తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
నేటి ఉదయం విఐపి విరామ సమయంలో తిరుమల శ్రీవారిని కర్ణాటక రాష్ట్ర గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం గవర్నర్ రోడ్డు మార్గాన బెంగళూరు రాజ్ భవన్ కు బయలుదేరి వెళ్లారు.
Tags tirupathi
Check Also
మద్దిరాలపాడు పర్యటనలో…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …