Breaking News

Daily Archives: January 21, 2026

పర్యాటకానికి ఏపీ అన్ లాక్

-హోటల్ రంగంలో అపార అవకాశాలు -పర్యాటక ప్రాజెక్టులకు పారిశ్రామిక హోదా -దావోస్‌లో తమారా లీజర్ సీఈఓతో సీఎం చంద్రబాబు -విశాఖలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కేంద్రం ఏర్పాటుకు కాలిబో ఏఐ సంస్థకు పిలుపు దావోస్, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పర్యాటక ప్రాజెక్టులు ఏర్పాటు కోసం ఏపీని అన్ లాక్ చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఆతిథ్య రంగంలో అపారమైన అవకాశాలను వినియోగించుకోవాలని సీఎం పారిశ్రామిక వేత్తలకు వివరించారు. దావోస్ లో ప్రపంచ ఆర్ధిక సదస్సు మూడో రోజు తమారా లీజర్ …

Read More »

ఫిబ్రవరిలో ఆర్సెల్లార్ స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన

-ప్లాంట్ అనుమతులపై కేంద్రంతో సంప్రందించండి -అనకాపల్లిలో మిట్టల్ స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష -దావోస్‌లో ఆర్సెల్లార్ మిట్టల్ ఎగ్జిక్యూటీవ్ ఛైర్మన్ లక్ష్మీ మిట్టల్‌తో ముఖ్యమంత్రి భేటీ దావోస్, నేటి పత్రిక ప్రజావార్త : చ్చేనెల 15వ తేదీ తర్వాత అనకాపల్లి జిల్లాలో ఆర్సెల్లార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన సీఎం చంద్రబాబు మూడో రోజైన బుధవారం వివిధ పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు నిర్వహించారు. దీంట్లో భాగంగా …

Read More »

కార్యకర్త ఇంటికి వెళ్లి.. నేనున్నానంటూ భరోసా ఇచ్చి..

-కష్టంలో తోడుంటామంటూ ధైర్యం నింపిన  పవన్ కళ్యాణ్ – రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసేన క్రియాశీలక సభ్యుడు  చందు వీర వెంకట వసంత రాయలు కుటుంబానికి పరామర్శ – ⁠వేదనలోనూ సామాజిక బాధ్యతతో అవయవ దానం చేసి  వసంత రాయలు కుటుంబం ఆదర్శంగా నిలిచింది – రూ. 5 లక్షల బీమా చెక్కు అందజేత – అవయవ దానానికి ముందుకొచ్చిన కుటుంబ సభ్యులకు అభినందనలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తాం. కష్టంలో …

Read More »

అన్నమయ్య జిల్లాలో టెర్రికోటా హస్తకళలకు విశేష ప్రోత్సాహం అవసరం…. : డా. పసుపులేటి హరిప్రసాద్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ని మర్యాదపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ కలిశారు. అన్నమయ్య జిల్లాలో సంప్రదాయంగా కొనసాగుతున్న టెర్రికోటా (మట్టి శిల్పకళ)కు ప్రభుత్వ స్థాయిలో ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. డా. హరిప్రసాద్ మాట్లాడుతూ… టెర్రికోటా కళాకారులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ముడి సరుకుల సరఫరా, మార్కెటింగ్ సదుపాయాలు, రాష్ట్ర-జాతీయ స్థాయి ప్రదర్శనలు, …

Read More »

దళిత, గిరిజన పారిశ్రామికవేత్తలకు రెండో విడత పారిశ్రామిక ప్రోత్సాహకాలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం.

-ఈ విడతలో 3,122 మంది ఎస్సీ పారిశ్రామికవేత్తలకు రూ.53.05 కోట్లు, 495 మంది ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ.7.16 కోట్లు మంగళవారం విడుదల. -దళిత, గిరిజన పారిశ్రామిక వేత్తలను వృద్ధిలోకి తెచ్చేందుకే ఈ చర్యలన్న రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దళిత గిరిజన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 11451 మంది పారిశ్రామికవేత్తలకు రూ. 269.9 కోట్లను పారిశ్రామిక ప్రోత్సాహకాలు అందించినట్లు రాష్ట్ర సూక్ష్మ, చిన్న మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ …

Read More »

