Breaking News

Daily Archives: December 26, 2025

అభివృద్ధిని అడ్డుకుంటే సహించేది లేదు

– జగన్ కు మంత్రి సవిత హెచ్చరిక – పీపీపీ మోడల్ లో వైద్య కళాశాలల నిర్మాణానికి కేంద్రం మద్దతు – ప్రధాని నరేంద్రమోడిని, కేంద్రమంత్రి అమిత్ షాను అరెస్టు చేస్తామని ప్రకటించగలవా..? – జగన్ బెదిరింపులకు ఎవరూ భయపడరు… – ఆ ఇళ్లనీ బాత్ రుమ్ లకు ఎక్కువ బెడ్ రూమ్ లకు తక్కువ – వైసీపీ హయాంలో జగనన్న ఇళ్లపై మంత్రి సెటైర్లు – 2029 నాటికి పేదల సొంతింటి కల నిజం చేస్తాం – గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో …

Read More »

గ‌ర్భిణిల‌కు ‘చిరున‌వ్వు’తో సూచనలు

-‘కిల్కారి’ ద్వారా ప్రతి ఏడాది 2.5 లక్షల మందికి ఐవీఆర్ఎస్ వాయిస్ కాల్స్ -నెలవారీ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : మాతా, శిశు మరణాల్ని గణనీయంగా తగ్గించే చర్యల్లో భాగంగా ‘కిల్కారి’ (చిన్నారి చిరునవ్వు) కార్యక్రమం ద్వారా ఐవీఆర్ఎస్ విధానంలో గర్భిణిలు, బాలింత‌ల‌కు స‌ల‌హాలు,సూచ‌న‌లు ఇస్తున్నామ‌ని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ క‌మీష‌న‌ర్ జి.వీర‌పాండియ‌న్ తెలిపారు. ప్రతి ఏడాదీ ఐవీఆర్ఎస్ ద్వారా సగటున 2.5 లక్షల మంది గర్భిణులకు ఐవీఆర్ఎస్ వాయిస్ కాల్స్ ద్వారా తల్లి, బిడ్డల ఆరోగ్య …

Read More »

వైద్య కారణాలతో విధులకు అనర్హులైన APPTD ఉద్యోగులకు పూర్తి న్యాయం దిశగా కూటమి ప్రభుత్వం చొరవ

-వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం వైద్య పరంగా అనర్హులైన APPTD ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలు. -ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం -ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు కి ప్రత్యేక ధన్యవాదాలు…రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త : APSRTC నుండి ప్రభుత్వ సేవల్లోకి జనవరి 2020 లో విలీనం కాబడిన ఉద్యోగులు, వైద్యపరంగా విధులకు అనర్హులుగా ప్రకటించబడిన ప్రజా రవాణా శాఖ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం సానుభూతితో పరిశీలించి …

Read More »

స్వర్ణ నారావారిపల్లె -అభివృద్ధికి సంబంధించిన పనులను పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణ నారావారిపల్లె – అభివృద్ధికి సంబంధించిన పనులు కార్యక్రమాలు పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం స్థానిక కల్లెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు స్వర్ణ నారావారిపల్లె -అభివృద్ధి కార్యక్రమాల పై ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘు వాన్సీ, జిల్లా పంచాయతీ అధికారిని సుశీల దేవి మరియు సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. స్వర్ణ నారావారి పల్లె -అభివృద్ధిలో భాగంగా జరగనున్న అభివృద్ధి …

Read More »

ఆయుర్వేద వైద్యులు 58 శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించటం హర్షణీయం

-Dr రవికుమార్, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, ది మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ది మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆంద్రప్రదేశ్ మరియు చిత్తూరు జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం జరిగిన ప్రెస్ మీట్ లో పాల్గొన్న అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ… 2020 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ ద్వారా జారీ చేసిన సెంట్రల్ కౌన్సిల్ ఫర్ ఇండియన్ సిస్టం ఆఫ్ మెడిసిన్ (పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆయుర్వేద ఎడ్యుకేషన్) అమెండ్మెంట్ రెగ్యులేషన్స్–2020 ప్రకారం …

Read More »

