-ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలు -రైతుల భూములకు భరోసా ఇచ్చేందుకు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు -రీ-సర్వేలో తప్పులుంటే అధికారులపై చర్యలు తీసుకుంటాం -పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు… పెత్తనం భరించనక్కర్లేదు -వివాదాలు సృష్టించే ప్రభుత్వం కాదు… పరిష్కరించే ప్రభుత్వం -టెక్నాలజీతో ట్యాంపరింగ్ ఫ్రీ డాక్యుమెంట్లు -భూములను లాక్కోలేరు… రికార్డులు తారుమారు చేయలేరు -రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ సభలో సీఎం చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లా/మండపేట, నేటి పత్రిక ప్రజావార్త : మీ భూమి-మీ హక్కు. ఇదీ రైతులకు, భూ …
Read More »Daily Archives: January 9, 2026
మంచి చేసే ప్రణాళికలు మావి… ముంచేసే కుట్రలు వాళ్లవి
-పుణ్యక్షేత్రాల్లో పాప కార్యాలకు పాల్పడుతున్నారు -అభివృద్ధి వాదం ఓవైపు… అరాచక వాదం మరోవైపు -ఐదేళ్లు రాజధాని లేకుండా చేశారు… ఇప్పుడు రాజధాని పదమే లేదంటున్నారు -పోలవరాన్ని యజ్ఞంలా చేపట్టాం… నదుల అనుసంధానం చేస్తాం -విద్యుత్ ఛార్జీలు తగ్గించాం… మరింత తగ్గించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం -వృధా జలాల కోసం రాష్ట్రాల మధ్య గొడవలు వృధా -గొడవలకు నై నై… తెలుగు జాతికి జై జై -రాయవరం సభలో తాజా రాజకీయ పరిణామాలపై సీఎం చంద్రబాబు కామెంట్లు తూర్పు గోదావరి జిల్లా/మండపేట, నేటి పత్రిక ప్రజావార్త : …
Read More »పీఠికాపురాన ముందస్తు సంక్రాంతి కాంతులు
-మూడు రోజుల వేడుకలకు శ్రీకారం చుట్టిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ -అచ్చ తెలుగు సంస్కృతిని ఆవిష్కరించిన సంక్రాంతి సంబరాలు -ఆకట్టుకున్న జానపద కళారూపాలు, శాస్త్రీయ నృత్యరీతులు -డప్పు శబ్దాలు, కొమ్ముకోయల ఆటలు.. గరగ నృత్యాలు, వీరనాట్య రీతులు, కోలాటాల సందళ్ల మధ్య సంబరం -గోపూజలు చేసి, హరిదాసుల కీర్తనలు ఆస్వాదించిన పవన్ కళ్యాణ్ -సీమంతం, భోగి పళ్ల మహోత్సవాల్లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పిఠాపురం, నేటి పత్రిక ప్రజావార్త : పీఠికాపురాన సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. ప్రతి అడుగు తెలుగింటి సంప్రదాయం, సంస్కృతి …
Read More »జూదం, పందెం భోగిమంటల్లో కాలాలి.. ఆచారం, సంప్రదాయం సంక్రాంతి వేళ వెలగాలి
-భావి తరాలకు సంక్రాంతి గొప్పదనాన్ని తెలిపేలా పండుగ చేసుకుందాం -సంక్రాంతి ఉత్సవాలకు పిఠాపురం చిరునామా కావాలి -పిఠాపురంలో పోటీ చేయడం భగవంతుడి సంకల్పం -ఇక్కడ కులాల మధ్య చిచ్చు పెడితే ఉపేక్షించను -లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలి -పొత్తులను బలహీనపరిచేలా కూటమి నాయకులు మాట్లాడొద్దు -అభివృద్ధికి కేరాఫ్ గా పిఠాపురాన్ని తీర్చిదిద్దుతా -బూతులు తిట్టడం, కేసులు పెట్టడం తప్ప వైసీపీ చేసింది ఏమీ లేదు -పిఠాపురంలో “పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలను” ప్రారంభించి, ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ -రూ. …
Read More »పిఠాపురంలో రూల్స్ కచ్చితంగా అమలు కావాలి
· ఏ అంశంలో అయినా రూల్ బుక్కు మాత్రమే మాట్లాడాలి · అధికారుల విధి నిర్వహణలో ఎలాంటి జోక్యాలు ఉండవు · పాలన వ్యవహారాల్లో అధికారులు జవాబుదారీతనంతో వ్యవహరించాలి · ‘మోడల్ పిఠాపురం’ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయండి · పిఠాపురం అభివృద్ది ప్రతి నియోజకవర్గానికి దిక్సూచి కావాలి · పిఠాపురంలో క్షేత్ర స్థాయి పర్యటన అనంతరం అధికారులతో సమీక్ష సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం , నేటి పత్రిక ప్రజావార్త : ‘పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా …
