Daily Archives: February 12, 2026

త్వరలో మెస్ ఛార్జీలు పెంపు

-అసెంబ్లీలో మంత్రి సవిత ప్రకటన -బీసీ బిడ్డలకు నాణ్యమైన విద్య, ఆహార భద్రత అందించడమే లక్ష్యం – కొత్తగా 10 గురుకులాల ఏర్పాటు -గత ప్రభుత్వంలో బీసీ హాస్టళ్లు, ఎంజేపీ స్కూళ్లలో మరమ్మతులు సైతం పట్టించుకోలేదు -అధికారంలోకి రాగానే గత ప్రభుత్వపు డైట్ బకాయిలను రూ.110 కోట్లు చెల్లించాం : మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బీసీ ప్రీ మెట్రిక్, పోస్టు మెట్రిక్ హాస్టళ్లు. గురుకులాల్లో ఉండే విద్యార్థులకు పౌష్టికాహారంతో కూడిన మెనూ అందించేలా మెస్ ఛార్జీల పెంచే ఆలోచన …

Read More »

వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా రాదు

– ప్లకార్డులు ప్రదర్శించి, ఆందోళనలు చేసినా ప్రయోజనం లేదు – ప్రతిపక్ష నాయకుడుగా జగన్ ను చూడాలంటే… తాడేపల్లి ఇంట్లోనే అసెంబ్లీ సెట్ వేసుకోండి… బొత్సను స్పీకర్ గా పెట్టుకోండి – జీతాల కోసమే వైసీపీ నాయకులు సభకు వచ్చారు – 10 నిమిషాల్లో హాజరు వేసుకొని 11వ నిమిషంలో వెళ్లిపోయారు – వాళ్లకు ప్రజా సమస్యలు కంటే … ప్రతిపక్ష హోదానే ముఖ్యం – అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడిన జనసేన ఎమ్మెల్యేలు లోకం మాధవి, సుందరపు విజయ్ కుమార్ అమరావతి, …

Read More »

కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై సీఎం సమీక్ష

-ప్రతిపాదిత ప్రాజెక్టులను ఏర్పాటు చేసే అంశంపై దిశానిర్దేశం -కేంద్ర ప్రాయోజిత పథకాల్లో అదనపు నిధులు తీసుకురావాలని సూచన -ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 2026-27 కేంద్ర బడ్జెట్‌లో ఏపీలో కేటాయించిన రేర్ ఎర్త్ కారిడార్ సహా వివిధ ప్రాజెక్టులను ఏర్పాటు చేసే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. కేంద్రం మంజూరు చేసిన ప్రాజెక్టులతో పాటు దేశవ్యాప్తంగా ప్రకటించిన వాటిని ఏపీలో ఏర్పాటు చేసుకునే అంశంపై ప్రతిపాదనల్ని సిద్ధం చేయాలని …

Read More »

ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన సినీ నిర్మాత బండ్ల గణేష్

-సీఎం చంద్రబాబు కోసం తిరుమలకు పాదయాత్రగా వెళ్లి మొక్కు చెల్లింపు -పాదయాత్ర తీరును అడిగి తెలుసుకున్న సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని అసెంబ్లీలోని ఆయన ఛాంబర్‌లో బండ్ల గణేష్ గురువారం కలిశారు. వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుపై 2023లో అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపింది. సీఎం చంద్రబాబు జైలు నుంచి విడుదలై ముఖ్యమంత్రి అయితే తిరుమలకు పాదయాత్రగా వస్తానని బండ్ల గణేష్ మొక్కుకున్నారు. 2024లో జరిగిన ఎన్నికల్లో కూటమి విజయం సాధించి చంద్రబాబు 4వసారి సీఎం …

Read More »

రెస్టారెంట్ రంగానికి జీఎస్టీ అవగాహన కార్యక్రమం – ఏపీ కమర్షియల్ టాక్స్ శాఖ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ కమర్షియల్ టాక్స్ శాఖ ఆధ్వర్యంలో రెస్టారెంట్ రంగానికి జీఎస్టీ అవగాహన కార్యక్రమం ఫిబ్రవరి 10, 2026న కుంచనపల్లి లోని చీఫ్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్ కార్యాలయం, ట్రైనింగ్ హాల్ లో నిర్వహించబడింది. ఈ సమావేశం లో రాష్ట్ర వ్యాప్తం గా ఉన్న ఏపీ హోటల్స్ & రెస్టారెంట్స్ అసోసియేషన్ (APHA) ప్రతినిధులు హాజరు కావడం జరిగింది. అధికారులు GST చట్టం పరిధిలోని పన్ను చెల్లింపు దారులు తమ బాధ్యతలైన రిజిస్ట్రేషన్ , రిటర్న్ దాఖలు …

Read More »

