-భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : న్యాయ సేవల కోసం కోర్టు తలుపులు తట్టే వేలాది మందికి న్యాయం లభిస్తుందన్న విశ్వాసం కల్పించాల్సిన భాద్యత న్యాయమూర్తులందరి పై ఉందని గౌ. భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ఆదివారం తిరుపతి రూరల్ మండలం దామినేడు వద్ద భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, గౌ. భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జె.కె.మహేశ్వరి, జస్టిస్ పి.ఎస్.నరసింహ, జస్టిస్ ప్రశాంత్ …
Read More »Daily Archives: March 1, 2026
వేట్లపాలెం బాణాసంచా దుర్ఘటన బాధితులకు అండగా కూటమి ప్రభుత్వం
-బాధితుల ఇళ్ల వద్దే రూ. 20 లక్షల ఎక్స్ గ్రేషియా చెక్కులు స్వయంగా అందజేసిన మంత్రి కందుల దుర్గేష్ -మీ ఇంట్లో బిడ్డగా అండగా ఉంటామంటూ బాధిత కుటుంబాలను ఓదార్చిన మంత్రి కందుల దుర్గేష్ కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త : కాకినాడ: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మంత్రి కందుల దుర్గేష్ ఆదివారం కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా వేట్లపాలెం గ్రామంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధిత …
Read More »శ్రీవారిని దర్శించుకున్న భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమలకు విచ్చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆదివారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. జస్టిస్ సూర్యకాంత్ కి ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ ఆలయ చైర్మన్ బి. ఆర్. నాయుడు, ఈవో ముద్దాడ రవి చంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, జిల్లా ఎస్పి ఎల్. సుబ్బారాయుడు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అర్చకులు మేళతాళాల మధ్య వేద మంత్రాలు నడుమ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం …
Read More »సేవాభారతి సేవలు అభినందనీయం..
-సమాజ సేవలో అందరూ భాగస్తులు కావాలి.. -బాల సమ్మేళనంలో పిలుపునిచిన అతిథులు.. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాజ సేవను అందరి బాధ్యత గా గుర్తించాలని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు.. సేవా భారతి విజయవాడ శాఖ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కాలనీ లోని వెన్యూ కన్వెన్షన్ లో బాల మేళా కార్యక్రమం నిర్వహించారు.. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సుజనా చౌదరి మాట్లాడుతూ.. నగరంలోని బస్తీ లలో,మారు మూల ప్రాంతాల్లో నివసించే పేద పిల్లలకు విద్యాభ్యాసంలో, సామాజిక , సాంస్కృతిక …
Read More »భారత ప్రధాని మోడీకి కృతజ్ఞతలు… : డాక్టర్ తరుణ్ కాకాని
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇజ్రాయెల్ను సందర్శించి, 1.4 బిలియన్ల భారతీయుల తరపున వారికి నిరంతర మద్దతు ఇచ్చారు. ఆయనకు నెస్సెట్ ఆఫ్ ఇజ్రాయెల్ మరియు దాని ప్రధానమంత్రి నేతన్యాహు అత్యున్నత గౌరవాన్ని అందజేశారు. భారత ప్రధాని ఇజ్రాయెల్ పర్యటన తర్వాత, ఇజ్రాయెల్ మరియు అమెరికా సంయుక్తంగా ఇరాన్పై “ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ”ని ప్రారంభించాయి. ఈ ఆపరేషన్తో మత మార్పిడులను బలవంతంగా చేసి, మారణహోమానికి పాల్పడిన ఇరాన్ సుప్రీం నాయకుడు అయోతుల్లా ఖమేనీ 5 దశాబ్దాల క్రూర పాలనను …
Read More »ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాలను ఆచరణలో పెడుతున్న నాయకుడు ఎంపీ కేశినేని శివనాథ్
