Breaking News

Daily Archives: November 5, 2025

మంగళగిరిలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లోకేష్

మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప భక్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఆలయ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం మహా పడిపూజ కార్యక్రమాన్ని మంత్రి ఆసక్తిగా వీక్షించారు. స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మధు నంబూద్రి గురుస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహించారు. …

Read More »

EESL Proposes Global Geothermal Energy Technology to Transform Andhra Pradesh Tourism First-of-its-kind Energy Efficiency initiative in India’s Tourism sector

-EESL selects world-renowned tourist destination, Araku Valley, for India’s largest GET pilot implementation -Geothermal Energy Technology (GET) to deliver over 50% energy savings and enhance visitor comfort -A game-changing clean-tech solution poised to transform Tourism infrastructure in Andhra Pradesh and across India -Boosts economic sustainability, reduces operating costs, and supports local employment generation -“AP Government is committed to world-class technologies …

Read More »

Governor Abdul Nazeer conferred Honorary Doctorate by Karnataka State Law University

Vijayawada, Neti patrika prajavartha : The Karnataka State Law University conferred the Honorary Degree of Doctor of Laws on Sri S. Abdul Nazeer, Governor of Andhra Pradesh, during the 7th Convocation held at the Farmer’s Knowledge Centre, University of Agricultural Sciences in Dharwad, Karnataka on Wednesday. The Honorary Degree of Doctor of Laws was presented to Sri Abdul Nazeer by …

Read More »

విజన్ ఉంటేనే ఏ రంగంలోనైనా అభివృద్ధి

-ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, టెక్నాలజిదే భవిష్యత్ -ఏడాదిలోనే 120 బిలియన్ డాలర్ల పెట్టుబడుల ఏపీ ఆకర్షించింది. -ఐఓడీ నుంచి ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న నారా భువనేశ్వరికి అభినందనలు -లండన్ లో నిర్వహించిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సదస్సులో సీఎం చంద్రబాబు లండన్, నేటి పత్రిక ప్రజావార్త : రేపటి తరం భవిష్యత్ కోసం సరైన వేదికలను సిద్దం చేయాల్సిన బాధ్యత పాలకులు, నేటి పారిశ్రామిక వేత్తల మీద ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రాబాబు నాయుడు అన్నారు. ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ చంద్రబాబు సతీమణి …

Read More »

కృష్ణా నదిపై హై లెవెల్ వంతెనతో దీవుల్లోని గ్రామాలు అనుసంధానం

-రాష్ట్ర ప్రభుత్వ నిధులతోపాటు, సాస్కీ పథకం నిధులు మంజూరుకు నిర్ణయం -కేంద్ర ప్రభుత్వ సాయంతో అవనిగడ్డ పరిధిలో అవుట్ ఫాల్ స్లూయిజ్ ల పునరుద్ధరణ -నిర్ణీత కాల వ్యవధిలో పనులు పూర్తి చేసే విధంగా ప్రణాళికలు -అటవీ శాఖ అనుమతుల కోసం నిలిచిన అభివృద్ధి పనులకూ మోక్షం -మొంథా తుపానులో నష్టపోయిన కౌలు రైతుల వివరాలతో నివేదిక -తుపాను నష్టం, అవనిగడ్డ నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా …

Read More »

గిరిజన ‘గూడెం’లో తొలిసారి విద్యుత్ కాంతులు

-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో స్వాతంత్ర్యం తరవాత విద్యుత్ వెలుగులు చూసిన రొంపల్లి పంచాయతీ పరిధిలోని ‘గూడెం’ గ్రామస్తులు -కేంద్ర ప్రభుత్వ నిధులు, రాష్ట్ర విద్యుత్ శాఖ సాయంతో పనులు -17 కుటుంబాలున్న గిరి శిఖర గ్రామానికి సుమారు 9.6 కిలో మీటర్ల మేర 217 విద్యుత్ స్తంభాలు -ప్రతీ ఇంటికీ 5 బల్బులు, ఒక ఫ్యాన్ ఏర్పాటు -పవన్ కళ్యాణ్ కి పాలాభిషేకం చేసిన గిరి పుత్రులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచానికి దూరంగా విసిరేసినట్టు అడవిలో ఉండే …

Read More »

జాతీయ సమైక్యతకు స్ఫూర్తి సర్ధార్ వల్లభాయ్ పటేల్

-ప్రజలంతా జాతీయ ఐక్యతా భావంతో మెలగాలి -31 అక్టోబర్ నుంచి నవంబర్ 25 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు -కేంద్ర క్రీడలు, యువజన సంక్షేమం, మై భారత్ ఏలూరు జిల్లా సంచాలకలు భారత్, యువజన అధికారి సుంకర రాము ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని సర్ధార్ @ 150 లో భాగంగా దేశవ్యాప్తంగా అతిపెద్ద ప్రచార యాత్ర డిజిటల్ దశను ప్రారంభించటం గర్వంగా ఉందని కేంద్ర క్రీడలు, యువజన సంక్షేమం, భారత్, జిల్లా యువజన అధికారి సుంకర …

Read More »

‘టెక్స్ టైల్స్’ లో 9 ఎంవోయూలు

-రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని టెక్స్ టైల్స్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి తొమ్మిది కంపెనీలు ఆసక్తి చూపుతున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే పార్టనర్ షిప్ సమ్మిట్ లో రాష్ట్ర ప్రభుత్వంతో ఈ కంపెనీల ప్రతినిధులతో ఎంవోయూలు కుదుర్చుకోనున్నట్లు తెలిపారు. అమరావతిలోని వెలగపూడి రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్ లో తొమ్మిది కంపెనీల ప్రతినిధులతో మంత్రి సవిత సమావేశం …

Read More »

ఏపీకి రండి..పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టండి…

-లండన్ లో జరుగుతున్న వరల్డ్ ట్రావెల్ మార్కెట్ (డబ్ల్యూటీఎం)-2025 ప్రదర్శన వేదికగా ఇన్వెస్టర్లను ఆహ్వానించిన మంత్రి కందుల దుర్గేష్ -ఏపీ టూరిజం సెక్టార్ లో పెట్టుబడులు పెడితే భరోసా కల్పించే బాధ్యత ఎన్డీయే ప్రభుత్వానిదని, సింగిల్ విండో విధానంలో అనుమతులు జారీ చేస్తామని ఇన్వెస్టర్లకు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్ -నవంబర్ 14,15 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే భాగస్వామ్య సదస్సుకు హాజరుకావాలని పిలుపు -ఏపీ పర్యాటక రంగానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించేందుకు వరల్డ్ ట్రావెల్ మార్కెట్ -2025 ఎగ్జిబిషన్ చక్కని వేదికగా ఉపయోగపడిందని …

Read More »

8, 9 తేదీల్లో తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ రెండు రోజులపాటు తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పర్యటిస్తారు. ఈ నెల 8వ తేదీ తిరుపతి జిల్లా పరిధిలోని ఎర్రచందనం డిపోని సందర్శిస్తారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ లో ఎర్రచందనం అక్రమ రవాణా, స్మగ్లింగ్ నిరోధంపై టాస్క్ ఫోర్స్, అటవీ శాఖ అధికారులతో నిర్వహించే సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. 9వ తేదీ పలమనేరులోని కుంకీ ఏనుగుల క్యాంపును సందర్శిస్తారు. కుంకీ ఏనుగుల సంరక్షణతోపాటు – ఏనుగులు, మనుషుల …

Read More »