విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో భవానీ దీక్షా విరమణల కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో విజయవంతంగా ముందుకెళ్తోంది. భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయడంతో భవానీ భక్తులు సంతృప్తికరంగా అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. లడ్డూ ప్రసాదంతో పాటు అన్న ప్రసాదానికి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రానికి సీసీ కెమెరాలు, ఏఐ కెమెరాలు అనుసంధానించడంతో భక్తులకు ఏర్పాట్లు తో పాటు భద్రత పరంగా నిరంతర పర్యవేక్షణకు సాధ్యమవుతోంది. జిల్లా ఇన్ఛార్జ్ …
Read More »Daily Archives: December 13, 2025
జిల్లా పరిధిలో 148 రైతు సేవా కేంద్రాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్ (2025–26)లో ఎన్టిఆర్ జిల్లాలో మొత్తం 1,50,000 మెట్రిక్ టన్నుల ప్యాడీని ప్రభుత్వం మద్దతు ధర (MSP) వద్ద నేరుగా రైతుల నుండి కొనుగోలు చేయనుంది. ఈ ప్యాడీ కొనుగోలు కార్యక్రమం జిల్లా పరిధిలో ఏర్పాటు చేసిన 148 రైతు సేవా కేంద్రాలు (RSKs) ద్వారా నిర్వహించబడుతోంది. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 148 రైతు సేవా కేంద్రాలు అక్టోబర్ 17, 2025 నుండి దశల వారీగా ప్రారంభించబడగా, ఇప్పటివరకు 139 కేంద్రాలు …
Read More »ఈ నెల 15న జిల్లాస్థాయి పీజీఆర్ఎస్ రద్దు
– జిల్లా ఇంచార్జి కలెక్టర్ ఎస్.ఇలక్కియ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 11వ తేదీన ప్రారంభమైన భవానీ దీక్షల విరమణ కార్యక్రమం 15వ తేదీ వరకు జరగనుందని.. ఈ కార్యక్రమం నిర్వహణ విధుల్లో జిల్లా అధికారులు నిమగ్నమై ఉన్నందున ఈ నెల 15న కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) జిల్లాస్థాయి కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని జిల్లా ఇంచార్జి కలెక్టర్ ఎస్.ఇలక్కియ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తదుపరి సోమవారం నుంచి జిల్లాస్థాయి పేజీఆర్ఎస్ కార్యక్రమం …
Read More »నియోజక వర్గం సమగ్రాభివృద్ధి… ప్రజా సంక్షేమం సంతృప్త స్థాయిలో ఉండాలి
• కూటమి ధర్మాన్ని అనుసరిస్తూ పార్టీ శ్రేణులకు అండగా నిలిచి భరోసా ఇవ్వాలి • పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకి దిశానిర్దేశం చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ • జనసేన ఎమ్మెల్యేలతో వన్ టూ వన్ సమావేశాలు ప్రారంభం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలు అందించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొంటూ వారికి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించటంలో ఏ దశలోనూ రాజీపడకూడదని ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. గెలిచిన ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గం …
Read More »అంధ క్రికెటర్ల వేదనకు చలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
• జట్టు కెప్టెన్ దీపిక, సభ్యురాలు పాంగి కరుణ కుమారి కుటుంబాలకు టీవీ, ఫ్యాన్, ఇతర గృహోపకరణాలు, నిత్యావసరాలు, నూతన వస్త్రాలు, దుప్పట్లు పంపించిన ఉప ముఖ్యమంత్రివర్యులు • 24 గంటల్లో ప్రపంచకప్ విజేతల కుటుంబాలకు గృహోపకరణాలు • అంధ క్రికెటర్ల ఇళ్లలో వస్తు కాంతులు • తంబలహట్టి తండా, వంట్ల మామిడి గ్రామాలకు వెళ్ళి అందించిన జనసేన నాయకులు, యంత్రాంగం • నూతన గృహాల నిర్మాణంపై పర్యవేక్షించాలని పేషీకి దిశానిర్దేశం • ఇప్పటికే కెప్టెన్ దీపిక స్వగ్రామానికి రూ.6.2 కోట్లతో రెండు రోడ్లు …
Read More »ఈనెల 21 న రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో
