Breaking News

Tag Archives: nidadavolu

ప్రభుత్వాసుపత్రిలో ఎక్సరే యూనిట్ ప్రారంభించిన… మంత్రి కందుల దుర్గేష్

-నిడదవోలు పరిసర గ్రామ ప్రాంత ప్రజలకు సత్వర వైద్య సేవలు అందించే దిశగా.. – ఆసుపత్రి స్థాయిని పెంచి  వంద పడకల  ఆసుపత్రిగా  తీర్చిదిద్దేందుకు కృషి చేస్తా. -రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రాఫీ శాఖ మంత్రి  దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : నిడదవోలు పరిసర గ్రామాల పేద ప్రజల ఆరోగ్యానికి సత్వర వైద్య సేవలు అందించే దిశగా సామాజిక ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు కృషి చేయడం జరుగుతుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రాఫీ శాఖ మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. …

Read More »

విద్యార్థులు ఎన్నుకున్న రంగంలో నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి

– అంతర్జాతీయంగా ఇంగ్లీష్, జాతీయ భాషగా హిందీ , మాతృభాష తెలుగు పట్ల ప్రతి విద్యార్థి పట్టు సాధించాలి – రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో విద్యను అభ్యసించడం ద్వారా తాను ఎంచుకున్న రంగంలో పరిపూర్ణత చెంది ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తారని  రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక బాలురు జూనియర్ కళాశాలలో  ఏర్పాటు చేసిన విద్యార్థులకు …

Read More »

అత్యంత ప్రతిష్టాత్మకంగా అన్న క్యాంటీన్ పునః ప్రారంభం

– పేదవాని ఆకలి తీర్చేందుకు పట్టేడు అన్నం పెట్టాలని ఆలోచనతోనే అన్నా క్యాంటీన్.. -రాష్ట్ర ప్రజల ప్రయోజనం దృష్ట్యా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమపాలల్లో ప్రాధాన్యత కల్పిస్తుంది. – నాడు ఎన్టీఆర్ పేద ప్రజల సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ కిలో రెండు రూపాయలకే బియ్యాన్ని అందించారు. -రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు , నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల ఆకలి తీర్చేందుకు పట్టెడు అన్నం పెట్టాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం నేడు అన్నా క్యాంటీన్లను …

Read More »

 దేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావాలన్న  తొలి రోజుల్లోనే మనకు నాయకత్వం వహించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు

– అల్లూరి సీతారామరాజు జయంతిని రాష్ట్ర ప్రభుత్వం పండుగ వాతావరణంలో నిర్వహించడం అభినందనీయం -పర్యాటక సాంస్కృతిక  సినిమా ఆటోగ్రాఫీ శాఖ మంత్రి  కందుల దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : బానిస సంకెళ్లతో ఉన్న భారతదేశ ప్రజలకు స్వేచ్ఛ వాయువుల ప్రసాదించాలనే లక్ష్యంతో, దేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావాలన్న ప్రారంభించిన తొలి రోజుల్లోనే మనకు నాయకత్వం వహించిన నాయకుడు అల్లూరి సీతారామరాజు అని వారి జయంతి ఉత్సవాల్లో పాల్గొని నివాళులర్పించడం తన అదృష్టంగా భావిస్తున్నారని పర్యాటక సాంస్కృతిక సినిమా ఆటోగ్రాఫీ శాఖ మంత్రి కందుల …

Read More »

సమిశ్రగూడెంలో 398 విద్యార్థులకు విద్యా కిడ్స్ పంపిణీ

-ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థాయికి చేరినందుకు విద్యే ఆయుధం -ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అత్యున్నత స్థాయి ప్రమాణ విద్య అందించడమే ధ్యేయం – మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తూ  తాను ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థానములో ఉండేందుకు పాఠశాల విద్య పునాది ఇస్తుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక  సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. బుధవారం సమీశ్రగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి …

Read More »

 నన్నయ్య యూనివర్సిటీ లో ఎన్నికల కౌంటింగ్ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసాం.

