-జీ-రామ్-జీ స్కీం నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఆర్థిక సాయం అందించండి -కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీలో సీఎం చంద్రబాబు విజ్ఞప్తి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంటులో బిల్లు పెట్టి చట్టబద్దత కల్పించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. బుధవారం పోలవరం పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం… కేంద్ర హోం మంత్రితో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల …
Read More »Daily Archives: January 7, 2026
రాష్ట్ర జీవనాడి పోలవరం కలను సాకారం చేస్తున్నాం
-వృధా జలాలను సద్వినియోగం చేసుకుందాం… అభివృద్ధి చెందుదాం -నదుల అనుసంధానంతో తెలంగాణకూ లబ్ది -పోలవరం కుడి కాల్వ ద్వారా కొల్లేరు ప్రాంతాలకు నీరు -ఫిబ్రవరి 15 నాటికి డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తి -వచ్చే ఏడాది మార్చి నాటికి పోలవరం పూర్తి అయ్యేలా చర్యలు -12 నెలల్లో ఆర్ అండ్ ఆర్ పనులు పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ -రాయలసీమ లిఫ్ట్ పేరుతో రాజకీయం సిగ్గు చేటు -రాయలసీమ రిజర్వాయర్లన్నింటినీ నీళ్లతో నింపిన చరిత్ర మాది -అనుమతుల్లేకుండా ఆరంభించారు… అడ్డగోలుగా దోచేశారు -మీడియా సమావేశంలో …
Read More »అనుమతులు ఉన్నా మైనింగ్ కి అడ్డు తగులుతున్నారు
– పుంగనూరు నియోజక వర్గం సదుంలో కొందరు నాయకుల ఆగడాలపై పవన్ కళ్యాణ్ కి ఫిర్యాదు చేసిన ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ – చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రాలు, ప్రాంతాలు వేరైనా మనమంతా భారతీయులం. ఏ రాష్ట్రం వారు ఏ రాష్ట్రంలో అయినా జీవించే హక్కు రాజ్యాంగం కల్పించింది. అలాగే ఏ రాష్ట్రం వారు ఏ రాష్ట్రంలో అయినా పనులు చేసుకోవచ్చని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ …
Read More »భూ మాతను రక్షించుకుంటూ రైతుల ఆదాయం పెంచాలి
– ఉద్యాన సాగులో వైవిధ్యం… భూమికి రక్షణ కవచం లాంటిది – విభిన్న రకాల పంటల సాగుకు రైతులను ప్రోత్సహించాలి – 50 శాతం గ్రీన్ కవర్ ప్రణాళికల అమలులో ఉద్యాన శాఖ పాత్ర కీలకం – అటవీ, ఉద్యాన శాఖ ఉన్నతాధికారులతో చర్చించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భూ మాతను రక్షించుకుంటూ, రైతుల ఆదాయం పెంచే విధంగా ప్రణాళికలకు రూపకల్పన చేయాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ …
Read More »రేపటి నుంచి పిఠాపురంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన
– 9వ తేదీన సంక్రాంతి సంబరాలకు శ్రీకారం – పిఠాపురం వేదికగా ‘పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలు’ – పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్న ఉప ముఖ్యమంత్రి – 10వ తేదీ జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీక్షా సమావేశం – పిఠాపురం నియోజకవర్గంలో క్షేత్ర స్థాయి సందర్శనలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మూడు రోజులపాటు తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించనున్నారు. గురువారం రాత్రికి పిఠాపురం చేరుకోనున్న పవన్ కళ్యాణ్ , శుక్రవారం ఉదయం …
Read More »కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలతో..
