-మీకోసం’ PGRS వేదికతో పాటు భూమి సమస్యలకు ప్రత్యేక పరిష్కారం -కలెక్టరేట్కు హాజరు కానున్న ఆర్డీవోలు, తహశీల్దార్లు -జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 2వ తేదీ సోమవారం జిల్లా స్థాయి PGRS (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్) కార్యక్రమంతో పాటు రెవెన్యూ క్లినిక్స్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. భూమి సమస్యల పరిష్కార వేదిక పై ప్రత్యేక దృష్టి, అందులో భాగంగా రెవెన్యూ …
Read More »Daily Archives: February 1, 2026
స్వాధీన పీడీఎస్ బియ్యం ఫిబ్రవరి 12న బహిరంగ వేలం
-డి ఎస్ వో – వి. పార్వతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లా పరిధిలో నిత్యావసర వస్తువుల చట్టం, 1955 క్రింద 6-A కేసులలో స్వాధీనపరచుకున్న కొవ్వూరు డివిజన్కు చెందిన 1734.32 క్వింటాళ్లు, రాజమహేంద్రవరం డివిజన్కు చెందిన 1601.51 క్వింటాళ్లు కలిపి మొత్తం 3335.83 క్వింటాళ్ల ప్రజా పంపిణీ బియ్యానికి సంబంధించి బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి వి. పార్వతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జాయింట్ కలెక్టర్ మరియు కలెక్టర్ (పౌర సరఫరాలు) వై. …
Read More »బిసివై కైకలూరు నియోజకవర్గ కన్వీనర్గా తోకల రామకృష్ణ
కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త : భారత చైతన్య యువజన పార్టీ (బిసివై) ఏలూరు జిల్లా, కైకలూరు నియోజకవర్గ కన్వీనర్ గా తోకల రామకృష్ణను నియమించడం జరిగింది. క్షేత్రస్థాయిలో ప్రజలతో ఆయనకున్న సంబంధాలు, పార్టీ పట్ల ఆయనకున్న నిబద్ధతను గుర్తించిన బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ ఈ బాధ్యతను అప్పగించారు. తనకు అప్పగించిన బాధ్యతను నూటికి నూరు శాతం ఎలాంటి స్వప్రయోజనాలు పొందకుండా భారత చైతన్య యువజన పార్టీ బలోపేతానికి, బిసి, ఎస్,సి ఎస్టి, మైనారిటీల అన్ని రకాల అభివృద్ధిలోనూ తన …
Read More »బడ్జెట్–2026 పేదలు, మహిళలు, యువతకు ప్రాధాన్యతనిచ్చిన ప్రజాహిత బడ్జెట్.
– విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ వెల్లడి ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్–2026 దేశ పేదలు, మహిళలు, యువత అభివృద్ధిని కేంద్రబిందువుగా ఉంచిన సమగ్ర బడ్జెట్ అని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా ప్రత్యేక ప్రోత్సాహాలు కల్పించడం ముఖ్య విశేషమని తెలిపారు. ప్రతి కుటుంబంలో కనీసం ఒకరు వ్యాపార రంగంలో ఎదగాలన్న ఆలోచనకు ఈ బడ్జెట్ బలాన్నిస్తోందన్నారు. ఈ దృక్పథం …
Read More »ఆంధ్రప్రదేశ్కు కొత్త ఊపిరినిచ్చిన కేంద్ర బడ్జెట్
-బడ్జెట్–2026 పేదలు, మహిళలు, యువత అభివృద్ధికి దిశానిర్దేశం -ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్–2026 దేశ పేదలు, మహిళలు, యువత అభివృద్ధిని కేంద్రబిందువుగా ఉంచిన సమగ్ర, సమతుల్య బడ్జెట్ అని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ అన్నారు. అభివృద్ధి–సంక్షేమాల మధ్య సరైన సమన్వయంతో రూపొందిన ఈ బడ్జెట్ దేశ ఆర్థిక భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, …
Read More »ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక… : కమిషనర్ కె.మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 2వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం ద్వారా జిఎంసి విభాగాధిపతులతో కలిసి ప్రజల నుండి నేరుగా అర్జీలు, ఫిర్యాదులు తీసుకుంటామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Read More »కేంద్ర బడ్జెట్ శ్లాఘనీయం
-ఆలోచనలో స్పష్టత, చిత్తశుద్ధి, సరైన వ్యూహాలతో రూపొందిన బడ్జెట్ -దేశం ఆత్మ నిర్భరత దిశగా మరో ముందడుగు అన్న వైద్యారోగ్య శాఖా మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ -దేశ ప్రగతికి దోహదం చేసే విధాన పత్రం -క్యాన్సర్ తో పాటు 17 ప్రాణాంతక ఔషధాలపై దిగుమతి సుంకాలు తగ్గించడం స్వాగతీయం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఆదివారంనాడు లోక్సభలో ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్ శ్లాఘనీయమని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్యా …
Read More »క్లీన్ చిట్ అంటే చంద్రబాబు ను చూసి వైసీపీ నేర్చుకోవాలి
-ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : క్లీన్ చిట్ అంటే ఏమిటో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని చూసి వైసీపీ నేతలు నేర్చుకోవాలని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ హితవు పలికారు. గతంలో తిరుమల లడ్డూల కల్తీ నెయ్యి వ్యవహారంలో తమకు క్లీన్ చిట్ రాలేదని తెలిసినా వైసీపీ ఫేక్ బ్యాచ్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిందని విమర్శించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు పై …
Read More »ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర బడ్జెట్లో పెద్దపీట
-క్రిటికల్ మినరల్ వెలికితీతకు ప్రాధాన్యమివ్వడం అతిపెద్ద నిర్ణయం -అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుతో అభివృద్ధి వేగవంతం -ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం, యువతకు పారిశ్రామిక శిక్షణకు ప్రాధాన్యమివ్వడం హర్షణీయం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : క్రిటికల్ మినరల్స్ వెలికితీతకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఏపీని దేశ ముఖచిత్రంలో అగ్రస్థానంలో నిలిపేందుకు మంచి అవకాశమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో మైనింగ్ సహా ప్రాసెసింగ్, వేల్యూ యాడెడ్ …
Read More »కేంద్ర బడ్జెట్ 2026కు ఏపీ ఛాంబర్స్ స్వాగతం; ఆంధ్రప్రదేశ్కు కేటాయింపులపై ఆందోళన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ ఫెడరేషన్ (AP Chambers) ఈరోజు మీడియా సమావేశం నిర్వహించి, కేంద్ర బడ్జెట్ 2026పై తమ అభిప్రాయాలను వెల్లడించింది. ఈ సందర్భంగా మీడియాను ఉద్దేశించి ఏపీ ఛాంబర్స్ అధ్యక్షులు పొట్లూరి భాస్కరరావు మాట్లాడుతూ… “రికార్డు స్థాయిలో తొమ్మిదవ సారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కి మేము అభినందనలు తెలియజేస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరియు వాణిజ్య అవాంతరాల నేపథ్యంలో, ఇది ఒక …
Read More »
Prajavartha Online Telugu News