పేద పిల్లలు ఐఏఎస్, ఐపీఎస్, ఇంజనీర్లు, డాక్టర్లు కావాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యం

-పి 4 ద్వారా రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు -అంబేద్కర్ స్పూర్తితో కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి -కృషి, పట్టుదల, సంకల్పం ఉంటే దేన్నయినా సాధించగలం -మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పేద పిల్లలు ఐఏఎస్, ఐపీఎస్, ఇంజనీర్లు, డాక్టర్లు కావాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. గురువారం నాడు అమరావతిలోని …

Read More »

ఏపీ హై కోర్టు అదనపు న్యాయమూర్తిగా బాలాజి మెడమల్లి బాధ్యతల స్వీకరణ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం అదనపు న్యాయమూర్తిగా బాలాజి మెడమల్లి గురువారం బాధ్యతలు స్వీకరించారు.హై కోర్టు మొదటి కోర్టు హాల్ లో గురువారం జరిగిన కార్యక్రమంలో అదనపు న్యాయమూర్తిగా బాలాజి మెడమల్లి చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం చేయించారు.అదనపు న్యాయమూర్తి బాలాజి మెడమల్లి వైయస్సార్ కడప జిల్లా రాజంపేటలో జన్మించారు. హైదరాబాద్ లో న్యాయ శాస్త్ర విద్యను పూర్తి చేసుకున్న ఆయన న్యాయవాది గూడపాటి వెంకటేశ్వరరావు వద్ద జూనియర్ గా …

Read More »

రాష్ట్ర ప్రభుత్వం మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపును వెంటనే రద్దు చేయాలి , వారి పై తక్షణమే చర్యలు తీసుకోవాలి

-కోన శశిధర్, ఐ.ఎ.ఎస్., ప్రభుత్వ కార్యదర్శి ఉన్నత విద్యాశాఖ కి వినతి పత్రం అందజేసిన -వడిత్యా శంకర్ నాయక్ మాజీ ఎస్టీ కమిషన్ సభ్యులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా మోహన్ బాబు యూనివర్సిటీలో కొనసాగుతున్న అక్రమ ఫీజుల వసూళ్లు, విద్యార్థుల సర్టిఫికెట్ల నిలుపుదల, అలాగే విద్యార్థి సంఘ నాయకులపై జరిగిన దారుణ దాడి ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఎస్టీ కమిషన్ సభ్యులు, గిరిజన ప్రజా సమాఖ్య మరియు గిరిజన విద్యార్థి సమాఖ్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు వడిత్యా శంకర్ …

Read More »

గ్రామీణ మహిళలకు ఆర్థిక స్వావలంబన దిశగా నైపుణ్యాభివృద్ది శిక్షణ

-ఎన్.ఐ.ఆర్.డి లో హ్యాండ్ మేడ్ పేప‌ర్ ప్రొడ‌క్ట్స్ పై 4వ రోజు శిక్ష‌ణ‌ -స్క్రీన్ ప్రింటింగ్, ప‌ల్ప్ , షీట్ నిర్మాణం తయారీ లో శిక్షణ -ప‌త్రిక‌ ప్రకటన విడుదల చేసిన ఎంపీ కేశినేని శివనాథ్, కేశినేని ఫౌండేషన్ కార్యాలయం విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ మహిళలు తమ జీవనోపాధి అవకాశాలను విస్తరించుకుని ఆర్థికంగా స్వాలంబ‌న సాధించే దిశ‌గా న‌డిపించేందుకు ఎంపీ కేశినేని శివ‌నాథ్ సార‌ధ్యంలో కేశినేని ఫౌండేష‌న్, ఎన్.ఐ.ఆర్.డి సంయుక్త ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్ ఎన్.ఐ.ఆర్.డి ప్ర‌ధాన కార్యాల‌యంలో హ్యాండ్ మేడ్ …

Read More »

ఏపీ నుంచి ఎ.ఐ.బి.పి కింద ఎలాంటి ఈ.ఆర్.ఎమ్ ప్రాజెక్ట్ ప్ర‌తిపాద‌నలు రాలేదు

-పోలవరం 85% పూర్తి – 2024-2025 లో రూ.5,512 కోట్లు నిధుల విడుద‌ల -కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి వెల్ల‌డి -ఆంధ్రప్రదేశ్‌లో PMKSY-AIBP కింద ప్రాజెక్టుల వివ‌రాల‌పై ప్ర‌శ్నించిన ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం నుంచి వేగవంతమైన సాగునీటి ప్రయోజనాల కార్యక్రమం (AIBP) కింద ఎలాంటి ఈ.ఆర్.ఎమ్ (ERM- విస్తరణ, పునరుద్ధరణ, ఆధునీకరణ) ప్రాజెక్ట్ ప్రతిపాదనలు ఇప్పటివరకు రాలేదని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి …

Read More »