-రైతుల కళ్ళలో ఆనందం -జగన్ ఫోటోల పిచ్చితో రాష్ట్రం సర్వనాశనం -రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ధ్వజo -పట్టాదారు పాస్పుస్తకాలు రైతుల ఇళ్లకే పంపిణీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలన్నింటికి ప్రజల మద్దతు వెల్లు వెత్తుతోందని రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన బాట పట్టించి, రాజముద్రతో రైతులకు వారి పేర్లతో కొత్తగా జారీ చేస్తున్న పట్టాదారు …
Read More »పులికాట్ సరస్సు తీరాన జనవరి 10, 11 తేదీలలో ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహణ
-నేలపట్టు పక్షుల అభయారణ్యం, ఆటకాని తిప్పా, బివి పాలెం పాయింట్, ఉబ్బలమడుగు జలపాతం, ఇరుక్కం ఐల్యాండ్ లో ఫెస్టివల్ నిర్వహణకు ఏర్పాట్లు -సందర్శకుల కొరకు నేలపట్టు, సూళ్లూరుపేట, బి వి పాలెం వద్ద ఫ్రీ బస్ లు ఏర్పాటు -జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ -కార్యక్రమాలు నిర్వహించే ప్రదేశాలలో డ్రోన్, సి సి కెమెరాలతో నిఘా -ట్రాఫిక్ నియంత్రణ, సందర్శకుల తాకిడి తట్టుకునేలా భద్రత ఏర్పాట్లు -జిల్లా ఎస్ పి ఎల్. సుబ్బరాయుడు -ఫ్లెమింగో ఫెస్టివల్ కు జిల్లా యంత్రాంగం తరఫున పూర్తి ఏర్పాట్లు …
Read More »మారిషస్ దేశాధ్యక్షులు ధరంబీర్ గోకుల్ జి సి ఎస్ కె కి సాదర వీడ్కోలు
తిరుపతి /రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా రెండు రోజుల పర్యటన అనంతరం తిరుగుప్రయాణం అయిన మారిషస్ దేశాధ్యక్షులు ధరంబీర్ గోకుల్ జి సి ఎస్ కె కి బుధవారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, మారిషస్ దేశాధ్యక్షులు ధరంబీర్ గోకుల్ జి సి ఎస్ కె దంపతులకు కలంకారి శాలువాతో సత్కరించి శ్రీవారి ప్రతిమను బహుకరించిన అనంతరం సాదర వీడ్కోలు …
Read More »2047 నాటికి అందరికీ బీమా సౌకర్యం కల్పించేందుకు కృషి:సిఎస్ విజయానంద్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ప్రతి పౌరునికి 2047 నాటికి బీమా సౌకర్యాన్ని కల్పించే లక్ష్యంతో భారత బీమా నియంత్రణ మరియు అభివృద్ధి సంస్థ(IRDAI) పనిచేస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ పేర్కొన్నారు.బుధవారం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర స్థాయి ఇన్సూరెన్సు కమిటీ(SLIC)సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది.ఈసమావేశంలో రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు బీమా కవరేజీని విస్తరించడానికి దాని ప్రయోజనాలను సామాన్యులకు చేరేలా చేయడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై కమిటీ చర్చించింది.అదే విధంగా జీవిత బీమా,పంటల బీమా,మోటారు మరియు ఆరోగ్య బీమాకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి …
Read More »పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలలో వచ్చే ఏడాది ఎంబిబియస్ ప్రవేశాలు
-మొదటి దశలో 100 సీట్లు -బోధనాసుపత్రి సామర్ధ్యం పెంపు, సిబ్బంది నియామకానికి ముఖ్యమంత్రి ఆమోదం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరంలో ఎంబిబియస్ ప్రవేశాలను కల్పించే దిశగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు వైద్యారోగ్య శాఖ చేసిన కొన్ని ప్రధాన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం(సియస్యస్) కింద రాష్ట్ర ప్రభుత్వమే పిడుగురాళ్ల కళాశాలను నిర్మించి, నిర్వహించనుంది. ఈ పథకం కింద కేంద్రం పిడుగురాళ్ల కళాశాలకు రూ.195 కోట్ల సహాయాన్ని …
Read More »
Prajavartha Online Telugu News