– ఫౌండేషన్ డైరెక్టర్ కేశినేని వెంకట్ బాబు వెల్లడి – తిరువూరులో ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభించిన కేశినేని వెంకట్ – ఫౌండేషన్ సేవా కార్యక్రమాలను, ఎంపీ కేశినేని చిన్ని సేవానిరతిని కొనియాడిన ప్రముఖులు తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త : తిరువూరు తెలుగుదేశం పార్టీ, కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రా ఆసువత్రి వైద్య బృందం సహకారంతో తిరువూరులో ఏర్పాటుచేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని కేశినేని ఫౌండేషన్ డైరెక్టర్, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తనయులు , యువ నేత కేశినేని …
Read More »Daily Archives: March 8, 2026
చదువు ద్వారానే సమాజంలో ఉజ్వల స్థానం
-కేశినేని ఫౌండేషన్ డైరెక్టర్ కేశినేని వెంకట్బాబు తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త : క్రమశిక్షణతో కూడిన చదువు ద్వారానే సమాజంలో ప్రతి ఒక్కరికీ ఉజ్వల స్థానం లభిస్తుందని, చదువు ద్వారానే ప్రతి ఒక్కరూ ఉన్నత స్థానాలకు ఎదిగి పేదరికంపై విజయం సాధించవచ్చని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తనయులు, కేశినేని ఫౌండేషన్ డైరెక్టర్ కేశినేని వెంకట్బాబు అన్నారు. నడిం తిరువూరు పీఏసీఎస్ అధ్యక్షులు కంచి రఘు ప్రవీణ్ (బాబి) ఆధ్వర్యంలో తిరువూరులోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే …
Read More »సభ్యత్వాలు నమోదు చేసే “సాధక్”లకు సహకరించండి…
– క్రియాశీలక సభ్యత్వాలు పార్టీకి ప్రతిష్టాత్మకం – సాధ్యమైనంత ఎక్కువ సంఖ్య నమోదు చేసి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి బహుమతిగా ఇద్దాం – ఉత్తరాంధ్ర నాయకులతో వర్చువల్ సమావేశంలో ఎమ్మెల్సీ కె. నాగబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన సభ్యత్వాలు నమోదు చేసే “సాధక్”లకు స్థానికంగా ఉండే నాయకులు, ప్రజా ప్రతినిధులు సహకరించాలని శాసన మండలి సభ్యులు కె. నాగబాబు స్పష్టం చేశారు. ఆదివారం జరిగిన వర్చువల్ సమావేశంలో ఉత్తరాంధ్ర పార్టీ ప్రతినిధులతో ఎమ్మెల్సీ కె. నాగబాబు మాట్లాడారు. జనసేన …
Read More »పాలు కల్తీ ఘటనకు సంబంధించి అవసరమైన అన్ని వైద్య చర్యలు కొనసాగిస్తున్నారు….
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం పట్టణంలో జరిగిన పాలు కల్తీ ఘటనకు సంబంధించిన ఆరోగ్య సమస్యల నేపథ్యంలో డెల్టా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఎస్. రామలక్ష్మి (వయసు 73) ఆదివారం ఉదయం 9.35 గంటలకు తీవ్ర మూత్రపిండ వైఫల్యంతో దురదృష్టవశాత్తు మరణించినట్లు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కె. వెంకటేశ్వరరావు తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యులకు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రస్తుతం మొత్తం 9 మంది రోగులు వివిధ ఆసుపత్రుల్లో …
Read More »జిల్లా మహిళా ఉద్యోగుల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : International Women’s Day సందర్భంగా ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు తూర్పుగోదావరి జిల్లా ఏపీజేఏసీ అమరావతి మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళా విభాగం చైర్పర్సన్ శ్రీమతి ఎం. నాగలక్ష్మి వందన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మహిళల సాధికారత, సమాజ అభివృద్ధిలో మహిళల పాత్రపై ఆమె ప్రసంగించారు. కార్యక్రమంలో భాగంగా ఉద్యోగుల కోసం వివిధ ఆటల పోటీలు నిర్వహించారు. పోటీలలో విజేతలుగా …
Read More »సోమవారం పిజిఆర్ఎస్ – ‘మీకోసం’, రెవెన్యూ క్లినిక్ యథావిధిగా నిర్వహణ
-కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం (9-03-2026) జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదే విధంగా డివిజన్ మండల కేంద్రంలో “మీకోసం” కార్యక్రమం (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) మరియు రెవెన్యూ క్లినిక్ యథావిధిగా నిర్వహించబడనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను Meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అలాగే నమోదైన అర్జీల ప్రస్తుత స్థితి తదితర వివరాల కోసం 1100 (డబుల్ వన్ డబుల్ జీరో) కు …
Read More »మహిళా సాధికారతే కూటమి ప్రభుత్వ లక్ష్యం
-మంత్రి కందుల దుర్గేష్ -రాష్ట్ర మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్ -ప్రతి ఇంట్లో ఒక మహిళా పారిశ్రామికవేత్త ఉండాలన్నది సీఎం చంద్రబాబు నాయుడు ఆశయం:మంత్రి కందుల దుర్గేష్ -2026-27 నాటికి 5 లక్షల మందిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం కల్పించిన అవకాశంతో మహిళా శక్తిగా ఎదిగిన ప్రతి ఒక్క మహిళకు, రాష్ట్రంలోని మహిళలందరికీ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ …
Read More »మహిళా సాధికారత నినాదం కాదు… ప్రతి మహిళ జీవితంలో ఆచరణ కావాలి
-బాలికా విద్యతోనే సమాజ మార్పు -తూర్పు గోదావరి జిల్లా స్థాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మహిళా సాధికారత అనేది కేవలం ఒక నినాదం మాత్రమే కాకుండా ప్రతి మహిళ జీవితంలో ఆచరణలో ఉండాల్సిన అంశమని కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. ఆదివారం స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో జిల్లా స్థాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి చేసిన ప్రసంగాన్ని ప్రత్యక్ష …
Read More »మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ, ఆరోగ్యం, ఆనందం అనే మూడు అంశాలు ఉంటే కుటుంబం, సమాజం మరింత బలపడుతుంది
-మహిళల సాధికారతతోనే సమాజ అభివృద్ధి సాధ్యం -జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ -ప్రతి మహిళ తన శక్తి సామర్థ్యాలను గుర్తించి కుటుంబంతో పాటు సమాజం, దేశ అభివృద్ధికి తోడ్పడాలి -మహిళల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి -ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు -ప్రతి మహిళ “Think Big, Dream Big, Believe Big, Achieve Big” అనే సంకల్పంతో ముందుకు సాగాలి -మున్సిపల్ కమిషనర్ ఎన్.మౌర్య తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మహిళల సాధికారతతోనే సమాజ …
Read More »ఈ నెల 9 వ తేదీన జిల్లా కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహణ
-జిల్లా, డివిజన్, మండల కేంద్రాలలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహణ -జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి -జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 9 వ తేదీన జిల్లా కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కు ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా, లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన …
Read More »
Prajavartha Online Telugu News