Breaking News

Daily Archives: November 15, 2025

గో మాంసం అక్రమ రవాణా ముఠాల మూలాలు గుర్తించండి…

-విశాఖ గో మాంసం అక్రమ నిల్వల వెనుక ఎవరున్నా వదలొద్దు -మిత్ర గోడౌన్లో గో మాంసం పట్టుబడిన కేసుపై విశాఖ పోలీస్ కమిషనర్ ని ఆరా తీసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ గో మాంసం అక్రమ నిల్వ చేసిన ముఠాల అసలు మూలాలు గుర్తించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖ పోలీసులకు సూచించారు. గో మాంసం నిల్వల వెనుక ఎవరున్నా ఉపేక్షించవద్దని తెలిపారు. విశాఖలో భారీగా గో మాంసం నిల్వలు పట్టుబడిన …

Read More »

17 నుంచి వైద్యులకు శిక్షణ కార్యక్రమాలు

-ఏపీ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ద్వారా… అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : నేషనల్ ఎయిడ్స్ అండ్ ఎస్టీడీ కంట్రోల్ ప్రోగ్రామ్ కింద ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వైద్యులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు ఈనెల 17 నుంచి జరగనున్నాయి. హెచ్ఐవీ వచ్చిన వారికి మాత్రమే కాకుండా సుఖవ్యాధులు ఉన్న వారి నుంచి ఇతరులకు హెచ్ఐవీ సోకే ప్రమాదం ఉంది. ప్రాథమిక దశలోనే ఈ తరహా కేసులను గుర్తించి అవసరమైన చికిత్స ఇచ్చేందుకు మండలాల స్థాయిలో ఉండే వైద్యులకు శిక్షణ ఇప్పించాలని న్యాకో …

Read More »

‘టెక్స్ టైల్స్’ లో రూ.4,380 కోట్ల పెట్టుబడులు

-సీఎం చంద్రబాబు, మంత్రి సవిత సమక్షంలో ఒప్పందాలు -కుదిరిన 7 ఎంవోయూలు -6,100 ఉద్యోగాల రాక -విశాఖపట్నం, చిత్తూరు, గుంటూరు, శ్రీ సత్యసాయి, అనకాపల్లి పరిశ్రమల ఏర్పాటు -రూ. 4 వేల కోట్లతో ఫిన్లాండ్ కు చెందిన ఇన్ఫినిటెడ్ ఫైబర్ సంస్థ పెట్టుడులు -పెట్టుబడులతో టెక్స్ టైల్స్ రంగానికి ఊతం : మంత్రి సవిత విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖలో జరిగిన సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ లో టెక్స్ టైల్స్ రంగంలో రూ.4,380.38 కోట్ల మేర ఏడు ఎంవోయూలు జరిగాయి. …

Read More »

రాష్ట్రంలో లక్ష మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తయారు చేయడమే లక్ష్యం

విశాఖపట్టణం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో లక్ష మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తయారు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ల మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. విశాఖపట్టణం సీఐఐ సమ్మిట్ లో లింగ సమానత్వ స్పందన: సమగ్ర భవిష్యత్ ను నిర్మిస్తున్నాం (Gender-Responsive Innovation: Building Inclusive Futures) అనే అంశంపై చర్చా గోష్టిలో మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి శనివారం సాయంత్రం పాల్గొని మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు …

Read More »

పెట్టుబడుల పండుగ… ఉద్యోగాల వెల్లువ

-అంచనాలకు మించి విశాఖకు తరలి వచ్చిన పారిశ్రామిక వేత్తలు -3 రోజుల్లో రూ. 13,25,716 కోట్ల పెట్టుబడులు… 16,13,188 ఉద్యోగాలు… 613 ఎంఓయూలు -1 గిగా వాట్ డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన రిలయెన్స్ -పెట్టుబడులను రాబట్టడంలో ముందంజలో ఉన్న “పవర్” -12 రంగాల్లో భారీగా పెట్టుబడులు -విశాఖ సమ్మిట్ ను బిగ్ హిట్ చేసిన పారిశ్రామిక వేత్తలు -విశాఖ సాగర తీరాన పెట్టుబడుల సునామీ -ఫలించిన చంద్రబాబు కృషి… భారీ పెట్టుబడులతో ప్రభుత్వం ఖుషి -సీఎం సమక్షంలో రూ. 7,63,210 కోట్ల …

