-ఆహ్వాన పత్రిక అందించిన దుర్గగుడి ఈవో శీనా నాయక్, ఆలయ చైర్మన్ బొర్రా రాధకృష్ణ (గాంధీ) విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రి పై కొలువుదీరిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో మార్చి ఆరో తేదీ నుంచి ప్రారంభమయ్యే మహా కుంభాభిషేక మహోత్సవము-2026 కు విచ్చేయాలని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ ను ఆలయ చైర్మన్ బొర్రా రాధకృష్ణ (గాంధీ) , ఆలయ ఈవో శీనా నాయక్, కలిసి ఆహ్వానించారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ లో …
Read More »Daily Archives: March 2, 2026
మహా కుంభాభిషేక పనులను సత్వరమే పూర్తి చేయాలి
-చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) మరియు ఈ.ఓ. సీనా నాయక్ ఆదేశం -ఆలయ విమాన గోపురంపై జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహా కుంభాభిషేక మహోత్సవానికి సంబంధించి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి మరియు జీర్ణోద్ధరణ పనులను నిర్ణీత గడువులోగా, అత్యంత నాణ్యతతో పూర్తి చేయాలని ఆలయ Chairman బొర్రా రాధాకృష్ణ (గాంధీ) మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి (Special Grade Dy. Collector) సీనా నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం వారు కార్యనిర్వాహక ఇంజనీర్ (E.E) …
Read More »ఇంద్రకీలాద్రి అభివృద్ధికి ప్రణాళికలు- ఏపీఐటీసీఓ (APITCO) బృందం పరిశీలన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రి పై మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేసేందుకు APITCO లిమిటెడ్ నిపుణుల బృందం రంగంలోకి దిగింది. ఈరోజు మధ్యాహ్నం విజయవాడ ఎంపీ కేశినేని శివనాద్ సూచనల మేరకు,APITCO మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ మెహ్రా నేతృత్వంలోని ఈ బృందం ఆలయ అధికారులతో కీలక చర్చలు జరిపింది. ప్రతిపాదిత నూతన క్యూ లైన్ కాంప్లెక్స్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ భవనానికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) తయారీపై ఈ బృందం ఆలయ ఈఓ శీనానాయక్ మరియు చైర్మన్ …
Read More »సివిల్స్లో విజయానికి వర్చువల్ శిక్షణ!
– మెటీరియల్ డిజిటల్ ట్యాబ్లను సద్వినియోగం చేసుకోండి – ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రఖ్యాత పోటీ పరీక్షల్లో విజయాన్ని చేజిక్కించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ అభ్యర్థులకు చేయూతనందిస్తోందని.. ఇందులో భాగంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందిస్తున్న మెటీరియల్ ఉన్న డిజిటల్ ట్యాబ్లను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సూచించారు. సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ.. నలుగురు సివిల్స్ ఔత్సాహిక …
Read More »ప్రతి అర్జీపైనా ప్రత్యేకంగా దృష్టిసారించాలి
– గడువులోపు సమస్యకు పరిష్కారం చూపాలి – ఎన్టీఆర్ జిల్లాస్థాయి పీజీఆర్ఎస్కు 174 అర్జీలు – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వచ్చే ప్రతి అర్జీపైనా ప్రత్యేకంగా దృష్టిసారించాలని.. అర్జీదారులు సంతృప్తి చెందేలా నిర్దిష్ట గడువులోగా సమస్యకు పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ లక్ష్మీశ.. డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, పీజీఆర్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ జి.జ్యోతి, ఏసీపీ వెంకటేశ్వరరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పోసిబాబుతో కలిసి …
Read More »పన్ను చెల్లింపులకు ఆదివారం కూడా క్యాష్ కౌంటర్లు అందుబాటులో…
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పన్ను చెల్లింపులకు ఆదివారం కూడా క్యాష్ కౌంటర్లు అందుబాటులోకి తీసుకొస్తున్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం నాడు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. 2025-26 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను, ఖాళీ స్థలము పన్ను, నీటి పన్ను, డ్రైనేజి పన్ను మరియు వాటర్ మీటర్ పన్నులు చెల్లింపు కాలపరిమితి ది.31-03-2026తో ముగియుచున్నందున, బకాయిలు ఉన్న పన్నులను వెంటనే చెల్లించవలసినదిగా ప్రజలను కోరారు. ప్రజల సౌకర్యార్ధము నగరపాలక …
Read More »ప్రజా ఫిర్యాదులకు నిర్ణిత గడువులో సంతృప్తికరమైన పరిష్కారాలను అందిస్తున్నాం
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా ఫిర్యాదులకు నిర్ణిత గడువులో సంతృప్తికరమైన పరిష్కారాలను అందిస్తున్నాం అని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు. సోమవారం ఉదయం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో నిర్వహించారు. జోనల్ కార్యాలయాల్లో జరుగుతున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిశీలించారు. ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుండి స్వీకరించి ఫిర్యాదులకు …
Read More »విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
Read More »అమెరికా యుద్దోన్మాద చర్యలు ప్రతిఘటించాలి
-ప్రపంచ శాంతి పరిరక్షణే ఏకైక లక్ష్యం -మోదీ ఇజ్రాయిల్ పర్యటనతో ఉద్రిక్తతలు -కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరి వెల్లడించాలి -సీపీఐ, సీపీఎం నేతలు ఈశ్వరయ్య, శ్రీనివాసరావు -అఖిల భారత శాంతి సంఘం నేతృత్వంలో నిరసన గళం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇరాన్పై అమెరికా`ఇజ్రాయిల్ దేశాలు సాగిస్తున్న యుద్ధోన్మాద చర్యలను సమైక్యంగా ప్రతిఘటించాలని, ప్రపంచ శాంతిని పరిరక్షించడమే ప్రతి ఒక్కరి ఏకైక లక్ష్యం కావాలని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు గుజ్జుల ఈశ్వరయ్య, వి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ప్రపంచంలోని సాధారణ ప్రజలు శాంతినే కోరుకుంటున్నారని, …
Read More »అగ్రిగోల్డ్ బాధితుల ఆర్తనాదాలపై సీఎం స్పందించాలి
-ప్రభుత్వం/కోర్టు ముందుకి యాజమాన్యం రావాలి -ఎమ్మెల్యేలు అందరూ గళమెత్తి బాధితులకు తోడ్పడాలి -ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఈశ్వరయ్య, చలసాని -ధర్నా చౌక్లో అగ్రిగోల్డ్ బాధితుల దీక్షలు ప్రారంభం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ధర్నా చౌక్లో అగ్రిగోల్డ్ బాధితుల మరోపోరాటాన్ని ప్రారంభించారు. సోమవారం జరిగిన రిలే నిరహార దీక్ష శిబిరంలో ప్రకాశం, నెల్లూరు జిల్లాల బాధితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభకు అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.తిరుపతిరావు అధ్యక్షత వహించారు. దీక్షా పరులకు …
Read More »
Prajavartha Online Telugu News