తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 9వ తేదీన తిరుపతి జిల్లా పర్యటన సందర్భంగా ఏర్పాట్లను పగడ్బందీగా చేపట్టాలనీ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. సోమవారం ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా స్థానిక దామినేడు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ముఖ్యమంత్రి హాజరుకానున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ జిల్లా ఎస్ పి ఎల్ .సుబ్బారాయుడు, జాయింట్ కలెక్టర్ గోవిందరావు, చంద్రగిరి, తిరుపతి ఎమ్మెల్యేలు పులివర్తి నాని, ఆరని …
Read More »Tag Archives: tirupathi
జూన్ 09 న రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుపతి రాక!
-జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాలో ఒక రోజు పర్యటించనున్న నేపథ్యంలో జూన్ 09 న తిరుపతికి విచ్చేయనున్నారని జిల్లా కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా మంగళవారం ఉ.10.40 గం.లకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారన్నారు. అనంతరం తిరుపతి రూరల్ మండల పరిధిలో గల దామినేడు గ్రామం వద్ద ఉన్న మహీంద్రా షో రూమ్ సమీపంలో ఏర్పాటు చేసిన ఎన్ డి ఏ బహిరంగ …
Read More »ఘనంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ కార్యాలయంలో సామంచి శ్రీనివాస్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, మరిన్ని విజయాలు చేకూరాలని ఆకాంక్షించారు.
Read More »తిరుపతిలో ఘనంగా ప్రారంభమైన బనానా క్లబ్ షోరూమ్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన బనానా క్లబ్ షోరూమ్ను ముఖ్య అతిథిగా విచ్చేసిన టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, విశిష్ట అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూమ్ను సందర్శించిన అతిథులు అక్కడ అందుబాటులో ఉన్న వస్త్రాలు, ఆధునిక డిజైన్లు, వినియోగదారులకు అందిస్తున్న ప్రత్యేక సేవలను పరిశీలించి అభినందించారు. …
Read More »యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని యోగా సాధన చేసిన డా. పసుపులేటి హరిప్రసాద్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “యోగాంధ్ర” కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తో పాటు, ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ పాల్గొని యోగా సాధన చేశారు. ఈ …
Read More »ఆవిష్కరణలు, స్వయం ఉపాధి మరియు గ్రామీణాభివృద్ధిలో ముందుకు సాగుతున్న రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్టీఐహెచ్), తిరుపతి ప్రధాన కార్యనిర్వాహక అధికారి విజయవంత్ మాథుర్ మరియు ఆయన బృందం మంగళవారం తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, శ్రీకాళహస్తి ఆర్డీఓ భాను ప్రకాష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు, సాధించిన పురోగతి మరియు భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను వివరించారు. ఈ సందర్భంగా ఆర్టీఐహెచ్ ప్రతినిధులు మాట్లాడుతూ, సంస్థ ప్రారంభమై ఏడాది కాలం పూర్తికాకముందే వివిధ కార్యక్రమాల ద్వారా …
Read More »రైల్వే ప్రాజెక్టులు, భూసేకరణ, జాతీయ రహదారులు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి
-రెవెన్యూ పీ.జీ.ఆర్.ఎస్, రిసర్వే, 22A నిషేధిత జాబితా కేసులను మొదటి ప్రాధాన్యత తో పరిష్కారం చూపాలి -జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రైల్వే ప్రాజెక్టులు, భూసేకరణ, జాతీయ రహదారులు నిర్మాణ పనులను,భూ సమస్యలు, రెవెన్యూ పీ.జీ.ఆర్.ఎస్, రిసర్వే, 22A నిషేధిత జాబితా కేసుల పరిష్కారం, మాన్యువల్ రెవెన్యూ రికార్డుల డిజిటలీకరణ, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, త్వరితగతిన పూర్తి చేయాలని,రైల్వే ప్రాజెక్ట్ పనులు,శ్రీ సిటీ ఫేస్ -2, ఎల్ జి ఫేస్-2, కొల్లాడం, ఇరుగుళం, పెద్దేటిపాకం, …
Read More »తిరుపతి–రక్సౌల్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించిన తిరుపతి ఎంపీ గురుమూర్తి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి రైల్వే స్టేషన్లో సోమవారం నిర్వహించిన తిరుపతి–రక్సౌల్ ఎక్స్ప్రెస్ (రైలు నెం. 17433/17434) ప్రారంభోత్సవ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుపతి ఎంపీ గురుమూర్తి జెండా ఊపి రైలు తొలి ప్రయాణాన్ని ప్రారంభించారు. గతంలో ప్రత్యేక రైలుగా నడిచిన ఈ రైలు ఇప్పుడు సాధారణ రైలు అందుబాటులోకి తీసుకురావడం పట్ల ఎంపీ మద్దిల గురుమూర్తి హర్షం వ్యక్తం చేశారు. ఈ రైలు సేవ ద్వారా తిరుపతి ప్రాంత ప్రజలకు ఉత్తర …
Read More »స్వర్ణ ఆంధ్ర @2047 లక్ష్య సాధనకు కార్పొరేట్ సంస్థలు, పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థల భాగస్వామ్యం కీలకం
-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ -P4 కార్యక్రమం కేవలం సంక్షేమ పథకం మాత్రమే కాకుండా, సమిష్టి భాగస్వామ్యం మరియు సామాజిక బాధ్యత ద్వారా స్వయం సమృద్ధి కలిగిన కుటుంబాలను నిర్మించే ప్రజా ఉద్యమo: SAPF డైరెక్టర్ డా. సాంబశివ రాజు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణ ఆంధ్ర @2047 లక్ష్య సాధనకు కార్పొరేట్ సంస్థలు, పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థల భాగస్వామ్యం కీలకమని జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. శుక్రవారం ఉదయం స్థానక జిల్లా కలెక్టరేట్ లోని విసి హాల్ నందు …
Read More »“ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు సందర్శనలు” కార్యక్రమం నిర్వహణ
-జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు వాకాడు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన “ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు సందర్శనలు” కార్యక్రమాన్ని శుక్రవారం తిరుపతి జిల్లా, సూళ్ళురుపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని వాకాడు తహసిల్దార్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గూడూరు శాసన సభ్యులు పాశం సునీల్ కుమార్ మరియు తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్. గోవింద రావు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో సూళ్ళూరుపేట ఆర్డీఓ దేవేందర్ రెడ్డి, వాకాడు మరియు …
Read More »
Prajavartha Online Telugu News