Read More »

పర్యాటక రంగంలో పెట్టుబడుల వెల్లువ

-30వ విశాఖ సీఐఐ సమ్మిట్ లో రూ.17,973 కోట్ల విలువైన 104 ఎంవోయూలు .. తద్వారా 97,876 మందికి ఉపాధి -16 నెలల్లో దాదాపు 30 వేల కోట్ల పర్యాటక పెట్టుబడులు ఆకర్షించాం -విశాఖపట్నంలో జరిగిన భాగస్వామ్య సదస్సులో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సాంకేతికం, విశ్వాసం, వాణిజ్యం లక్ష్యంగా రెండు రోజులపాటు విశాఖపట్నంలో జరిగిన 30వ సీఐఐ సమ్మిట్ లో భాగంగా పర్యాటక రంగంలో రూ.17,973 కోట్ల విలువైన 104 …

Read More »

విశాఖ భాగ‌స్వామ్య స‌ద‌స్సులో అమ‌రావ‌తిపై మంత్రి నారాయ‌ణ కీల‌క ప్ర‌సంగం

-సస్టైనబుల్ సిటీస్ – ఫ్రం విజన్ టు ఇన్వెస్ట్మెంట్స్అంశంపై ప్రసంగించిన మంత్రి నారాయణ -దేశ విదేశాల నుంచి హాజరైన పెట్టుబడిదారులకు అమరావతి నిర్మాణం గురించి వివరించిన మంత్రి -అమరావతి ద్వారా రాజధాని నిర్మాణం మాత్రమే కాదు….భవిష్యత్తు తరాలకు స్థిరమైన వారసత్వాన్ని నిర్మిస్తున్నామ‌న్న మంత్రి విశాఖ‌ప‌ట్నం, నేటి పత్రిక ప్రజావార్త : అమ‌రావ‌తి రాజ‌ధానిని ప్ర‌పంచ స్థాయి ప్ర‌మాణాల‌తో దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ సిటీగా నిర్మిస్తున్నామ‌ని పుర‌పాల‌క శాఖ మంత్రి నారాయ‌ణ స్ప‌ష్టం చేసారు..అమ‌రావ‌తి నిర్మాణం ద్వారా భ‌విష్య‌త్తు త‌రాల‌కు స్ధిర‌మైన రాజ‌ధానిని అందిస్తున్నామ‌న్నారు…విశాఖ‌లో …

Read More »

శ్రీకాకుళం ఎయిర్ పోర్టు నిర్మాణానికి రంగం సిద్ధం

-ముందుకొచ్చిన ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా -సీఎం చంద్రబాబు సమక్షంలో కుదిరిన ఎంఓయూ విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఉత్తరాంధ్రకు మరో ఎయిర్ పోర్టు రానుంది. శ్రీకాకుళంలో నిర్మించ తలపెట్టిన గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు సంబంధించి ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ ఎయిర్ పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మధ్య ఈమేరకు అవగాహనా ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమక్షంలో అధికారులు ఎంఓయూ పత్రాలు మార్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లాకు ఎయిర్ …

Read More »

న్యాచురల్ ఫార్మింగ్‌లో ఏపీకి ప్రపంచ గుర్తింపు

-పరిశ్రమల అభివృద్ధికి బాటలు వేస్తున్న కూటమి ప్రభుత్వం -విశాఖపట్నంలో సీఐఐ సదస్సు విజయవంతం -పెట్టుబడిదారుల విశ్వాసానికి కొత్త ఊపిరి -వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నంలో జరిగిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (CII) భాగస్వామ్య సదస్సులో మాట్లాడిన వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు, వ్యవసాయ బలోపేతం ద్వారానే పారిశ్రామిక రంగం అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర GSDPలో 35 శాతం ప్రాథమిక రంగం నుంచే వస్తుందనడం ద్వారా వ్యవసాయ ప్రాధాన్యతకు …

Read More »

బంగాళాఖాతం, శ్రీలంక తీరప్రాంతంలో అల్పపీడనం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని, ఇది రాగల 24 గంటల్లో పశ్చిమ – వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతుందని వెల్లడించారు. దీని ప్రభావంతో దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సోమవారం వరకు మత్స్యకారులు …

Read More »