Breaking News

Daily Archives: November 19, 2025

జల్ జీవన్ మిషన్ కి బీజం వేసింది భగవాన్ శ్రీ సత్యసాయి బాబా

-ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేటి సంకల్పానికి నాడు శ్రీ బాబా వారు అంకురం వేశారు -నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వపరమైన అనుమతులు ఇచ్చారు -సేవాతత్పరతతో ఎంతో మందిని ప్రభావితం చేసిన ఆధ్యాత్మిక శక్తి శ్రీ సత్యసాయి బాబా వారు -ఆధ్యాత్మిక తేజస్సు, విశ్వప్రేమ వల్లే అది సాధ్యపడింది -శ్రీ సత్యసాయిబాబా వారి శతజయంతి ఉత్సవాల్లో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : ‘ప్రతి మనిషికీ రోజుకి కనీసం 55 లీటర్ల రక్షిత తాగునీరు ఇవ్వాలన్నది ప్రధాన మంత్రి …

Read More »

మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి

-మహిళల ఆర్థిక స్వావలంబనే సీఎం చంద్రబాబు లక్ష్యం -మొదటి రోజు కుప్పం నియోజకవర్గం పర్యటనలో నారా భువనేశ్వరి వెల్లడి కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని, మహిళలకు అవకాశాలు ఇవ్వాలే కానీ అద్భుతాలు సృష్టిస్తారని నారా భువనేశ్వరి అన్నారు. మహిళలు వారి కాళ్లపై వారు నిలబడి ఆర్థికంగా బలోపేతం అవడం కోసమే సీఎం చంద్రబాబు డ్వాక్రా స్థాపించారని, మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని అన్నారు. నాలుగు రోజుల కుప్పం నియోజకవర్గం పర్యటనలో …

Read More »

యువతే దేశ భవిష్యత్..

-ద్రావిడ విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ దూరదృష్టి -భాషా, సంస్కృతి ఐక్యతకు ప్రతీక ఈ ద్రావిడ విశ్వవిద్యాలయం -పరిస్థితులు కఠినంగా ఉన్నా.. రాష్ట్రాన్ని చంద్రబాబు నిలబెడుతున్నారు -CII సదస్సు సూపర్ సక్సెస్ అవ్వడంతో మూడు రోజుల్లోనే రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి -సమాజాభివృద్ధి కోసం యువత ముందుకు రావాలి -ద్రావిడ విశ్వవిద్యాలయంలో విద్యార్ధులతో నారా భువనేశ్వరి సమావేశం కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : యువత సమాజం హితం కోసం సోషల్ మీడియాను వినియోగించుకోవాలని, దేశ రక్షణ కోసం యువత ముందుకు రావాలని నారా భువనేశ్వరి …

Read More »

అన్నదాత అభివృద్ధికి పంచసూత్రాలు

-నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్దతు అంశాలపై ఫోకస్ -రైతు మీసం మెలేసే రోజులు రాబోతున్నాయి -మొంథా తుఫాన్ బాధిత రైతులకు త్వరలో రూ.390 కోట్లు ఇస్తాం -రెండో విడత అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం చంద్రబాబు -రెండో విడతలో రూ. 3135 కోట్ల మేర చెల్లింపులు -46,85,838 మంది రైతులకు రూ.3,135 కోట్ల మేర లబ్ధి కమలాపురం/కడప జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు… అన్నదాతకు …

Read More »

కరుణ, శాంతి, కర్మ అనే అంశాలపై ప్రతి ఒక్కరూ ఆలోచించాలి : ప్రధాని మోదీ

-భుజ్ భూకంపం సమయంలో సత్యసాయి బాబా చేసిన సేవలను మరువలేను: ప్రధాని మోదీ -సత్యసాయి బోధించారు… చదివించారు… సేవలందించారు: సీఎం చంద్రబాబు -మానవ సేవే మాధవ సేవ అని ఆచరించారు : సీఎం -శ్రీ సత్యసాయి బాబా 100వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ -శ్రీసత్యసాయి శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని రూ.100 విలువైన స్మారక నాణేన్ని విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోదీ పుట్టపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : సేవ …

Read More »

