Breaking News

Daily Archives: November 10, 2025

ఆటల వలన శారీరక దృఢత్వం మానసిక ఉల్లాసం తో పాటు నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 69వ ఎస్ జి ఎఫ్ అండర్ 17 బాలికల హ్యాండ్ బాల్ మరియు అండర్ 17 నెట్ బాల్ బాలబాలికల అంతర్ జిల్లాల టోర్నమెంట్ కం సెలక్షన్స్ కే బి సి జిల్లా పరిషత్ హై స్కూల్ పడమట విజయవాడ నందు గత మూడు రోజుల నుంచి నిర్వహించటం జరిగింది. ఈ ముగింపు కార్యక్రమానికి బహుమతి ప్రధానోత్సవానికి కృష్ణ, గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఏఎస్పీడీ1 ప్రసన్నకుమార్, శాప్ డైరెక్టర్ పేరం రవీంద్రనాథ్ డిఎస్డివో కే …

Read More »

కలసి పని చేద్దాం..ఆకాశమే హద్దుగా పర్యాటక అభివృద్ధి సాధిద్దాం

-విజయవాడలోని హయత్ హోటల్ లో ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో టూరిజం స్టేక్‌హోల్డర్స్‌తో జరిగిన ఇంటరాక్టివ్ మీటింగ్‌లో మంత్రి కందుల దుర్గేష్ పిలుపు -పర్యాటక పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తే ప్రభుత్వం తరపున భరోసా కల్పించే బాధ్యత తీసుకుంటానని మంత్రి కందుల దుర్గేష్ హామీ -ఆర్థిక పురోగతి, ఉపాధి అవకాశాలు, రాష్ట్రానికి ప్రాచుర్యం కల్పించడమే లక్ష్యంగా కలిసి దేశ, విదేశాల్లో పర్యటిద్దామన్న మంత్రి దుర్గేష్ -యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని వెల్లడి -నూతన పర్యాటక …

Read More »

మీడియా రిలేషన్స్ పోర్టల్ ను లాంఛనంగా ప్రారంభించిన మంత్రి కొలుసు పార్ధసారధి

-2026-2027 రెండేళ్ళ కాలానికి అక్రిడిటేషన్లు జారీ -మీడియా సంస్థల నుండి ధరఖాస్తులు ఆహ్వానం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు 2026-2027 రెండేళ్ళ కాలపరిమతితో కూడిన అక్రిడిటేషన్లు జారీ చేసేందుకు సంబంధించి మీడియా రిలేషన్స్ పోర్టల్(వైబ్ సైట్)ను సోమవారం సమాచార పౌర సంబంధాలు,గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్ధసారధి లాంచనంగా ప్రారంభించారు. ఈమేరకు ఎపి సచివాలయం ప్రచార విభాగంలో జరిగిన మీడియా సమావేశంలో మీడియా రిలేషన్స్ వెబ్ సైట్ ను సమాచారశాఖ సంచాలకులు కెఎస్.విశ్వనాధన్ …

Read More »

వందేమాతరం స్పూర్తితో దేశాభివృద్ధి కోసం పని చేయాలి

-దేశాన్ని ప్రమోట్ చేసేలా ప్రధాని మోదీ ఆలోచనలు -నాలుగు దశల్లో ఏడాది పాటు వందేమాతరం 150 వసంతాల వేడుకలు -వందేమాతరం 150 వసంతాల ఉత్సవాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి -ప్రజలతో కలిసి వందేమాతర గేయాన్ని ఆలపించిన సీఎం చంద్రబాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వందేమాతరం స్పూర్తితో దేశాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పని చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. సోమవారం తుమ్మలపల్లి కళా క్షేత్రంలో సాంస్కృతిక శాఖ నిర్వహించిన వందేమాతరం 150 వసంతాల వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. ఈ వేడుకల …

Read More »

