Breaking News

Daily Archives: December 10, 2025

ప్రమోషన్ల ఆనందం ప్రజలకు అందించే సేవల్లో కనబడాలి

-ఉద్యోగులు నిష్పక్షపాతంగా, నిబద్ధతతో వ్యవహరించాలి -పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికే నూతన సంస్కరణలు -గత ప్రభుత్వంలో పోస్టింగ్ కీ, ప్రమోషన్ కీ ఓ రేటు కార్డు ఉండేది -కూటమి పాలంలో సీనియారిటీ, సిన్సియారిటీకే ప్రాధాన్యమిచ్చాం -గతంలో ఎన్నడూ లేని విధంగా 10 వేల మందికి పైగా పదోన్నతులు కల్పించాము -నేను జవాబుదారీతనంతో ఉంటా… మీరూ తప్పు చేయొద్దు -పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులతో మాటా-మంతి కార్యక్రమంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘ఒక ప్రభుత్వ ఉద్యోగి కుమారుడిగా ఉద్యోగుల …

Read More »

నెగటివ్ వద్దు…పాజిటివ్ ఆలోచనలతో పనిచేయండి

-ప్రభుత్వ ఆదేశాలు ఎలా అమలు చేయాలో చూడాలి -పని, ఫలితమే కాదు….అధికారుల వ్యవహార శైలీ బాగుండాలి -హెచ్వోడీలు, కార్యదర్శుల సదస్సులో సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : హెచ్వోడీలు, కార్యదర్శుల సదస్సులో వారిని ప్రేరేపించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు పలు సూచనలు చేశారు. అధికారులు ఎవరూ ప్రతికూల ఆలోచనలు చేయవద్దన్నారు. ఏ పని చెప్పినా, ఏ కార్యక్రమం తలపెట్టినా కొందరు ప్రతికూల ఆలోచనలు చేస్తున్నారని, ఎలా ఆ పనిచేయకుండా ఉండాలి అనే విధంగా కొంతమంది ఆలోచిస్తున్నారని అన్నారు. ఈ పద్దతిని విడనాడాలని స్పష్టం …

Read More »

ప్రజలు మెచ్చే పాలన అందివ్వాలి

-ప్రజల కోసం అవసరమైతే బిజినెస్ రూల్స్ మార్చండి -మాట ఇచ్చాం… విద్యుత్ ఛార్జీలు పెంచం -వినూత్న ఆలోచనలతో ప్రజలకు సేవలు… అభివృద్ధి పనులు -చాలా శాఖలు గాడిన పడ్డాయి… ఇంకొన్ని మరింత గేరప్ కావాలి -రాష్ట్రానికున్న అప్పులన్నింటినీ రీ-షెడ్యూల్ చేస్తున్నాం -ఏపీ బ్రాండ్ తిరిగి తెచ్చాం… పెట్టుబడులు వచ్చాయి -మంత్రులు, కార్యదర్శులు, హెచ్వోడీల సమావేశంలో ప్రారంభ ఉపన్యాసంలో సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలు మెచ్చే పాలన అందించే దిశగా ప్రతి విభాగం, ప్రతి అధికారి పని చేయాలని ముఖ్యమంత్రి …

Read More »

వ్యవసాయ యాంత్రీకరణకు అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ బ్యాంక్

-సాగువ్యయం తగ్గేలా ఆధునిక యంత్ర పరికరాలు -హార్వెస్టింగ్ ప్రక్రియలో రేషనలైజేషన్ విధానం -పత్తి కొనుగోళ్లలో ఇబ్బందులపై సీసీఐపై సీఎం అసహనం -ఉద్యాన పంటల కొనుగోలుదారులతో త్వరలో సమావేశం -ధాన్యం, పత్తి, మిరప కొనుగోళ్లపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయానికి అవసరమైన ఆధునిక సాగు యంత్ర పరికరాల కోసం అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ బ్యాంక్ ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సాగు వ్యయం తగ్గేలా ఆధునిక యంత్ర పరికరాలను రైతులకు అందుబాటులోకి తేవాలని వ్యవసాయ …

Read More »

87వ జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోస్టర్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

