Breaking News

Tag Archives: tirupathi

శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి వార్షిక మహోత్సవాల్లో పాల్గొన్న తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా, కేవిబి పురం మండలం, శ్రీనివాసపురం (మారప్ప రెడ్ది ఖండ్రిగ) గ్రామంలో జరుగుతున్న శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి వార్షిక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దిల గురుమూర్తి సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ తో కలిసి శుక్రవారం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా గ్రామ ప్రజలు ఎంపీకి, సమన్వయకర్తకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న ఎంపీ మద్దిల గురుమూర్తి ప్రత్యేక పూజల్లో పాల్గొని, …

Read More »

పారదర్శకమైన ఓటరు జాబితాల నిర్వహణ అత్యంత కీలకం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : భారత ఎన్నికల సంఘం ఆదేశాలు మరియు ప్రధాన ఓటరు నమోదు అధికారి, ఆంధ్రప్రదేశ్ వారి మార్గదర్శకాల మేరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమానికి సంబంధించి గుర్తింపు పొందిన జాతీయ మరియు రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులతో తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి వారి ఆధ్వర్యంలో శుక్రవారం  తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని VC హాల్‌లో సమావేశం నిర్వహించబడింది. ప్రధాన ఓటరు నమోదు అధికారి, ఆంధ్రప్రదేశ్, వెలగపూడి వారి మెమో నెం. …

Read More »

ఎన్‌సీసీ క్రమశిక్షణే సేవా భావానికి బాట

– ఉద్యోగ సంఘ నాయకత్వానికి ఎన్‌సీసీ అనుభవం ఎంతో దోహదం – ఎన్‌సీసీ శిక్షణ అధికారి (రాష్ట్ర) గా బాధ్యతలు స్వీకరించిన ఎ.విద్యాసాగర్ తిరుప‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్‌సీసీతో అనుబంధం ద్వారా నేర్చుకున్న సమయపాలన, బాధ్యతాయుత వైఖరి, సమన్వయ నైపుణ్యాలు ఉద్యోగ సంఘ నాయకుడిగా తన ప్రయాణంలో ఎంతో ఉపయోగపడ్డాయని ఏపీ ఎన్‌జీజీవో రాష్ట్ర అధ్య‌క్షులు ఎ.విద్యాసాగ‌ర్ అన్నారు. ఉద్యోగుల సమస్యలను అర్థం చేసుకుని పరిష్కార మార్గాలు కనుగొనడంలో ఎన్‌సీసీ శిక్షణ ప్రత్యేకమైన దృక్పథాన్ని ఇచ్చిందన్నారు. బుధ‌వారం తిరుప‌తిలోని ఎస్‌వీ యూనివ‌ర్సిటీ …

Read More »

రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపాదించిన అభివృద్ధి కార్యక్రమాలపై శాఖల వారీగా సమీక్ష సమావేశం

-జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపాదించిన అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాలో ప్రతిపాదించిన అభివృద్ధి కార్యక్రమాలపై వర్చువల్ విధానంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావుతో కలిసి …

Read More »

నూతన ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపనకు, పరిశ్రమల్లో యువతకు మెరుగైన ఉపాధి కల్పించుటకు పరిశ్రమల శాఖ అధికారులు కృషి చేయాలి : కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు పెద్దపీట వేస్తోందని, నూతన ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపనకు, పరిశ్రమల్లో యువతకు మెరుగైన ఉపాధి కల్పించేలా పరిశ్రమల శాఖ అధికారులు కృషి చేయాలని, పరిశ్రమల్లో భద్రత ప్రమాణాలు సక్రమంగా అమలు అయ్యేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫిరెన్స్ హాలు నందు జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డి.ఐ.ఈ.పి.సి) జరిగిన సమీక్షలో వర్చువల్ గా జిల్లా …

Read More »

తిరుపతి జిల్లాలో యూ.పి.ఎస్.సి సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్) పరీక్షలు -2026 నిర్వహణ

-పరీక్ష నిర్వహణను పరిశీలించి పర్యవేక్షించిన జిల్లా పరిశీలకులు శేషగిరి బాబు ఐఏఎస్ -తనిఖీలు నిర్వహించిన జిల్లా కలెక్టర్, ఎస్ పి లు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆదివారం తిరుపతి జిల్లా కేంద్రం లో నిర్వహించిన యూ.పి.ఎస్.సి సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్) పరీక్షలు -2026 ను జిల్లా పరిశీలకులు శేషగిరి రావు, ఐ ఏ ఎస్., పరిశీలించారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిర్వహించే సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్) పరీక్షలు – 2026 సందర్భంగా ఆదివారం తిరుపతి లోని శ్రీ పద్మావతి …

Read More »

ఓటర్ల జాబితా సవరణ సమయంలో బిఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలి

– తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి పార్లమెంట్ పరిధిలోని వెంకటగిరి నియోజకవర్గంలో, సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఎస్‌ఆర్)పై పార్టీ బిఎల్ఏలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయానికి బూత్ స్థాయి వ్యవస్థ అత్యంత కీలకమని పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన …

Read More »

ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారునికి ఈ -ఆటోను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారునికి గురువారం స్థానిక కలెక్టరేట్ నందు మెప్మా వారి ఆధ్వర్యంలో సురేంద్ర అను లబ్ధిదారునికి ఈ -ఆటోను జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పంపిణీ చేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ స్వయం ఉపాధి అవకాశాల కల్పనకు కట్టుబడి పనిచేస్తోందన్నారు. మార్చి 30న నాయుడుపేటలో నిర్వహించిన టిడ్కో గృహప్రవేశ కార్యక్రమంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఇచ్చిన …

Read More »

ఏపీఐఐసీ భూసేకరణలో భాగంగా ఎకరాకు రూ.28 లక్షల నష్టపరిహారం అందిస్తాం

-రైతులను అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకుంటుంది -విద్యార్హత కలిగిన వారికి ఉద్యోగాలు కల్పిస్తాం -జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సత్యవేడు మండలంలోని ఇరుగుళం, కొల్లడం, పెద్ద ఈటీపాకం గ్రామాలలో ఏపీఐఐసీ పరిశ్రమల అభివృద్ధి కోసం జరుగుతున్న భూసేకరణలో భాగంగా పలు గ్రామాల రైతులతో జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, సూళ్లూరుపేట ఆర్డీఓ దేవేంద్రరెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ …

Read More »

జలధార–జలహారతి కార్యక్రమాన్ని సక్రమంగా అమలు చేయాలి

-ప్రతి నీటి బొట్టును కాపాడటం ద్వారా భవిష్యత్తు తరాలకు నీటి భద్రత కల్పిద్దాం -జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జలధార–జలహారతి మరియు నీటి సంఘాల బాధ్యత కార్యక్రమాలను జిల్లాలో సమగ్రంగా, ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా అధికారులతో ప్రత్యక్షంగా, మండల స్థాయిలో ఎంపీడీవోలు, ఇరిగేషన్ సిబ్బంది, ఏ పి ఓ లు …

Read More »