-ప్రతి ఇంటి నుంచి ఒక మహిళా ఎంటర్ ప్రెన్యూర్ గా రాణించాలన్నదే ఎంపీ కేశినేని శివనాథ్ లక్ష్యం : -ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి, కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు , టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి జంపాల సీతారామయ్య వెల్లడి -ఇబ్రహీంపట్నంరింగ్ సెంటర్ నుంచి 45 మంది మహిళలతో హైదరాబాద్ ఎన్.ఐ.ఆర్.డికి బయలుదేరిన బస్సు -జెండా ఊపి బస్సు ప్రారంభించిన చెన్నబోయిన , జంపాల -కేశినేని ఫౌండేషన్ , ఎన్.ఐ.ఆర్.డి సంయుక్త ఆధ్వర్యంలో ఎన్.ఐ.ఆర్.డి లో ఐదు రోజుల శిక్షణ -మష్రూమ్స్, …
Read More »టీటీడీ చైర్మన్ వెంటనే రాజీనామా చేయాలి… : మాజీ దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యులు, మాజీ దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం నుంచి ఆదివారం ప్రకటన విడుదల చేశారు. సోషల్ మీడియాలో బి.ఆర్ నాయుడుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవ్వడంతో హిందూ సమాజం తీవ్ర ఆందోళనకు గురైందన్నారు. ఇటువంటి వివాదాస్పద పరిస్థితుల్లో ఉన్న వ్యక్తిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా కొనసాగించడం సరైంది …
Read More »వైసీపీ అధిష్టానం, నాయకులు తిరుమల తిరుపతి దేవస్థానంపై కక్షగట్టారు… : నాదెండ్ల బ్రహ్మం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వైసీపీ అధిష్టానం, నాయకులు తిరుమల తిరుపతి దేవస్థానంపై కక్షగట్టారని కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ నాదెండ్ల బ్రహ్మం అన్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై ఒక మహిళతో సన్నిహితంగా ఉన్నట్లు డీప్ ఫేక్ వీడియోలు సృష్టించి ఆయన వ్యక్తిత్వం పై బురద జల్లాలని చూస్తున్నారన్నారు. తిరుమలలో జగన్ హయాంలో జరిగిన అక్రమాలను, తప్పులను వెలికితీస్తున్నందుకే వైసీపీ అధిష్టానం బిఆర్ నాయుడు పై తప్పుడు ప్రచారానికి దిగిందన్నారు. జగన్ రెడ్డి హయాంలో తిరుమల లడ్డు కల్తీ అంశంలో ప్రజలు వైసీపీపై …
Read More »గెలిచిన అభ్యర్ధులకు డిక్లరేషన్ పత్రాలను అందజేత…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ ఎన్టీఆర్ మున్సిపల్ క్రీడా ప్రాంగణం మరియు స్విమ్మింగ్ పూల్ సొసైటీ పాలకవర్గ సెక్రెటరీగా వజ్జా రామకృష్ణ ఎన్నికైనట్లు డిప్యూటీ కమిషనర్, ఎన్టీఆర్ స్టేడియం ఎక్స్ అఫిషియో జాయింట్ సెక్రటరీ, ఎన్టీఆర్ స్టేడియం పాలకవర్గ ఎన్నికల అధికారి సిహెచ్.శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం జరిగిన ఎన్టీఆర్ స్టేడియం పాలకవర్గ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించి, గెలిచిన అభ్యర్ధులకు డిక్లరేషన్ పత్రాలను అందజేశామని ఎన్నికల అధికారి తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి మాట్లాడుతూ, ఎన్టీఆర్ స్టేడియం పాలకవర్గం …
Read More »మార్చి 2న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వినతుల స్వీకరణ…
-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మార్చి 2వ తేదీ సోమవారం కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం … పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం) కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పీజీఆర్ఎస్ ద్వారా అర్జీల స్వీకరణ చేపట్టనున్నట్టు తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, మునిసిపల్, మండల కేంద్రాల్లో సంబంధిత అధికారులు ప్రజలకు అందుబాటులో …
Read More »
Prajavartha Online Telugu News