-కూటమి ప్రభుత్వానికి ప్రజా సంక్షేమమే పరమావధి -ఇప్పటి వరకు పింఛన్లకు రూ.50,764 కోట్లు వ్యయం -ఆధ్యాత్మిక కేంద్రంగా పుట్టపర్తి అభివృద్ధి -సత్యసాయి శతజయంతి ఉత్సవాలకు ప్రభుత్వం ఏర్పాట్లు -కదిరి నియోజకవర్గం, పెద్దన్నవారిపల్లె ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు -కాశిబుగ్గ తొక్కిసలాట దుర్ఘటనపై ముఖ్యమంత్రి విచారం -సభలో 2 నిముషాల పాటు మౌనం పాటించి మృతులకు సంతాపం కదిరి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సంక్షేమమే పరమావధిగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని సుస్థిర ప్రభుత్వంతోనే సుపరిపాలన, అభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. …
Read More »Daily Archives: November 1, 2025
ఇదే అసలైన టీమ్ స్పిరిట్ – టీమ్ వర్క్
-వచ్చే విపత్తుల్ని ఇదే స్ఫూర్తితో ఎదుర్కొందాం -మొంథా తుఫాన్ ఫైటర్లు అందరికీ ధన్యవాదాలు -ఉత్తమ సేవకుల్నిఅభినందించిన సీఎం చంద్రబాబు -137 మందికి మెమొంటోలు, ధృవపత్రాల అందజేత -జిల్లాస్థాయిలోనూ అభినందన కార్యక్రమాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మొంథా తుఫాన్ను టీమ్ స్పిరిట్తో సమర్ధవంతంగా ఎదుర్కొన్నామని, ఇకపైనా ఇదే స్ఫూర్తి కొనసాగించాలని సైక్లోన్ మొంథా ఫైటర్ల అభినందన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం క్యాంపు కార్యాలయంలో మొంథా తుఫాను సమయంలో విశేష ప్రతిభ కనబరిచిన 137 మందికి మెమొంటోలు, సర్టిఫికెట్లను …
Read More »మంత్రి కందుల దుర్గేష్ ను సన్మానించిన సీఎం చంద్రబాబు నాయుడు
-మొంథా తుఫాన్ రక్షణ చర్యల్లో అత్యుత్తమంగా పనిచేసిన మంత్రులకు, ప్రజా ప్రతినిధులకు, అధికార యంత్రాంగానికి సీఎం చేతుల మీదుగా అభినందన కార్యక్రమం -ఉండవల్లి లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో మంత్రి దుర్గేష్ ను సైక్లోన్ మొంథా ఫైటర్ గా గౌరవిస్తూ మెమొంటో తో పాటు సన్మాన పత్రం అందజేత -సమర్థ పాలన వల్లే ఇది సాధ్యమైందని, మొంథా తుఫాన్ ఎదుర్కోవడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మొంథా తుఫాన్ రక్షణ చర్యల్లో …
Read More »మంత్రి సుభాష్ కు సీఎం చంద్రబాబు ప్రశంసలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి: ఉండవిల్లి లోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వగృహంలో మొంథా తుఫాన్ లో మెరుగైన సేవలు అందించిన రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ను సీఎం చంద్రబాబు ప్రశంసా పత్రం, జ్ఞాపికతో సత్కరించారు. అటు కోనసీమ జిల్లాలోనూ, ఇన్చార్జి మంత్రిగా ఉన్న కృష్ణా జిల్లా లోనూ తీసుకున్న మెరుగైన తుఫాను సహాయక చర్యలు పట్ల సీఎం ప్రత్యేకంగా అభినందించారు.
