-పాల్గొన్న మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక భవానీపురంలోని హజరత్ సయ్యద్ గాలిబ్ షహీద్ దర్గా నందు ఆదివారం ముస్లిం సోదరుల పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని వైసిపి మైనారిటీ నాయకులు అబ్దుల్ రెహమాన్, మొహమ్మద్ ఇషాక్, మొహమ్మద్ నసీం ల ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు మరియు విజయవాడ పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు హాజరయ్యారు. ముందుగా ఆయన దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, …
Read More »Daily Archives: March 8, 2026
విజయవాడ పశ్చిమ వైసిపి కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
-కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి వెలంపల్లి, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పశ్చిమ వైసిపి కార్పొరేటర్లు, మహిళా నాయకులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. పశ్చిమ వైసిపి మహిళా అధ్యక్షురాలు పేరూరి దుర్గ భవాని ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మరియు పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పశ్చిమ వైసిపి కార్పొరేటర్లు …
Read More »ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక..కమిషనర్ కె.మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 9వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం ద్వారా జిఎంసి విభాగాధిపతులతో కలిసి ప్రజల నుండి నేరుగా అర్జీలు, ఫిర్యాదులు తీసుకుంటామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Read More »విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు
-అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలకు చర్యలు -విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాల మేరకు నగరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మూడు నియోజకవర్గాలలో కూడా ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించగా సర్కిల్ 1 పరిధిలో గల పున్నమి ఘాట్లో, సర్కిల్ టు పరిధిలో రాజీవ్ నగర్ లో, సర్కిల్ 3 పరిధిలో పటమట లో ప్రజా ప్రతినిధులు, మహిళలు పాల్గొని విజయవంతం చేశారని విజయవాడ …
Read More »ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈ సోమవారం కూడా విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో కూడా నిర్వహిస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కు సంబంధించిన సమస్యలన్నీ ప్రజలు తమ దగ్గరలోని కార్యాలయంలో సంప్రదించవచ్చని ఉదయం 10:00 నుండి …
Read More »యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో జిల్లాలోనే విఎంసి ప్రథమ స్థానం
-స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డ్ డైరెక్టర్ శివప్రసాద్ ఐఎఫ్ఎస్ స్వీయ పరిశీలన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో జిల్లాలోనే విఎంసి ప్రథమ స్థానంలో ఉన్నందుకు స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డ్ డైరెక్టర్ శివప్రసాద్ ఐఎఫ్ఎస్ విజయవాడ నగరపాలక సంస్థను అభినందించారు. ఆదివారం ఉదయం విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డాక్టర్ డి.చంద్రశేఖర్, జోనల్ కమిషనర్ కె. షమ్మీ ఆధ్వర్యంలో పటమటలో తానే స్వయంగా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే చేశారు. ఈ సందర్భంగా స్వర్ణ గ్రామం స్వర్ణ అవార్డ్ …
Read More »మహిళలు ఆరోగ్యంగా ఉండాలి- గద్దె రామ్మోహన్, తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సర్వైకల్ కాన్సర్ ద్వారా చాలా మంది మహిళలు అనారోగ్య పాలవుతున్నారు. మహిళలందరూ ఆరోగ్యంగా ఉండాలని తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ అన్నారు. ఆదివారం ఉదయం విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్) డాక్టర్ డి. చంద్రశేఖర్, జోనల్ కమిషనర్ కె.షమ్మీ ఆధ్వర్యంలో నెల్లూరి కళ్యాణ మండపం, పటమట వద్ద జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం మరియు హ్యాపీ సండే లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గం …
Read More »“బాల్ వివాహ ముక్తి రథ్” అవగాహన ప్రచారం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బాల్ వివాహ ముక్తి రథ్ 100 రోజుల ముగింపు కార్యక్రమాలతో, బాల్య వివాహాలను అంతం చేసే ప్రయత్నాలను వేగవంతం చేయటలో మన యన్ టి ఆర్ జిల్లా ముందంజలో ఉంది. ‘బాల్ వివాహ ముక్తి రథ్’ అవగాహన సందేశాన్ని వ్యాప్తి చేయడానికి జిల్లాలోని గ్రామాలు మరియు పట్టణాలలో పర్యటించింది. మత పెద్దలు, విద్యార్థులు, పంచాయతీలు మరియు వివాహ వేడుకలతో సంబంధం ఉన్న సేవా ప్రదాతలను నిమగ్నం చేస్తూ బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రచారం మూడు దశల్లో నిర్వహించబడింది. …
Read More »గ్యాస్ ధరలపై భగ్గుమన్న ప్రజానీకం !
-పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలి !….జి.కోటేశ్వరరావు డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో వంట గ్యాస్ ధరలు భారీగా పెరగటంపై సామాన్య ప్రజలు భగ్గుమన్నారు. గృహ అవసరాల సిలెండర్ పై రూ.60 , వాణిజ్య సిలెండరుపై 115 పెంచేందుకు తీసుకున్న కేంద్ర చమురు సంస్థలకు ప్రభుత్వ అనుమతి ఇవ్వడంపై సిపిఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేసారు. పెంచిన గ్యాస్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలి డిమాండ్ చేస్తూ సిపిఐ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో స్థానిక దాసరి భవన్ వద్ద …
Read More »ఈ నెల 9వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం నిర్వహిస్తాం..
-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 9వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి మీకోసం –ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడానికి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మండల, మున్సిపల్ స్థాయిలకు ప్రభుత్వం వికేంద్రీకరించినట్లు కలెక్టర్ …
Read More »
Prajavartha Online Telugu News