Read More »గండి కోట ఉత్సవాలలో సందర్శకులకు ఆహ్లాదం తో పాటు వినోదం తో కూడిన సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ…
-ఉత్సవాలకు స్థానికులు, రాష్ట్రేతర, జిల్లాయేతర పర్యాటకులు హాజరై.. జిల్లా ఆతిథ్యాన్ని స్వీకరించి విజయవంతం చేయండి -జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి జమ్మల మడుగు/గండి కోట, నేటి పత్రిక ప్రజావార్త : గండి కోట ఉత్సవాలలో సందర్శకులకు ఆహ్లాదం తో పాటు వినోదం తో కూడిన సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ. ఉంటుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రంగండికోట ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్ల పరిశీలన భాగంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు గండికోట ఉత్సవాల నిర్వహణ లో భాగంగా సందర్శకులకు …
Read More »గ్రామాల్లో కూడా చెత్త ప్రాసెసింగ్ సెంటర్లు
-ప్రాసెస్ చేసిన చెత్త రీసైక్లింగ్ సెంటర్ల వారు కొనుగోలు -చెత్త సేకరణకు కార్పొరేషన్ ద్వారా యంత్రాల కొనుగోలు -త్వరలో డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్ గా ఏపీ -ఆకస్మిక తనిఖీలు చేయనున్న సీఎం -‘స్వచ్ఛ సంక్రాంతి- స్వచ్ఛ గ్రామ పంచాయతీ’ సభలో పట్టాభిరామ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామాల్లో కూడా ప్రాసెంగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు, ప్రాసెస్ చేసిన చెత్తను రీసైక్లింగ్ సెంటర్ల వారు కొనుగోలు చేస్తారని, ఈ విధంగా గ్రామాలకు కొంత ఆదాయం సమకూరుతుందని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ …
Read More »ఆత్మనిర్భర్ భారత్ నినాదం సాకారం దిశగా దేశ మైనింగ్ రంగం అభివృద్ధి చేసుకుందాం
– మైనింగ్ రంగంలో ప్రపంచ దేశాలపై ఆధారపడే పరిస్థితిని మారుద్దాం – క్రిటికల్ మినరల్స్ రంగంలో వేల్యూ యాడెడ్ పరిశ్రమలు రావాలి – ఏపీ ఇసుక నిర్వహణ వ్యవస్థకు ‘SKOCH సిల్వర్ అవార్డు’ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం – గుజరాత్లో నిర్వహించిన Rastriya Khanij Chintan shivir-2026లో మంత్రి కొల్లు రవీంద్ర గాంధీనగర్, నేటి పత్రిక ప్రజావార్త : దేశానికి అవసరమైన క్రిటికల్ మినరల్స్ కోసం ప్రపంచంపై ఆధారపడకుండా ఇక్కడే తయారు చేసుకున్నపుడే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన స్వయం సమృద్ధి, ఆత్మనిర్భర్ …
Read More »తూకాలు,కొలతల ఫిర్యాదులను టోల్ ఫ్రీ నెం.1100కు కాల్ చేసి నమోదు చేసుకోవచ్చు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తూకాలు, కొలతలు, ప్యాకేజ్డ్ ఉత్పత్తులు మొదలైన వాటికి సంబంధించి ప్రజలకు ఎదురయ్యే సమస్యలను పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రసల్ సిస్టమ్ (PGRS) టోల్ ఫ్రీ హెల్ప్లైన్ నంబర్ 1100 కు కాల్ చేసి వెంటనే నమోదు చేసుకోవచ్చని, అలా అందిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని లీగల్ మెట్రాలజీ శాఖ జాయింట్ కంట్రోలర్ కృష్ణచైతన్య అంగోతు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ టోల్ ఫ్రీ హెల్ప్లైన్ నంబర్ 1100 పై ప్రజలలో విస్తృత అవగాహన కల్పించాలని …
Read More »డైరీ రంగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక
-మహిళా సాధికారత, గ్రామీణ ఉపాధులకు డైరీ రంగం ప్రధాన ఆధారం -డైరీ రంగాన్ని లాభదాయకంగా మార్చడంలో ఇండియన్ డైరీ అసోసియేషన్ కీలక పాత్ర -వ్యాపారంతో పాటు సామాజిక సేవలోనూ నారా భువనేశ్వరి గారు విశేష కృషి చేస్తున్నారు -కేరళలో సదరన్ డైరీ అండ్ ఫుడ్ కాన్క్లేవ్–2026 లో ప్రసంగించిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కేరళ, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు డైరీ రంగం వెన్నెముకగా నిలుస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ …
Read More »
Prajavartha Online Telugu News