మహిళలు, పిల్లలు, వికలాంగులు మరియు వయో వృద్ధుల సంక్షేమంపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ కమిటీ సమావేశం

-ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా సమర్థవంతంగా అమలు చేయండి -ఆంధ్రప్రదేశ్ శాసనసభ కమిటీ చైర్మన్ గౌరు చరితారెడ్డి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలు, పిల్లలు, వికలాంగులు మరియు వృద్ధుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ పలు కీలక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు సక్రమంగా చేరేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ మహిళలు, పిల్లలు, వికలాంగులు & వృద్ధుల సంక్షేమ కమిటీ చైర్మన్ గౌరు చరితారెడ్డి పేర్కొన్నారు. బుధవారం జిల్లా సచివాలయంలోని …

Read More »

చట్టసభలకు రాని వారికి ‘నో వర్క్ – నో పే’.. అవసరమైతే ‘రైట్ టు రీకాల్’

– ఉత్తరప్రదేశ్ వేదికగా గౌరవ ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారి సంచలన ప్రతిపాదన – అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర ఆవేదన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చట్టసభలకు హాజరుకాని ప్రజాప్రతినిధులకు “నో వర్క్ – నో పే” పని లేకపోతే జీతం లేదు నిబంధనను వర్తింపజేయాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గౌరవ చింతకాయల అయ్యన్నపాత్రుడు  సంచలన ప్రతిపాదన చేశారు. ఒకవేళ అప్పటికీ తీరు మార్చుకోకపోతే, ప్రజలే వారిని వెనక్కి పిలిపించేలా “రైట్ టు రీకాల్” హక్కును కల్పించాలని లోక్‌సభ …

Read More »

రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించి…ప్ర‌జారోగ్యంతో చెల‌గాట‌మాడారు

-ఊక‌దంపుడు ఉప‌న్యాసాల వ‌ల్ల ఒరిగేదేమీ లేదు -మాజీ సిఎం జ‌గ‌న్‌పై మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ ధ్వ‌జం అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించి ప్ర‌జారోగ్యంతో చెల‌గాట‌మాడిన మాజీ సిఎం జ‌గ‌న్ ఇప్పుడు ముస‌లి క‌న్నీరు కారుస్తున్నార‌ని వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ నేడొక ప్ర‌క‌ట‌న‌లో ధ్వ‌జ‌మెత్తారు. అన్ని వ్యవస్థలతో ఆడుకుని, ప్రజల ప్రాణాల్ని తోడుకున్నార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అప్పుడప్పుడు బెంగళూరు ప్యాలెస్ నుండి తాడేపల్లి ప్యాలెస్ రావడం, చెప్పిన అబద్దాన్ని మళ్లీ మళ్లీ చెప్పడం, గంటలత‌ర‌బ‌డి బాదడంలో …

Read More »

మాతా, శిశు మరణాల తగ్గింపునకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన

-ఇందుకోసo ప్రస్తుత సేవల నాణ్యతపై జిల్లాల్లో అధ్యయనం కోసం చర్యలు -ప్రత్యేకంగా ముగ్గురు వైద్యులతో పరిశీలక బృందాల ఏర్పాటు -రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : మాతా, శిశు మరణాల్ని త‌గ్గించేందుకు ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘కార్యాచరణ ప్రణాళిక’ ను రూపొందిస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రస్తుతం మాతా, పుట్టిన ఏడాది లోపు శిశు మరణాలకు దారితీస్తున్న కారణాలు, వైద్యులు, సిబ్బంది అనుసరిస్తున్న …

Read More »

మేనిఫెస్టో హామీల అమలు కొరకు ఎస్టియు దశల వారి పోరాటం

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచిన ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో దశల వారి ఉద్యమం చేపడుతున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి లకు ఉద్యమ కార్యాచరణ నోటీసులు అందజేసినట్లు రాష్ట్రోపాధ్యాయ సంఘం.ఆం.ప్ర.,( ఎస్.టి.యు) రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మల్లు రఘునాథ రెడ్డి, లంకలపల్లి సాయి శ్రీనివాస్ తెలిపారు. 11వ పిఆర్సి గడువు పూర్తయి 30 నెలలు గడిచిన పిఆర్సి కమిటీని ఏర్పాటు చేయకపోవడం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లలో తీవ్ర …

Read More »