-54 లక్షల మందికి పైగా పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు భారీ ఏర్పాట్లు -వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 21న పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారని వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకమార్ యాదవ్ నేడొక ప్రకటనలో తెలిపారు. 5 ఏళ్లలోపు పిల్లల్లందరికీ పోలియో చుక్కల్ని తప్పకుండా వేయించాలని, కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రాల్లో నిర్వహిస్తారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 54,07,663 మంది 5 …
Read More »అజ్మీర్ ట్రైన్ ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్న మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ హసీమ్ బేగ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం నుండి అజ్మీర్కు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక రైలును ఏర్పాటు చేసినందుకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, మంత్రి కొల్లు రవీంద్ర కి, పార్లమెంట్ సభ్యులు బాలశౌరి వల్లభనేని కి, మరియు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ హసీమ్ బేగ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అజ్మీర్ షరీఫ్ ఉర్స్ సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి, ముఖ్యంగా మచిలీపట్నం మరియు …
Read More »వుడ్ కార్వింగ్ కళాకారులకు ఆధునిక టూల్ కిట్లు పంపిణీ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి హ్యాండీక్రాఫ్ట్స్ ఎంపోరియం ఆవరణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళల పరిరక్షణ, అభివృద్ధి దిశగా కీలకమైన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి మాధవమాల వుడ్ కార్వింగ్ కళాకారులకు ఆధునిక టూల్ కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత & వస్త్ర శాఖ మంత్రి (Minister of Handlooms & Textiles, Government of Andhra Pradesh) సవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హస్తకళా అడ్వైసర్ సుచిత్ర ఏళ్ళ , …
Read More »“గర్భస్థ శిశువుపై తల్లి ఆరోగ్య ప్రభావం” అంశంపై 1347వ ఆరోగ్య సదస్సు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : “గర్భిణీ సమయంలో తల్లి ఆరోగ్యం గర్భస్థ శిశువు శారీరక, మానసిక, మేథో వికాసంపై అత్యంత ప్రభావం చూపిస్తుంది. ఆరోగ్యకరమైన బిడ్డకు తల్లి సంపూర్ణ ఆరోగ్యమే మూలం” అని ప్రముఖ గైనకాలజిస్ట్ డా|| కొల్లి శ్రీనయన పేర్కొన్నారు. వాసవ్య నర్సింగ్ హెూమ్లో డా॥సమరం అధ్యక్షతన శనివారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొని “గర్భస్థ శిశువుపై తల్లి ఆరోగ్య ప్రభావం” అంశంపై సవివరంగా ప్రసంగించారు. ఆమె మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలో పోషకాహార లోపం, రక్తహీనత, మధుమేహం, …
Read More »ఏపీ ఛాంబర్స్ “బిజినెస్ ఎక్స్పో 2025” రెండో రోజు విజయవంతం : కీలక రంగాలపై ప్రత్యేక సదస్సులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ (AP Chambers) నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక “బిజినెస్ ఎక్స్పో 2025” రెండవ రోజు (డిసెంబర్ 13) అత్యంత ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి చోదక శక్తులుగా ఉన్న నూతన పరిశ్రమలు మరియు పెట్టుబడి అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఉదయం సెషన్: సన్రైజ్ సెక్టార్లలో పెట్టుబడుల అవకాశాలు ఉదయం జరిగిన సెషన్లో “ఎమర్జింగ్ సన్రైజ్ సెక్టార్స్ ఇన్ ఏపీ – పాత్వేస్ ఫర్ గ్రోత్ & …
Read More »
Prajavartha Online Telugu News