Breaking News

Daily Archives: March 2, 2026

ఆంధ్రప్రదేశ్–తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో మత్స్యకారులకు ఎదురవుతున్న అంతర్‌రాష్ట్ర సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం

-శుక్రవారం గుమ్మిడిపూడి తహశీల్దార్ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్–తమిళనాడు సరిహద్దు సమస్యల పై సంబండిత అధికారులతో సమావేశం నిర్వాహణ -జిల్లా కలెక్టర్ డా. ఎస్. వేంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్–తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో మత్స్యకారులకు ఎదురవుతున్న అంతర్‌రాష్ట్ర సమస్యల శాశ్వత పరిష్కారం త్వరితగతిన చర్యలు తీసుకుంటామని తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ మినీ వీడియో కాన్ఫెరెన్స్ హాల్ నుండి పులికాట్ సరస్సు పరిధిలో జీవనోపాధి కొనసాగిస్తున్న ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు ఇటీవలి కాలంలో …

Read More »

వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ వక్తృత్వ పోటీల ప్రచార పోస్టర్ ఆవిష్కరణ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం కలెక్టరేట్ లోని ఎస్ ఆర్ శంకరన్ హాలులో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా జిల్లా స్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ వక్తృత్వ పోటీల ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర యువజన సర్వీసుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మేరా భారత్ వేదిక గా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. వికసిత్ భారత్ లక్ష్యం గా మేరా యువ భారత్ నిర్మాణానికి యువత తమ అభిప్రాయాలను జాతీయ యువ పార్లమెంట్ …

Read More »

ప్రజలకు  అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను పూర్తి స్థాయిలో కల్పించి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు  అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను పూర్తి స్థాయిలో కల్పించి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక ప్రకారం కృషి చేస్తున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, నగరపాలక సంస్థ మేయర్ కోవెలమూడి రవీంద్ర , శాసనసభ్యులు మహమ్మద్ …

Read More »

9 మందికి కారుణ్య నియామకాలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కలెక్టరేట్ లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా కారుణ్య నియామకాల క్రింద 9 మందికి నియామక పత్రాలు అండ జేశారు. 1. ఆర్. వెంకట సుబ్బారావు, జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ అసిస్టెంట్ సెకండరి హెల్త్ డిపార్ట్మెంట్ 2. ఎం. శ్యామ్ కుమార్ , జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ 3. ఎం. సంజయ్ , జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ 4. వి.షారోన్ బాబు, జూనియర్ ఆఫీస్ …

Read More »

పీజీ ఆర్ఎస్ అర్జీలు సక్రమంగా పరిష్కారం లో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పీజీ ఆర్ఎస్ అర్జీలు సక్రమంగా పరిష్కారం లో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్ లోని ఎస్ ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక లో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ ఎస్ కే ఖాజావలి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లు గంగరాజు, లక్ష్మీ కుమారి ప్రజల …

Read More »

కలెక్టర్ బాబు చొరవతో నా ఇల్లు నాకు వచ్చిందయ్యా…!

-నా అర్జీకి న్యాయం జరిగింది -కృతజ్ఞతతో కలెక్టరేట్‌కు వచ్చిన వృద్ధురాలు నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల అర్జీల పరిష్కారంలో జాప్యం జరుగుతుందనే భావన ఉన్న నేపథ్యంలో, ఒక వృద్ధురాలి కృతజ్ఞతాభావం జిల్లా యంత్రాంగంపై ప్రజల నమ్మకాన్ని మరింత బలపరిచింది. “అర్జీ ఇచ్చామా… పని అయిపోయిందా… వెళ్ళిపోయామా” అన్న భావనకు భిన్నంగా, తన సమస్యను పరిష్కరించిన అధికారులకు ధన్యవాదాలు చెప్పేందుకు ప్రత్యేకంగా కలెక్టరేట్‌కు రావడం విశేషంగా నిలిచింది. హిమాన్షు శుక్ల నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నిర్వహించిన తొలి గ్రీవెన్స్ …

Read More »

వేణుగోపాల స్వామిని దర్శించుకున్న ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ

తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త : తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం, నెమలి గ్రామంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థాన తిరునాళ్ల కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ప్రార్థించారు. అలాగే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు, సమర్థవంతంగా ప్రజలకు మరిన్ని సంక్షేమ పధకాలు అమలు చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మరింత …

Read More »

అత్యంత ఘనంగా ఉమెన్ సేఫ్టీ వీక్ 2026 కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్.టి.ఆర్.జిల్లా బి.ఆర్.టి.ఎస్.రోడ్డు నందు ఈ రోజు ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో ఉమెన్ సేఫ్టీ వీక్ 2026 కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర హోంశాఖా మంత్రి వంగలపూడి అనిత, మహిళా ఛైర్ పర్సన్  రాయపాటి శైలజ, పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్., ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ ఐ.జి. బి.రాజ కుమారి ఐ.పి.ఎస్, జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మి శా ఐ.ఏ.ఎస్. …

Read More »

మానవీయ స్పందనే నిజమైన ప్రజాసేవ!

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం గుంటూరు నగరపాలక సంస్థ పీజీఆర్ఎస్‌కు వచ్చిన గోరంట్ల అనే వికలాంగుడి సమస్యను సావధానంగా విని, పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు ప్రత్యేక చొరవ చూపాలని నగర కమిషనర్ మయూర్ అశోక్ అధికారులును ఆదేశించారు.

Read More »

సెలవు రోజుల్లోను పనిచేయనున్నజిఎంసి క్యాష్ కౌంటర్లు … కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : 2025–26 ఆర్ధిక సంవత్సరము ఆస్తి పన్ను, బకాయిలను చెల్లించుటకు వీలుగా, మంగళవారం (హోళీ) శెలవు రోజైనప్పటికీ కూడా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయాల్లో పన్నుచెల్లింపు కేంద్రాలు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయని, బకాయిదార్లు పన్నుకు సంబదించి ఏమైనా సందేహాలు ఉంటే ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉండే జిఎంసి కాల్ సెంటర్ 0863-2345103 కి కాల్ చేస్తే పూర్తి వివరాలు …

Read More »