– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: తిరుపతి జిల్లాలోని మోహన్బాబు యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలు, ఫీజుల దోపిడీని అరికట్టాలని కోరుతూ శాంతియుత ఆందోళన చేపట్టిన విద్యార్థి సంఘ నేతలను యూనివర్సిటీకి చెందిన బౌన్సర్లు అడ్డుకుని, కొట్టి, కిడ్నాప్ చేయడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తీవ్రంగా ఖండించారు. కిడ్నాప్కు పాల్పడిన మోహన్బాబు యూనివర్సిటీపై చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈశ్వరయ్య నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. తిరుపతి జిల్లాలోని …
Read More »Daily Archives: February 3, 2026
‘ఫాదర్ ఆఫ్ ఆల్ డీల్స్’గా పేర్కొనబడుతున్న భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం ఖరారు కావడం ఒక చారిత్రాత్మక మైలురాయి
– భారత ఉత్పత్తులపై అమెరికా టారిఫ్లను 18 శాతానికి తగ్గించడం ఎగుమతుల రంగానికి పెద్ద ఊతం : ఫియో అధ్యక్షుడు న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త: ‘ఫాదర్ ఆఫ్ ఆల్ డీల్స్’గా అభివర్ణించబడుతున్న భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం ఖరారైనందుకు భారత ఎగుమతి సంస్థల సమాఖ్య (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎగ్జ్పోర్ట్ ఆర్గనైజేషన్స్ – FIEO) హృదయపూర్వక స్వాగతం పలికింది. ఈ ఒప్పందం ప్రకారం భారతదేశంలో తయారైన అన్ని ఉత్పత్తులపై అమెరికా విధించే టారిఫ్లను 18 శాతానికి తగ్గించేందుకు అమెరికా అంగీకరించింది. ఇది ఇరు దేశాల …
Read More »ఏపీలో శాంతి భద్రతలు విఫలం – కేంద్రం జోక్యం కావాలని వైఎస్ఆర్సీపీ ఎంపీల డిమాండ్
-పార్లమెంటు అవతరణంలో నిరసన తెలిపిన వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త: కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు లక్ష్యంగా దాడులు, అక్రమ కేసులు పెరిగిపోయాయని వెరసి శాంతి భద్రతలు విఫలమయ్యాయని వైఎస్ఆర్సీపీ ఎంపీలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం పార్లమెంటు ఆవరణంలో ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ఇళ్లు, కార్లు తగులబెట్టడం, తప్పుడు కేసులు నమోదు చేసి వేధించడం వంటి దుశ్చర్యలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయని తెలిపారు. రాజ్యాంగ పాలనకు బదులు సొంతంగా రూపొందించుకున్న ‘రెడ్ బుక్ …
Read More »విబి జి రామ్ జి కార్మికుల వేతనాలపై స్పష్టత కోరిన తిరుపతి ఎంపీ గురుమూర్తి
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త: వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ గ్రామీణ్ (విబి జి రామ్ జి) పథకం కింద గ్రామీణ కార్మికులకు అందించే వేతనాలు, పథక అమలుకు సంబంధించిన పలు అంశాలపై తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి పార్లమెంటులో ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాశ్వాన్ సమాధానం ఇచ్చారు. విబి జి రామ్ జి చట్టం 2025లోని సెక్షన్ 10 ప్రకారం, ఈ పథకానికి సంబంధించిన వేతన రేట్లను కేంద్ర …
Read More »లాభాల బాట పట్టిన వైజాగ్ స్టీల్
-కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఏడాదిలో ఆనూహ్య ప్రగతి -94 శాతానికి చేరిన ప్లాంట్ కెపాసిటీ యుటిలైజేషన్ -స్టీల్ ప్లాంట్ పురోగతిని సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో విశాఖ ఉక్కు మళ్లీ లాభాల బాట పట్టింది. ఏడాదిన్నరలో అనూహ్య ప్రగతి సాధించిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ 2026 జనవరిలో రూ.54 కోట్ల లాభాన్ని ఆర్జించింది. సచివాలయంలో మంగళవారం విశాఖ ఉక్కు పురోగతిపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు కేంద్ర ఉక్కు …
Read More »అమెరికా పన్నుల తగ్గింపు దేశ ఆర్థిక వ్యవస్థకు ‘గేమ్ ఛేంజర్’
– ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ మరో చారిత్రాత్మక ఆర్థిక విజయం – ఎంపీ సానా సతీష్ బాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: అమెరికాకు ఎగుమతి అయ్యే భారతీయ ఉత్పత్తులపై పన్నులు 50 శాతం నుంచి కేవలం 18 శాతానికి తగ్గడం దేశ ఆర్థిక వ్యవస్థకు నిజమైన ‘గేమ్ ఛేంజర్’ గా నిలుస్తుందని ఎంపీ సానా సతీష్ బాబు అన్నారు. తాజాగా కుదిరిన భారత్–అమెరికా ట్రేడ్ డీల్ ద్వారా ఈ కీలక నిర్ణయం అమలులోకి వచ్చిందని పేర్కొన్న ఆయన, ప్రధాని నరేంద్ర మోదీ …
Read More »పెద్దపులి సంచారంపై ప్రజలు ఆందోళన చెందనక్కర్లేదు: మంత్రి కందుల దుర్గేష్
-రాజానగరం సమీపంలో సంచరిస్తున్న పెద్దపులిని పట్టుకునేందుకు అటవీ శాఖ ముమ్మరంగా గాలింపు ప్రయత్నాలు చేస్తోందని వెల్లడి -బోనులు, ట్రాప్ కెమెరాలు, డ్రోన్లతో అటవీశాఖ అప్రమత్తంగా ఉందని, ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాలని మంత్రి దుర్గేష్ సూచన -ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తోందని, ప్రజల రక్షణే తమ ప్రాధాన్యత అని మంత్రి దుర్గేష్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం సమీపంలో పెద్ద పులి సంచారంపై ఆందోళన అక్కర్లేదని, పులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో ట్రాప్, డ్రోన్ …
Read More »కొవ్వూరు నియోజక వర్గంలో పర్యాటక అభివృద్ధిపై సమగ్ర సమీక్ష
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త: రాబోయే పుష్కరాలకు తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉండటంతో పర్యాటక అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాల్సిన అవసరం ఉందని రెవెన్యూ డివిజనల్ అధికారి రాణి సుస్మిత, ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర రావు తెలిపారు. మంగళవారం స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయంలో ఆర్డీవో రాణి సుస్మిత అధ్యక్షతన పర్యాటక శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో రాణి సుస్మిత మాట్లాడుతూ, పుష్కరాల నిర్వహణకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో పర్యాటక …
Read More »రూ.55 లక్షలతో రైతు బజార్
-రూ.86 లక్షలతో డ్రెయిన్లు పనులకు శంకుస్థాపన -2027 గోదావరి పుష్కరాల నాటికి మౌలిక వసతుల పూర్తి -ధవళేశ్వరం అభివృద్ధికి రూ.6 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు – ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ధవళేశ్వరం, నేటి పత్రిక ప్రజావార్త: రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం, గ్రామాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా నిబద్ధతతో పనిచేస్తోందని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. శానిటేషన్ , రహదారులు, డ్రెయిన్లు, మార్కెట్ వసతులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. మంగళవారం …
Read More »‘నేటి పత్రిక ప్రజావార్త’ 2026 క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఆలిండియా బహు జన్ సమాజ్ పార్టీ నాయకులు పొనుగుపాటి శ్రీనివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు రాష్ట్రాలలో పత్రిక రంగంలో దూసుకు పోతున్న ‘నేటి పత్రిక ప్రజావార్త’ 2026 క్యాలెండర్ ను ఆలిండియా బహు జన్ సమాజ్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు పొనుగుపాటి శ్రీనివాస్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం ఆలిండియా బహు జన్ సమాజ్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు పొనుగుపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ 6 వసంతంలో అడుగుపెడుతున్న ‘నేటి పత్రిక ప్రజావార్త’ పత్రిక చైర్మన్ కొండూరి శ్రీనివాసరావు కు మా అభినందనలు అన్నారు. నిష్పక్షపాతంగా పనిచేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు …
Read More »
Prajavartha Online Telugu News