20.95 కోట్ల రూపాయలతో పలు డివిజన్లలో అభివృద్ధి పనులు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో సుమారు 20.95 కోట్ల రూపాయలతో పలు డివిజన్లలో అభివృద్ధి పనులను నిర్వహించుటకు స్థాయిసంఘం ఆమోదం తెలిపిందని అధ్యక్షులు మరియు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. శుక్రవారం స్థాయి సంఘం అధ్యక్షుల వారి ఛాంబర్ (మేయర్ ఛాంబర్) లో నగర కమీషనర్ పులి శ్రీనివాసులు తో కలిసి నగర పాలక సంస్థ స్థాయి సంఘ సమావేశం నిర్వహించి పలు అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారు. సమావేశంలో నగరంలోని ఆయా డివిజన్లకు సంబంధించిన ప్రజా ప్రతినిధులు …

Read More »

కనకమేడల రవీంద్ర కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రముఖులు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు సుప్రీంకోర్టులో భారత ప్రభుత్వ అదనపు సొలిసిటర్ జనరల్(ASG) గా నియమితులైన సీనియర్ న్యాయవాది, తెలుగుదేశం పార్టీ మాజీ రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్ర ని లబ్బీపేట లోని వారి నివాసంలో కలిసి అభినందనలు తెలిపారు. రాజ్యసభ సభ్యునిగా విశేష సేవలందించిన కనకమేడల రవీంద్ర ఇకపై అత్యున్నత న్యాయస్థానంలో కేంద్ర ప్రభుత్వం తరఫున కీలక వాదనలు వినిపించనుండటం ఎంతో ఆనందంగా ఉంది. దేశంలోనే ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ పదవిలో తెలుగు వ్యక్తి నియమితులు కావటం ఎంతో …

Read More »

పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలన

గుంటూరు నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో డ్రైన్లలో వ్యర్ధాలు వేసి, మురుగుపారుదలకు ఆటంకం కల్గించే వారిని గుర్తించి, వారికి భారీ అపరాధ రుసుం విధించడం, కమర్షియల్ సంస్థల అయితే సీజ్ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం జేకేసీ కాలేజి రోడ్, డొంక రోడ్, ఏటుకూరు రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి డివైసిలో అందిన ఫిర్యాదులను, పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలించి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ …

Read More »

ఉద్యోగాలు & ఏ.యం.బి.ఎఫ్ అమలు జిఓ విడుదల పట్ల ఇ.యు హర్షం

– జిఓ విడుదలపై సి.యం కు కృతగ్ఞతలు..ఇ.యు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : తేది:01.01 2020 తరువాత మెడికల్ అన్ఫిట్ అయిన ఉద్యోగులకు నిలుపుదల చేసిన ప్రత్యామ్నాయ ఉద్యోగము కానీ, అడిషనల్ మానిటరీ బెనిఫిట్స్(AMBF) కానీ ఎంప్లాయీస్ యూనియన్ గా దపదపాలుగా చేసిన రిఫ్రెసెంటేషన్ మేరకు,  మేనేజింగ్ డైరెక్టర్  ద్వారకా తిరుమలరావు  సహకారముతో తేది:01.01.2020 తరువాత మెడికల్ అన్ఫిట్ అయిన ఉద్యోగులకు పాత పద్దతిలో అర్హులైన వారికి ప్రత్యామ్నాయ ఉద్యోగము ఉద్యోగము వద్దంటే అడిషనల్ మానిటరీ బెనిఫిట్(AMBF) ఇచ్చుటకు భవిష్యత్ లో కంటిన్యూ …

Read More »

ఈనెల 27 మరియు 28 వ తేదీల్లో (MMUs) లో ఉన్నటువంటి ఖాళీలకు ఇంటర్వూస్

-యువత సద్వినియోగం చేసుకోవాలి.. విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), జిల్లా ఉపాధి కల్పన శాఖ, డి ఆర్ డి ఎ – సీడాప్ సంయుక్త అద్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను 104 మొబైల్ మెడికల్ యూనిట్లు (MMUs) లో ఉన్నటువంటి ఖాళీలకు ఇంటర్వూస్ ది.27.12.2025 మరియు ది. 28.12.2025 అనగా శనివారం మరియు ఆదివారం  ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 04:00 గంటల వరకు మన విజయవాడ లోని …

Read More »