-పోటీల ప్రారంభోత్సవానికి సీఎంను ఆహ్వానించిన క్రీడామంత్రి, శాప్ ఛైర్మన్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : యోనెక్స్–సన్‌రైజ్ 87వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్–2025 పోస్టర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం సచివాలయంలో ఆవిష్కరించారు. ఈ నెల 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు విజయవాడలో జరిగే ఈ ఛాంపియన్షిప్ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రిని రాష్ట్ర క్రీడాశాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, శాప్ ఛైర్మన్ రవి నాయుడు ఆహ్వానించారు. ఈ సందర్భంగా పోస్టర్‌ సీఎం పోస్టర్‌ ఆవిష్కరించారు. ఈ టోర్నమెంట్‌ …

Read More »

చిన్నారి గాయని సాధ్యకు సీఎం చంద్రబాబు ప్రశంస

-22 ప్రదర్శనల్లో 22 జాతీయ, అంతర్జాతీయ అవార్డులు దక్కించుకున్న సాధ్య -హార్వార్డ్ వంటి ప్రతిష్టాత్మక యూనివర్శిటీల్లో ప్రదర్శనలు -గుంటూరు జిల్లాకు చెందిన సాధ్య మరిన్ని విజయాలు సాధించాలన్న ముఖ్యమంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ వేదికలపై చిన్నతనంలోనే శ్రావ్యంగా పాటలు పాడుతూ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న గాయని సాధ్యను సీఎం చంద్రబాబు ప్రశంసించారు. బుధవారం చిన్నారి సాధ్య, ఆమె తల్లిదండ్రులు స్వైరా, సిరి కృష్ణ సీఎం చంద్రబాబును సచివాలయంలో కలిశారు. చిన్నారి గాయని సాధ్య వివిధ దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చి ప్రతిష్టాత్మక …

Read More »

సీఎం చంద్రబాబు నాయుడుని మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సచివాలయంలో రాష్ట్ర రవాణా, యువజన క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని మర్యాదపూర్వకంగా కలిసి శాఖ సంబంధిత అంశాలపై చర్చించారు. రవాణా వ్యవస్థ అభివృద్ధి, సేవల మెరుగుదల, యువతకు అవకాశాల విస్తరణపై సీఎం ప్రత్యేక మద్దతు అందిస్తున్నందుకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి వెంటా శాప్ చైర్మన్ రవినాయుడు ఉన్నారు.

Read More »

రామచంద్రపురం రెవిన్యూ డివిజన్ యధాతధంగా కొనసాగుతుంది

-మంత్రి సుభాష్ కు సీఎం చంద్రబాబు నాయుడు హామీ -ప్రజలు ఆందోళన చెందవద్దు – మంత్రి సుభాష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం రెవిన్యూ డివిజన్, సబ్ డివిజనల్ పోలీస్ అధికారి కార్యాలయం (డీఎస్పీ ఆఫీస్ ) ఎట్టి పరిస్థితిలో యధాతధంగా రామచంద్రపురం కేంద్రంగా కొనసాగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు హామీ ఇచ్చారు. బుధవారం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో మంత్రి సుభాష్ …

Read More »

ఉర్దూ అకాడమీ 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఉర్దూ అకాడమీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో వారోత్సవాలు

-మంత్రి ఫరూక్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ చరిత్రలోనే ఉర్దూ భాషాభివృషి కొరకు పాటు పడిన ఏకైక నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని మైనారిటీ శాఖా మంత్రి ఫరూఖ్ ఉద్ఘాటించారు. బుధవారం విజయవాడ షా జాహుర్ ముసఫిర్ ఖనలో ఉర్దూ అకాడమీ ఉద్యోగుల సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. సమావేశానికి ఉర్దూ అకాడమీ చైర్మన్ మొహమ్మద్ ఫరూక్ శుబ్లీ అధ్యక్షత వహించారు. మంత్రి ఫరూక్ మాట్లాడుతూ భాషకు మతంతో సంబంధం లేదు అన్నారు. ఉర్దూ …

Read More »

పర్యాటక రంగానికి విస్తృత ప్రచారం కల్పిద్దాం

-సచివాలయంలో జరిగిన తొలి మార్కెటింగ్ కమిటీ మీటింగ్ లో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈవెంట్లు, ఉత్సవాలు, అడ్వర్ టైజ్ మెంట్ ల ద్వారా పర్యాటక రంగానికి మరింత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. బుధవారం వెలగపూడి సచివాలయం రెండవ బ్లాక్ లోని పేషీలో మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన పర్యాటక ప్రమోషన్, మార్కెటింగ్, ఈవెంట్స్, పండుగలు మరియు ప్రకటనల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తొలి భేటీ జరిగింది. …

Read More »