రైతులకు ఎటువంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా కొనుగోలు…

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రములో పత్తి పంట ప్రధానముగా కర్నూలు, పల్నాడు, యన్.టి.ఆర్., ఆనంతపురము, గుంటూరు మరియు ప్రకాశం జిల్లాలలో అధికముగా సాగు చేయబడుతుంది. 2025-26 ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 5.39 లక్షల హెక్టార్లలో పత్తి సాగు కాగా, సుమారు 8 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనా వేయడమైనది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరపై సి.సి.ఐ. వారు కొనుగోలు చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం జి.వొ.నెం.843, తేదీ:25.09.2025 ద్వారా మార్గ దర్శకాలను జారి చేయడం జరిగినది. ఈ కొనుగోలు …

Read More »

ఇమాములు.. మౌజన్ల వేతనాలు నిలిపితే కఠిన చర్యలు

-మసీదు కమిటీ లను హెచ్చరించిన మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇమాములు,మౌజన్ల వేతనాలు నిలిపితే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్రంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మసీదుల కమిటీలను రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అమరావతిలో బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో హెచ్చరించారు.రాష్ట్రo లోని ఇమాములు, మౌజన్లకు పెండింగ్ వేతనాలకు సంబంధించి కూటమి ప్రభుత్వం రూ. 90 కోట్లు మొత్తాన్ని ఈనెల12వ తేదీన విడుదల చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. తుమ్మలపల్లి …

Read More »

సఫాయి కర్మచారి వృత్తి దారులకు సబ్సిడీ పై మురుగు శుద్ధి వాహనాలు

-ప్రతి వాహనం పై 14 లక్షల రూపాయల సబ్సిడీ -మిగిలిన రూ.17.5 లక్షలు ఋణం గా పొందే అవకాశం -ఉమ్మడి కృష్ణా జిల్లా షెడ్యూల్డ్ కులముల సేవా సహకార సంఘం లిమిటెడ్ కార్యనిర్వాహక సంచాలకులు షేక్ షాహిద్ బాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : NSKEDC పథకం ద్వారా సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాల మంజూరుకు ఉమ్మడి కృష్ణా(కృష్ణా & ఎన్టీఆర్) జిల్లాలోని సఫాయి కర్మచారి వృత్తిలో ఉన్న నిరుద్యోగ యువత నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి కృష్ణా జిల్లా షెడ్యూల్డ్ కులముల …

Read More »

వరల్డ్ టాయిలెట్ డే

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాహిని చారిటబుల్ ఫౌండేషన్ (VCF) మరియు Unicef వారు సంయుక్తంగా ఈరోజు విజయవాడ గాంధీనగర్ లోని కందుకూరి కళ్యాణ మండపంలో జిల్లా స్థాయి వరల్డ్ టాయిలెట్ డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.కార్యక్రమానికి ముఖ్య అతిథులు పి డి ఐసిడిఎస్ ఎస్కె రుక్సానా సుల్తానా బేగం, జిల్లాలోని సి డి పి ఓ లు మరియు ఐ సి డి ఎస్ సూపర్వైజర్ లు హాజరు కాగా, ముందుగా మనోజ్ కుమార్ లీడ్ వాష్ ఫ్రం VCF, వరల్డ్ …

Read More »

ఊరూరా అన్న‌దాత సుఖీభ‌వ‌-పీఎం కిసాన్ పండ‌గ‌

– రైతుల ఖాతాల్లో రెండో విడ‌త నిధులు జ‌మ‌ – ఎన్‌టీఆర్ జిల్లాలో రూ. 79.72 కోట్ల మేర ల‌బ్ధి – అన్న‌దాత‌ల కుటుంబాల్లో ఆనంద‌మే ల‌క్ష్యంగా ప‌థ‌కం అమ‌లు – కార్య‌క్ర‌మంలో పాల్గొన్న క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ, జ‌గ్గ‌య్య‌పేట ఎమ్మెల్యే శ్రీరాం రాజ‌గోపాల్ తాత‌య్య‌, కేడీసీసీబీ ఛైర్మ‌న్ నెట్టెం ర‌ఘురాం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అన్న‌దాత‌ల కుటుంబాల్లో ఆనంద‌మే ల‌క్ష్యంగా ప్ర‌భుత్వం అన్న‌దాత సుఖీభ‌వ‌-పీఎం కిసాన్ ప‌థ‌కాన్ని అత్యంత పార‌ద‌ర్శ‌కంగా అమ‌లుచేస్తోంద‌ని.. రైతులు ప‌థ‌కాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ డా. …

Read More »