-కౌంటింగ్ ఏజెంట్లు సమయ పాలన పాటించడంలో ఖచ్చిత త్వం పాటించాలి. -నిడదవోలు నియోజకవర్గ ఆర్వో. ఆర్.వి. రమణ నాయక్. -నన్నయ్య యూనివర్సిటీ లో నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : జూన్ 4 వ తేదీన కౌంటింగ్ ప్ర క్రియ నిర్వహించడం లో ప్రతి ఒక్కరూ వారికి కేటాయించిన విధులు నిర్వహించే క్రమంలో నిబద్దత, క్రమశిక్షణ కలిగి ఉం డాలని నిడదవోలు నియోజకవ ర్గ ఆర్వో, ఆర్ వి.రమణనాయక్ తెలిపారు. బుధవారం నిడద వోలు మున్సిపల్ కార్యాలయం లో కౌంటింగ్ ఏజెంట్లు కు రామ …

Read More »

సెప్టెంబర్ 16 నిడదవోలు సిఎం పర్యటన విజయవంతం చేయాలి

-ముఖ్యమంత్రి జిల్లాలో ఎనిమిదవసారి పర్యటిస్తున్నారు. – అధికారులు సమన్వయంతో సమర్ధవంతంగా పనిచేయాలి. -క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు పరిశీలన -జిల్లా ఇంచార్జి మంత్రి వేణుగోపాలకృష్ణ -హోం మంత్రి డా. తానేటి వనిత -సిఎం కార్యక్రమాల సమన్వయకర్త రఘురాం -జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి  శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ఈ నెల 16 శనివారం నిడదవోలు పట్టణంలో నిర్వహించే  “వై ఎస్ ఆర్ కాపునేస్తం” రాష్ట స్థాయి కార్యక్రమంలో  పాల్గొననున్న నేపథ్యంలో అధికారులకు వారికి కేటాయించిన …

Read More »

 సెప్టెంబర్ 14 న నిడదవోలు లో ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలి

-సభా ప్రాంగణం వద్ద జరుగుతున్న పనులు ఆదివారం సాయంత్రానికి పూర్తి చెయ్యాలి – క్షేత్ర స్థాయి లో ముందస్తు ఏర్పాట్లు పరిశీలన చేశాం -జేసీ తేజ్ భరత్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్ 14 లేదా 15 వ తేదీ నిడదవోలు పట్టణంలో నిర్వహించ నున్న “వైస్సార్ కాపు నేస్తం” రాష్ట్ర స్థాయి కార్యక్రమం నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లను పరిశీలించినట్లు జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు.శనివారం ఉదయం సెప్టెంబర్ లో …

Read More »

నిడదవోలు లో ఆగస్ట్ 22 న సిఎం పర్యటన

  -సభా వేదిక , హెలిప్యాడ్, రూట్ మ్యాప్ పరిశీలన -ముందస్తు ఏర్పాట్లు పై ఎమ్మెల్యే, అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలన నిడదవోలు , నేటి పత్రిక ప్రజావార్త : ఆగస్ట్ 22 న ముఖ్యమంత్రి పర్యటన నేపధ్యంలో ముందస్తు ఏర్పాట్లను పరిశీలించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు.గురువారం మధ్యాహ్నం నిడదవోలు సెయింట్ అంబ్రోస్ స్కూల్ ఆవరణ, హెలి ప్యాడ్ గ్రౌండ్ , రూట్ మ్యాప్ ను స్థానిక ఎమ్మెల్యే జీ. శ్రీనివాస నాయుడు, జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్, …

Read More »

తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరం…

-బిడ్డకు తల్లిపాలను అందించడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుంది.. -డీసీహెచ్ఓ డా. సనత్ కుమారి నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానమని, బిడ్డ శారీరక, మానసిక ఎదుగుదలకు అసవరమైన కొవ్వులు, పిండిపదార్థాలు, ప్రోటీన్లు, విటమిన్లు వంటి పోషకాలన్నీ తల్లిపాలలో సమతూకంలో ఉంటాయని ప్రతి తల్లి విధిగా తమ బిడ్డలకు పాలను ఇచ్చి ఆరోగ్య వంతులుగా పెంచాలని జిల్లా ఏరియా ఆసుపత్రుల కోఆర్డినేటర్ డా. ఎన్. సనత్ కుమారి పేర్కొన్నారు.తల్లి పాల వారోత్సవాలు సందర్బంగా మంగళవారం నిడదవోలు పీహెచ్సీలో తల్లిపాల …

Read More »