Read More »మొంథా తుపానులో హోం మంత్రి వంగలపూడి అనిత పనితీరును ప్రశంసించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మొంథా తుపానులో ప్రజలకు అండగా నిలిచిన హోం మంత్రి వంగలపూడి అనిత పనితీరును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. మొంథా తుఫాను సమయంలో అత్యుత్తమ సేవలు అందించిన అధికారులను, సిబ్బందిని శనివారం అమరావతిలోని ఉండవల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఎం సత్కరించారు. ఈ సందర్భంగా హోం మంత్రి వంగలపూడి అనితకు ప్రశంసా పత్రం మరియు ఉత్తమ సేవా అవార్డు ను ముఖ్యమంత్రి స్వయంగా అందజేశారు. తుఫాను సమయంలో ప్రజల రక్షణ, సహాయక చర్యల …
Read More »రాష్ట్రంలో అక్టోబర్ 2025 నెలలో నికర జీఎస్టీ వసూళ్లు 8.77% వృద్ధి నమోదు…
-రాష్ట్ర పన్నుల ప్రధాన కమిషనర్ బాబు ఏ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం జీఎస్టీ 2.0 సంస్కరణలను అమలులోకి తీసుకు వచ్చిన తర్వాత 2025 అక్టోబర్ నెలలో ఆదాయ వృద్ధిని సాధించింది. ప్రధాన వినియోగ వస్తువులు, ఔషధాలు, సిమెంట్ వంటి పలు వస్తువులపై పన్ను రేట్లు తగ్గించినప్పటికీ, నికర జీఎస్టీ వసూళ్లు గత ఏడాది అక్టోబర్తో పోలిస్తే 8.77% వృద్ధి రేటు సాధించాయి. జీఎస్టీ పరిహార సెస్ (Compensation Cess) పొగాకు ఉత్పత్తుల మినహా అన్ని వస్తువులపై తొలగించబడింది. పన్ను …
Read More »అత్యవసర, ఆపద సమయంలో ప్రవేటు వైద్యం చేసుకున్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒకవరం.
-పట్టణాలు ధీటుగా గ్రామాలు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్కేక దృష్టి. -రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి … ఏలూరు/చాట్రాయి, నేటి పత్రిక ప్రజావార్త : చాట్రాయి మండలం నరసింహారావు పాలెం క్రొత్త అర్జునవాడ, రామాలయం వద్ద రూ 20 లక్షలతో రెండు సిసిరోడ్డులు ప్రారంభోత్సవాలు, నరసింహారావు పాలెం రైతుసేవాకేంద్రంలో 19 మంది నిరుపేదలకు రూ 7 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు, రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి లబ్ధిదారులకు అందజేసి, పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. …
Read More »మొంథా తుఫాన్ వల్ల నష్టపోయిన ప్రతి రైతును, ప్రతి ఒక్కరిని ప్రభుత్వ పరంగా ఆదుకుంటాము
-రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ఏలూరు/ చాట్రాయి, నేటి పత్రిక ప్రజావార్త : చాట్రాయి మండలం నరసింహారావు పాలెం గ్రామంలో రైతు సేవాకేంద్ర భవనం ప్రాంగణంలో శనివారం చాట్రాయి మండలంలోని ముప్పు భారిన పడిన 161 మంది మత్స్యకార కుటుంబాలకు 50 కేజీలు బియ్యం, పంచదార 1కేజీ, వంటనూనె 1 లీటరు, ఉల్లిపాయలు 1 కేజీ, కందిపప్పు 1కేజీ, బంగాళ దుంపలు 1 కేజీ చొప్పున ఒక్కొక్క కుటుంబానికి రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అందజేశారు. ఈ …
Read More »పోలవరం నిర్వాసితులకు రూ 1000 కోట్లు పంపిణీ
-వేలేరుపాడులో పండుగ వాతావరణం -2026 డిసెంబర్ కల్లా ఫేజ్ -1 నిర్వాసితులందరికీ పూర్తిస్థాయి పరిహారం ఇచ్చి తీరతాం -పరిహారం పంపిణీలో దళారులను నమ్మొద్దు, మోసపోవద్దు -నిర్వాసితులకు పరిహారం పంపిణీ సభలో మంత్రి నిమ్మల ఏలూరు జిల్లా-వేలేరు పాడు, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన నిర్వాసితులను ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా వేలేరుపాడులో శనివారం పండుగ వాతావరణం లో జరిగిన నిర్వాసితుల …
Read More »రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకేసారి పింఛన్లు పెంపుదల చారిత్రాత్మక నిర్ణయం.
-నిరాధారణకు గురైన నిరుపేదలకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు గొప్పవరం. -జిల్లాలో 2,60,036 మందికి రూ 113.72 కోట్లు పంపిణీ. -ఒక్క చాట్రాయి మండలంలోనే వివిధ రకాల పింఛన్లు 8,305 మందికి రూ 3 కోట్ల 52 లక్షల 60 వేల రూపాయలు పంపిణీ. -రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ఏలూరు/ చాట్రాయి, నేటి పత్రిక ప్రజావార్త : చాట్రాయి మండలం నరసింహారావు పాలెం క్రొత్త అర్జునవాడ, మెయిన్ రోడ్డు, సాగర్ బజార్లో శనివారం అవ్వ తాతలు, దివ్యాంగులు, వితంతువులు, తదితర ఎన్టీఆర్ భరోసా …
Read More »
Prajavartha Online Telugu News