-నకిలీ ఉత్తర్వుపై ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ స్పష్టీకరణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మిడ్-లెవల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టుల భర్తీకి ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వలేదని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ వెల్లడించారు. ఈ నియామకాలకు సంబంధించి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పేరుతో సామాజిక మాధ్యమాల ద్వారా జరుగుతున్న నకిలీ ఉత్తర్వు ప్రచారాన్ని నమ్మొద్దని బుధవారం ఓ ప్రకటనలో బుధవారం స్పష్టంచేశారు.
Read More »Daily Archives: March 11, 2026
మీరు అంత ఘనులా జగన్రెడ్డీ?
-అయితే…ప్రజలు మీకు రెండు పంగనామాలే ఎందుకు పెట్టారు? -ప్రజాహితం కోరేవారు అయితే శాసన సభకు ఎందుకు రావడంలేదు? -పలు సంక్షేమ పథకాల కింద మీరు ఎగ్గొట్టిన చెల్లింపుల సంగతేంటి? -ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించేంత సీను లేదని తెలుసుకోండి -ప్రజారోగ్య రంగాన్ని మీరు చెరబట్టింది వాస్తవం కాదా? -ఎన్టీఆర్ వైద్య సేవకు, మందుల కొనుగోలుకు, పలు నిర్మాణ కార్యాక్రమాలకు బకాయిలు ఎందుకు పెట్టారు? -పలు అంశాలపై జగన్రెడ్డిని నిలదీసిన మంత్రి సత్యకుమార్ యాదవ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తన హయంలో ఆర్థిక నిర్వహణ …
Read More »కలెక్టర్ల సమావేశంలో ఆర్టీసీ పనితీరుపై సీఎం చంద్రబాబు ప్రశంసలు
-ఆర్టీసీ సిబ్బంది సేవలకు కితాబు -గత ప్రభుత్వంతో పోలిస్తే ఆర్టీసీ సేవల్లో గణనీయమైన మెరుగుదల -పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్టీసీ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తూ రవాణా శాఖ మంత్రి పనితీరును ప్రశంసించారు. రాష్ట్రంలో ఆర్టీసీ సిబ్బంది సేవలు, పథకాల అమలు స్థాయి 78 శాతానికి పైగా ఉందని తెలిపారు. బస్ స్టాండ్ల సౌకర్యాలు కూడా మెరుగుపడుతున్నాయని, ప్రస్తుతం 55 శాతం సంతృప్తి స్థాయి …
Read More »స్త్రీ శక్తి పథకంపై జగన్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం…మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
-స్త్రీ శక్తి పథకంపై జగన్ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్త్రీ శక్తి పథకం అమలుపై పులివెందుల ఎమ్మెల్యే జగన్ చేసిన వ్యాఖ్యలను రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ పొందిన పొందిన సంక్షేమ పథకమని మంత్రి తెలిపారు. ప్రభుత్వం భాధ్యతతో ఈ పద్ధకాన్ని అమలు చేస్తుంటే జగన్ కడుపు మండుతుందని, పథకం ద్వారా మహిళలకు ప్రతినెల రూ.2000 మేర లబ్ధి చేకూరుతోందని, ఇప్పటివరకు సుమారు 50 …
Read More »నేటి పత్రిక ప్రజావార్త :
Read More »నేటి పత్రిక ప్రజావార్త :
Read More »నేటి పత్రిక ప్రజావార్త :
Read More »మాజీ సైనికులు వారి సంఘ ప్రతినిధులతో సమావేశం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ Capt. Dr. P. Satya Prasad, Director, Sainik Welfare, AP Vijayawada ఈ రోజు తిరుపతిని అధికారికంగా సందర్శించి, తిరుపతి ప్రాంతంలోని మాజీ సైనికులు (Ex-Servicemen – ESM) మరియు వారి సంఘ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో Flt. Lt. M. Balaji, AAO, Sainik Welfare, Sri K. Raghavulu, Zilla Sainik Welfare Officer, Chittoor, MD. Razak Khan, Superintendent, Zilla Sainik Welfare …
Read More »తిరుపతిలో జిల్లా స్థాయి తనిఖీ కమిటీ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు, జాయింట్ కలెక్టర్ & అదనపు జిల్లా మేజిస్ట్రేట్ అధ్యక్షతన తిరుపతిలో జిల్లా స్థాయి తనిఖీ కమిటీ (District Level Inspection Committee) అధికారికంగా ఏర్పాటు చేయబడింది. ఈ కమిటీ జువెనైల్ జస్టిస్ యాక్ట్ క్రింద రిజిస్టర్ చేయబడిన బాలల సంరక్షణ కేంద్రాలు తనిఖీ చేసి పిల్లల సంక్షేమం మరియు భద్రతను నిర్ధారించే పనిలో ఉన్న ఈ కమిటీ జిల్లా అంతటా ఉన్న పిల్లల సంరక్షణ సంస్థల (CCI) సమగ్ర …
Read More »HPV వ్యాక్సిన్ ప్రారంభోత్సవం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని ప్రకాశం రోడ్డు -1 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈరోజు గర్భాశయ మొక్క క్యాన్సర్ నివారణకు HPV టీకా కార్యక్రమాన్ని డాక్టర్ వి బాలకృష్ణ నాయక్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి చేతుల మీదుగా ప్రారంభించబడినది. గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ కు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ చేపట్టిందని, అలాగే 14 ఏళ్ల వయసున్న అమ్మాయిలకు హెచ్పీవీ వైరస్ సోకకుండా ముందస్తు వ్యాక్సినేషన్ వేసేందుకు నేటి …
Read More »
Prajavartha Online Telugu News