విశాఖ ఆర్ధిక ప్రాంత అభివృద్ధికి ఎకనామిక్ మాస్టర్ ప్లాన్

-క్లస్టర్లుగా ఈ ప్రాంతంలో ప్రాజెక్టుల అభివృద్ధికి బ్లూ ప్రింట్ -వీఈఆర్‌కు అవసరమైన పాలసీల రూపకల్పన -విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకూ ఉన్న విశాఖ ఆర్ధిక ప్రాంత అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో వచ్చే పెట్టుబడులు, పరిశ్రమలు, ప్రాజెక్టుల కోసం అవసరమైన పాలసీలను రూపొందించాలని సూచనలు జారీ చేశారు. సోమవారం సచివాలయంలో జరిగిన విశాఖ ఎకనామిక్ రీజియన్ …

Read More »

పుట్టపర్తికి ప్రధాని మోదీ రాక నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు

-సత్యసాయి మహాసమాధి దర్శనానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించండి -సత్యసాయిబాబా శత జయంతి వేడులపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీసత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 19న పుట్టపర్తికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, 22వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్న నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్రపతి సహా వివిధ ప్రముఖులు హాజరుకానున్న దృష్ట్యా ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సత్యసాయిబాబా జయంతి వేడుకల …

Read More »

రాష్ట్రవ్యాప్తంగా 50 ఎంఎస్ఎంఈ పార్కులకు శ్రీకారం

-కనిగిరి నుంచి పారిశ్రామిక పార్కులను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 50 ఎంఎస్ఎంఈ పార్కుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా జరుగనున్నాయి. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పెదఈర్లపాడు నుంచి ముఖ్యమంత్రి వీటికి వర్చువల్ గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటులో రెండో దశ కింద 329 ఎకరాల్లో రూ.134 కోట్ల విలువైన 15 పారిశ్రామిక పార్కులను సీఎం ప్రారంభించనున్నారు. వీటితో పాటు …

Read More »

ముందు అవగాహన… ఆ తర్వాతే చలానా

-ట్రాఫిక్ నిబంధనల అమల్లో సరికొత్త మోడల్ అమలు -రోడ్డు ప్రమాదాలు, తొక్కిసలాటలు, అగ్నిప్రమాదాల నివారణపై ఫోకస్ పెట్టండి -ఆర్టీజీఎస్‌పై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రోడ్డు ప్రమాదాల నివారణపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. నిబంధనల ఉల్లంఘనలపై అవగాహన కల్పించిన తర్వాతే చలానా విధించే అంశాన్ని పరిశీలించాలని స్పష్టం చేశారు. సచివాలయంలో సోమవారం ఆర్టీజీఎస్‌పై ముఖ్యమంత్రి సమీక్షించారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వారికి దాని ఆవశ్యకతను వివరించాలని సూచించారు. …

Read More »

మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామితో యూనిసెఫ్ ప్రతినిధుల భేటీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామితో యూనిసెఫ్ ప్రతినిధులు సోమవారం నాడు వెలగపూడి సచివాలయంలో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని డా.బి.ఆర్ అంబేద్కర్ గురుకులాల్లో విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, డిజిటల్ అక్షరాస్యతపై ఉపాధ్యాయులకు, పోషకాహారం తయారీపై వంట మనుషులకు శిక్షణ, నీరు శుద్ది చేయడం, మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ తదితర వాటిపై యూనిసెఫ్ తరపున టెక్నికల్ సపోర్ట్ అందించే అంశంపై ఈ భేటీలో చర్చ జరిగింది. ఈ భేటీలో యూనిసెఫ్ ప్రతినిధులు డా.జిలాలెం,డా.సాలిమాతో …

Read More »

అమరావతిలో ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ నిర్మాణానికి భూమిపూజ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని అమరావతిలోని పిచ్చుకలపాలెంలో 12 ఎకరాలలో నిర్మించనున్న ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ (MSK ప్రసాద్) నిర్మాణానికి సోమవారం భూమి పూజ జరిగింది. రాజధానిలో నిర్మించనున్న ఈ అకాడమీలో విస్తృత శిక్షణ అందించి మెరికలలాంటి క్రీడాకారులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ అకాడమీ రాజధాని అమరావతిలో ఏర్పాటు కానుంది. భూమి పూజలో రిటైర్డ్ భారత క్రికెటర్ MSK ప్రసాద్ కుటుంబసభ్యులు పాల్గొన్నారు. 12 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్న ఎంఎస్‌కే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, ప్రపంచ స్థాయి క్రీడా శిక్షణ సముదాయంగా …

Read More »