Breaking News

Tag Archives: nidadavolu

నిడదవోలు పట్టణ ప్రాంత లబ్దిదారుల ఇంటి నిర్మాణాల పరిశీలన

-మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలి -అప్రోచ్ రోడ్డు కోసం ప్రతిపాదనలు సమర్పించండి – కలెక్టర్ మాధవీలత నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా అర్హులను గుర్తించి ఉచితంగా ఇండ్ల స్థలాలు ఇవ్వడం జరిగిందని, లబ్దిదారులు ఇండ్ల నిర్మాణాలు త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు.శనివారం నిడదవోలు తిరుగూడెం జగనన్న కాలనీ హౌసింగ్ లే అవుట్ ను ప్రతి శనివారం హౌసింగ్ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ స్థానిక శాసనసభ్యులు జీ. …

Read More »

సిబ్బంది అందరూ సమన్వయంతో కూడి సహకరించాలి…

నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : వ్యాక్సినేషన్‌ ప్రతి ఒక్కరూ వేసుకునేలా క్షేత్రస్థాయిలో సిబ్బంది అందరూ సమన్వయంతో కూడి సహకరించాలని ఆర్డీవో ఎస్. మల్లిబాబు స్పష్టం చేశారు. సోమవారం నిడదవోలు రెవెన్యూ, సచివాలయ, పంచాయతీ రాజ్, వైద్య ఆరోగ్య శాఖ ల క్షేత్రస్థాయి సిబ్బంది తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మల్లిబాబు మాట్లాడుతూ, నిడదవోలు మండలంలోని అన్ని గ్రామాల్లో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ను వందశాతం పూర్తి చేసేందుకు అంద రూ సహకరించాలని కోరారు. గ్రామాల్లో వందశాతం కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ పూర్తయిందని పేర్కొన్న వాటిని …

Read More »

విజయగాధ…

నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ గోదావరి జిల్లాలో వై. ఎస్. ఆర్. ఆసరా సొమ్ము దసరా ఉత్సవాలలో పండుగ బహుమతులు గా డ్వా క్రా మహి ళల నేరుగా వారి బ్యాంకు ఖాతా లోకి నేరుగా జమ చేయడం తమని ఎంతో ఆనందానికి గురిచేసిందని ఎమ్. ఆనంతలక్ష్మి పేర్కొన్నారు. రాష్టము లో ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినపుడు ఇచ్చిన హామీ ప్రకారం 4 విడతల్లో రూ. 27 వేల కోట్ల డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు చెందిన …

Read More »

నిడదవోలు నియోజకవర్గంలో రూ.185.25 కోట్ల మేర ఆసరా చేయూత…

-రెండో విడత గా వై ఎస్సార్ ఆసరాగా రూ.46.32 కోట్లు అందిస్తున్నాం… -మంత్రి తానేటి వనిత నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న ఇచ్చిన మాటకు కట్టుబడి, మహిళలకు అన్నగా, పిల్లల మేనమామ గా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. బుధవారం నిడదవోలు పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వై ఎస్సార్ ఆసరా రెండో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస …

Read More »

కంసాలిపాలెం గ్రామంలో శాసన సభ్యులతో కలిసి పర్యటించడం జరిగింది…

-ఎర్రకాలువ లో వరదనీటి ఉధృతి ని పరిశీలించాం.. -ఇంఛార్జి ఆర్డీవో/ జేసి (ఆసరా) పి.పద్మావతి నిడదవోలు,  నేటి పత్రిక ప్రజావార్త : గతంలో ఎర్రకాలువ వరద నీటి ఉధృతి వల్ల ఎనిమిది గ్రామాలు ముంపుకు గురి అయ్యాయని, ఆ అనుభవాల దృష్ట్యా ప్రస్తుత పరిస్థితిని స్థానిక శాసన జి. శ్రీనివాస్ నాయుడు తో కలసి క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగిందని కొవ్వూరు ఇంఛార్జి ఆర్డీవో/ జేసి (ఆసరా) పి.పద్మావతి తెలిపారు. సోమవారం నిడదవోలు మండలం కంసాలిపాలెం గ్రామంలో ఎర్రకాలువ వరద నీటి ఉధృతి ని పరిశీలించారు. …

Read More »