-సువిధా హెల్ప్ డెస్క్ కేంద్రం సందర్శన రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికలలో పోటీచేసే అభ్యర్ధులు, వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలను అనుసరించి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడం జరుగుతుందనీ జిల్లా కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత తెలిపారు. బుధవారము ఉదయం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన సువిధా హెల్ప్ డెస్క్ , నమూనా ఈ వి ఎమ్ పనితీరును పరిశీలించి, అక్కడ నిర్వహిస్తున్న కార్యకలపై సమాచారాన్ని తెలుసు కోవడం జరిగింది. తొలుత కలెక్టర్ మాధవీలత సువిధా …
Read More »All News
రాజకీయ పార్టీలు, పోటీలలో నిలిచే అభ్యర్ధులు సువిధా పోర్టల్ అనుమతులు పొందాలి
– కలెక్టరేట్ సువిధా , నామినేష్లను కొరకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు -గోడలపై ఎటువంటి ఎన్నికల ప్రచార రాతలు రాయకూడదు -ఎన్నికల ప్రవర్తన నియమావళి అత్యంత కీలకం -రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం -పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఏర్పాటు చెయ్యరాదు… అంటువంటి సందర్భంలో స్ధానిక సంస్థ ల చట్టం మేరకు అనుమతులు తప్పనిసరి -కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో అనుమతులను …
Read More »ఘనంగా కాంగ్రెస్ నాయకులు వి.గురునాధం జన్మదిన వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మరియు నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.గురునాధం జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈరోజు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు అధ్యక్షతన సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ నగర కాంగ్రెస్ అధ్యక్షులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు న్యాయవాది వి.గురునాధం గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎపిసిసి అడ్మిన్ జనరల్ సెక్రెటరీ ఎస్.ఎన్.రాజా ముఖ్యఅతిథిగా పాల్గొనగా డాక్టర్ శాస్త్రి జంధ్యాల, ఎస్కే.అన్సారి, …
Read More »తెలంగాణ కొత్త గవర్నర్ గా రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ఇప్పటి వరకు తెలంగాణ గవర్నర్గా పనిచేసిన తమిళిసై ఇటీవల రాజీనామా చేశారు. ఆమె తమిళనాడు నుంచి పార్లమెంటుకు పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆమె రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ నూతన గవర్నర్ ప్రమాణస్వీకారానికి మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఇదీ రాధాకృష్ణన్ నేపథ్యం.. రాధాకృష్ణన్ 1998, 1999లో రెండుసార్లు లోక్ …
Read More »ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం.. అతనికి బెయిల్!
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ఢిల్లీ మద్యం కుంభకోణంలో పెద్ద ముందడుగు పడింది. ఈ కేసులో నిందితుల్లో ఒకరైన అభిషేక్కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అతనికి ఐదు వారాల షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఈ బెయిల్తో పాటు ట్రయల్ కోర్టు అనుమతి కూడా తీసుకోవాలని… ఆ తర్వాతే హైదరాబాద్ వెళ్లాలని సుప్రీంకోర్టు పేర్కొంది. అంతేకాదు, అభిషేక్ను విదేశాలకు వెళ్లవద్దని.. పాస్పోర్టును అప్పగించాలని ఆదేశించింది. అభిషేక్ భార్యకు ఆరోగ్య సమస్యలు ఉన్నందున కోర్టు అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. …
Read More »శ్రీవారి పచ్చకర్పూరం యొక్క మహిమ!
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కలియుగ వైకుంఠం శ్రీవేంకటేశ్వరస్వామికి ప్రతి నిత్యం పూజారులు పచ్చకర్పూర తిలకాన్ని పెడుతుంటారు. ఈ పచ్చ కర్పూరాన్ని కుంకుమలో కలిపి నుదుటన ధరిస్తే సాక్షాత్తు వెంకన్న స్వామి అనుగ్రహం లభిస్తుంది. ఇంకా స్వామివారి ప్రసాదమైన పచ్చకర్పూరాన్ని పాలల్లో వేసుకుని తాగితే స్వామివారి ప్రసాదం సేవించినంత ఫలితం ఉంటుంది. అలాగే వెంకన్న పచ్చకర్పూరాన్ని కుంకుమపువ్వు రెంటినీ కలిపి డబ్బుల డబ్బాలో పెట్టుకుంటే ధనలాభం కలుగుతుంది. వ్యాపారాలు ప్రతిరోజూ స్వామివారి పచ్చకర్పూర కుంకుమను నుదుటికి పెట్టుకుంటే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఇంకా …
Read More »అన్నదాతలను ఆదుకున్నాం… : సీఎం వైఎస్ జగన్
అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో వైఎస్సార్ రైతు భరోసా`పీఎం కిసాన్ పథకం కింద రైతులకు నిధులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విడుదల చేశారు. మంగళవారం ఆయన వరుసగా ఐదో ఏడాది రెండో విడత పెట్టుబడి సాయాన్ని కంప్యూటర్లో బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 53.53 లక్షల మంది రైతులకు, వారితోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రైతులకు, …
Read More »జగనన్న సురక్ష కు ప్రజల నుండి విశేష స్పందన..
-ప్రజల ఆర్జీలను పరిష్కరించి 3,72,886 సర్టిఫికేట్లు అందించాం.. -జాయింట్ కలెక్టర్ డా. పి. సంపత్కుమార్. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభించిందని ప్రజల ఆర్జీలను పరిష్కరించి 3 లక్షల 72 వేల 886 సర్టిఫికేట్లను జారి చేసిన్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ డా. పి. సంపత్ కుమార్ తెలిపారు.జగనన్న సురక్ష కార్యక్రమం అమలు పై మంగళవారం జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ నగరంలోని ఆయన కార్యాలయం మీడియా ప్రతినిధుల …
Read More »విదులలో అలసత్వం సిబ్బందిపై చర్యలు తప్పవు – విధులలో నిర్లక్షం వహిస్తే ఉపేక్షించేది లేదు…
-పారిశుధ్య మరియు సచివాలయ సిబ్బందికి షోకాజ్ నోటీసులు -కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్., విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణలంక, రాణిగారి తోట, రామలింగేశ్వర నగర్ ప్రాంతాలలో నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్., సోమవారం క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ, పారిశుధ్య నిర్వహణ విధానము మరియు స్థానిక ప్రజల ఇబ్బందులను పరిశీలించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు ఆదేశాలు ఇచ్చారు. 15వ డివిజన్ నందలి పారిశుధ్య నిర్వహణ మరియు డ్రెయిన్స్ శుభ్రపరచకపోవుట కారణంగా మురుగునీటి ప్రవాహం సక్రమముగా లేకపోవడంతో …
Read More »ఆకస్మిక తనిఖీలు చేపట్టిన రవాణాశాఖ
-38 బస్సులపై కేసులు నమోదు రూ.12 లక్షలు జరిమానా విధింపు -బస్సులలో సరుకు రవాణా చేస్తే సీజ్ చేస్తాం- -డిటిసి యం పురేంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ:- ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై వాణిజ్యపరమైన సరుకులను రవాణా చేస్తే పర్మిట్ నిబంధనలను ఉల్లంఘించడం అవుతుందని అటువంటి బస్సులపై కేసు నమోదుతో పాటు బస్సులను సీజ్ కూడా చేస్తామని డి టి సి యం పురేంద్ర హెచ్చరించారు. స్థానిక బందరు రోడ్డు డిటిసి కార్యాలయం నుండి శుక్రవారం నాడు ఓ ప్రకటనను విడుదల …
Read More »
Prajavartha Online Telugu News