Breaking News

Tag Archives: tirupathi

తిరుపతి పార్లమెంట్ పరిధిలో రూ.4.99 కోట్ల గ్రామీణ రహదారి పనులకు కేంద్రం ఆమోదం

-ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి చొరవ ఫలితం.. తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించేందుకు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి చేసిన నిరంతర కృషికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద ఎంపీ ప్రతిపాదించిన రహదారి పనులకు గతంలో రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖకు తన సమ్మతిని తెలియజేస్తూ, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి తక్షణ ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తిరుపతి ఎంపీ …

Read More »

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమాన్ని జూలై 12 నాటికి పూర్తి చేస్తాం

-భారత ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన మేరకు జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియను జూలై 12 నాటికి పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో భారత ఎన్నికల సంఘం సీనియర్ ఉప ఎన్నికల కమిషనర్ డా. పవన్ కుమార్ శర్మ అధ్యక్షతన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన …

Read More »

తోతాపురి మామిడి ధరల తగ్గుదలపై జిల్లా కలెక్టర్‌తో నిపుణుల కమిటీ సమావేశం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తోతాపురి మామిడి పండ్ల ధరలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు కేంద్ర వ్యవసాయ & రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ నియమించిన నిపుణుల కమిటీ సభ్యులు గురువారం తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్‌తో కలిసి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తోతాపురి మామిడి సాగు పరిస్థితులు, రైతులు, …

Read More »

విదేశాల లో అర్హత కలిగిన యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా విదేశాల లో (ఫిన్లాండ్ మరియు జర్మనీ) నందు అర్హత కలిగిన యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించబడును. 1: ఫిన్లాండ్ దేశం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో (Auto Body Technicians, Structural Body Repair Specialists,MIG&TIG welders, Metal Workers) సంబంధిత ఉద్యోగ అవకాశాలు కల్పించబడును వారానికి 40 గంటలు పని దినములు. వయస్సు: 25 నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలి. విద్యార్హతలు : …

Read More »

జనవాణి కార్యక్రమంలో పలు సమస్యలపై ప్రజల నుంచి వినతుల స్వీకరణ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్  శనివారం తిరుపతిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్, ఇంజినీరింగ్, ప్రణాళిక, ఆరోగ్య శాఖ, పోలీసు శాఖ, తిరుమల తిరుపతి దేవస్థానం, స్కిల్ డెవలప్‌మెంట్ తదితర శాఖలకు సంబంధించిన పలు సమస్యలపై …

Read More »

డా. పసుపులేటి హరిప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తిరుపతి టీడీపీ ఇంచార్జ్ జేబీ శ్రీనివాస్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ ని తిరుపతిలోని వారి నివాసంలో తిరుపతి టీడీపీ ఇంచార్జ్ జేబీ శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డా. పసుపులేటి హరిప్రసాద్ గారు జేబీ శ్రీనివాస్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, తిరుపతి నగర అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మరియు ఎన్డీఏ కూటమి …

Read More »

ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇన్వెస్టిచర్ సెరిమనీ–2026-27లో పాల్గొన్న డా. పసుపులేటి హరిప్రసాద్‌

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : గేట్ కాలేజ్ చైర్మన్ వెంకటేశ్వర్లు ఆహ్వానం మేరకు, తిరుపతిలోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఘనంగా నిర్వహించిన ఇన్వెస్టిచర్ సెరిమనీ–2026-27 కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తిరుపతి డీఎస్పీ శ్యాంసుందర్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు, బాధ్యతాయుతమైన విద్యార్థి నాయకత్వాన్ని …

Read More »

అనంతవీది లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నీలకంఠ ఆధ్వర్యంలో వంగవీటి మోహనరంగా జయంతి వేడుకలు

-నివాళులర్పించిన ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు, డా. పసుపులేటి హరిప్రసాద్ తదితరులు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : అనంతవీది లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నీలకంఠ ఆధ్వర్యంలో నిర్వహించిన వంగవీటి మోహనరంగా జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్, బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంగవీటి మోహనరంగా చిత్రపటానికి …

Read More »

రంగా మిత్ర మండలి ఆధ్వర్యంలో వంగవీటి మోహనరంగా జయంతి వేడుకలు

-నివాళులర్పించిన ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు, డా. పసుపులేటి హరిప్రసాద్ తదితరులు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రంగా మిత్ర మండలి ఆధ్వర్యంలో తిరుపతి గాంధీ రోడ్డులో నిర్వహించిన ప్రజానాయకుడు వంగవీటి మోహనరంగా జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్, బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంగవీటి మోహనరంగా …

Read More »

కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని మర్యాదపూర్వకంగా కలిసిన డా. పసుపులేటి హరిప్రసాద్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ ఈరోజు తిరుపతి విమానాశ్రయంలో కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ (పౌర సరఫరాల) శాఖ మంత్రి ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర హస్తకళల వైభవానికి ప్రతీకగా నిలిచిన కళంకారీ శాలువాను కేంద్ర మంత్రికి కప్పి ఘనంగా సత్కరించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి ఈ …

Read More »