Breaking News

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే బుద్ధప్రసాద్

-కుటుంబ సమేతంగా వెంకటేశ్వరుని సేవలో ఎమ్మెల్యే

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
కలియుగ ప్రత్యక్ష దైవంగా పూజలు అందుకుంటున్న తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ దర్శించుకున్నారు. శనివారం ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ – విజయలక్ష్మి దంపతులు, కుమార్తె – అల్లుడు శీలం కృష్ణప్రభ-అశ్విన్ కుమార్ దంపతులు, కుమారుడు, నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్- సాయి సుప్రియ దంపతులు తిరుమలేశుని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. వారి వెంట మనుమరాండ్రు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *