిక్ బ్యాన్ పై ర్యాలీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర స్వచ్ఛత హీసేవలో భాగంగా, ప్రజలను ఎంతగానో ఆహ్లాదపరిచే రాజీవ్ గాంధీ పార్క్, రివర్ ఫ్రంట్ ప్లాజా లో శానిటేషన్ డ్రైవ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2, 2024 వరకు జరుపుకుంటున్న స్వచ్ఛత హి సేవలో కార్యక్రమంలో భాగంగా ప్రజలు ఆహ్లాదంగా గడిపే ప్రదేశాలలో శానిటేషన్ డ్రైవ్ నిర్వహించారని అన్నారు. శుక్రవారం …
Read More »పార్కుల్లో స్వచ్ఛత హి సేవ
-సింగల్ యూస్ ప్లాస్టిక్ బ్యాన్ పై ర్యాలీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర స్వచ్ఛత హీసేవలో భాగంగా, ప్రజలను ఎంతగానో ఆహ్లాదపరిచే రాజీవ్ గాంధీ పార్క్, రివర్ ఫ్రంట్ ప్లాజా లో శానిటేషన్ డ్రైవ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2, 2024 వరకు జరుపుకుంటున్న స్వచ్ఛత హి సేవలో కార్యక్రమంలో భాగంగా ప్రజలు ఆహ్లాదంగా గడిపే ప్రదేశాలలో శానిటేషన్ డ్రైవ్ నిర్వహించారని అన్నారు. శుక్రవారం …
Read More »అన్న క్యాంటీన్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోండి
-అన్న క్యాంటీన్ల నిర్వహణ పై సమీక్ష సమావేశం -విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో అన్న క్యాంటీన్ల నిర్వహణ పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 11 అన్న క్యాంటీన్లకు ప్రతి ఒక్క అన్న క్యాంటీన్ కి ఒక స్పెషల్ ఆఫీసర్గా ఉన్న ఆఫీసర్లతో ఈ సమావేశాన్ని …
Read More »