Breaking News

ఇళయరాజా లైవ్ కాన్సర్ట్ ను ఆస్వాదించిన ప్రజాప్రతినిధులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో శనివారం నిర్వహించిన మ్యూజికల్ లైవ్ కాన్సర్ట్ కు డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు , ఎంపీ కేశినేని శివనాథ్,మంత్రులు వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వర రావు హాజరయ్యారు.. అధ్యంతం ఇళయరాజా స్వరసరాగాలను ఆస్వాదించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *