నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ పాండురంగస్వామి(విఠల్ రుఖ్మిని) ఆలయం, పండరీపురం, మహారాష్ట్ర. భారతదేశంలోని పుణ్యక్షేత్రాలలో దేని విశిష్టత దానిది. వీటిలో కొన్ని శైవక్షేత్రాలు, మరికొన్ని వైష్ణవ క్షేత్రాలు. మన రాష్ట్రంలో ప్రసిద్ది చెందిన తిరుమలగా మహారాష్ట్రలోని పండరిపురం వైష్ణవ క్షేత్రం. భీమా నదీ తీరాన వెలసిన ఈ పుణ్యక్షేత్రం షోలాపూర్ జిల్లాలో ఉంది. ఇక్కడ శ్రీ మహావిష్ణువు ‘విఠోబా’ పేరుతో వెలసియున్నాడు. విఠోబా లేక వితోబా అనే పేరు పురాణాలలో కూడా ఉంది. మన దేశంలో ఉన్న శ్రీ పాండురంగస్వామి క్షేత్రాల్లో ప్రముఖమైనదిగా …
Read More »Devotional
శ్రీ తుల్జాపూర్ భవానీ ఆలయం….
నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ తుల్జాపూర్ భవానీ ఆలయం, ఉస్మానాబాద్, మహారాష్ట్ర. తుల్జా భవానీ ఆలయం మహారాష్ట్రలో ముఖ్యమైనది మరియు అత్యంత గౌరవనీయమైన దేవత. ఇది మహారాష్ట్రలోని తుల్జాపూర్ జిల్లా ఉస్మానాబాద్ వద్ద ఉంది. ఇది మహారాష్ట్ర మరియు ఇతర రాష్ట్రాల్లోని అనేక కుటుంబాలలో కుటుంబ దేవత (కులదేవత). ‘తుర్జా’ అని కూడా పిలువబడే తుల్జాభావని మహారాష్ట్రకు చెందిన దేవత మరియు భారతదేశానికి యాభై ఒక్క శక్తిపీఠాలలో ఒకటి. యాత్రికులు మహారాష్ట్ర మరియు ఇతర రాష్ట్రాల నుండి తుల్జాపూర్ వస్తారు. తుల్జా భవానీ …
Read More »బ్రిటిషు వాళ్ళు..చంపిన కూడా స్వామివారి.. మొసలి (బబియా) తిరిగి..బ్రతికింది..!!
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సజీవ సాక్ష్యంగా దర్శనమిస్తున్న శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి మొసలి భక్తులలో భగవంతునిపై నమ్మకాన్ని పెంపొందిస్తోంది. కేరళలోని కాసరగోడ్ శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి ఆలయంలోని కొలనులో కేవలం స్వామి వారి ప్రసాదాన్ని మాత్రమే ఆహారంగా స్వీకరించే శాకాహార మొసలి ” బబియా ” నేటికి మనకు దర్శనమిస్తూనే ఉంది. ఇప్పటివరకు ఎవరికీ హాని చేయని మొసలి స్వామి వారి ప్రసాదం తప్పా ఇంకేమి తినదు. నీళ్ళలోకి దిగి ఆ మొసలి నోటికి ప్రసాదాన్ని …
Read More »విష్ణువు మూర్తి యొక్క అద్భుతమైన విగ్రహం
నేటి పత్రిక ప్రజావార్త : విష్ణువు మూర్తి యొక్క అద్భుతమైన విగ్రహం ఒకటి కర్ణాటకలో సక్లేషపూర్ అనే గ్రామంలో గ్రామస్తులు వేటి గురించో తవ్వుతూ బయటపడింది. అదృష్టవశాత్తూ తవ్వకాలలో ఎక్కడా దెబ్బ తగలకుండా విగ్రహం పూర్తి రూపంతో అద్భుతమైన స్థితిలో ఉంది. ఇది హొయసల కాలంలో చెక్కబడిన వాసుదేవుడు లా కనిపిస్తున్నాడు. చుట్టూ వున్న అర్చి వంటి దానిలో అందమైన సూక్ష్మ మైన దశావతారాలను కూడా చెక్కారు గమనించండి! అప్పటి విదేశీయుల దండయాత్రలు నుండి కాపాడుకుందికి బహుశా భూమి లోతుల్లో ఇసుక పారల మధ్య …
Read More »పరిపూర్ణ అవతారమూర్తి శ్రీ కృష్ణుడు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణ పరమాత్మ గోపికలలో చేసిన రాసలీలల గురించి ప్రజా బాహుళ్యంలో ఉన్న కథనాలన్నీ కేవలం అపోహలు మాత్రమేనని, జీవాత్మ పరమాత్మను చేరుకోవటమే రాసలీలలోని అంతరార్థమని విఖ్యాత పండితులు ‘అద్వైతసిద్ధి రత్నాకర’ మద్దులపల్లి దత్తాత్రేయశాస్త్రి అన్నారు. ప్రముఖ వ్యాపారవేద్త, వేదపోషకులు మాగంటి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యాన లబ్బీపేటలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవస్థానంలోజరుగుతున్న అష్టోత్తరశత (108) భాగవత పారాయణ, ప్రవచన మహాయజ్ఞం ఐదో రోజుకు చేరుకుంది. ఆదివారం నాటి కార్యక్రమంలో తొలుత తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేక …
Read More »ఘనంగా శ్రీలక్ష్మిఅమ్మవారి తిరునాళ్ల వేడుకలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలంలోని బుచ్చిపాపయపాలెం గ్రామంలో శ్రీ నీలంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి తిరునాళ్ళ వేడుకలు. ఆలయ పుజారి సత్యం అయ్యగారు మరియు ధర్మకర్త చీమల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దాదాపు 5 సంవత్సరాలుగా ఈ శ్రీలక్ష్మి అమ్మవారి కి తిరునాళ్ళ వేడుకలు నిర్వహిస్తున్నామని గ్రామస్తుల ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం కూడా ఏర్పాటు చేశామని వేలాది మంది మహిళా భక్తులు వచ్చి పుజాకార్యక్రమాలు నిర్వహించారని అదేవిధంగా అమ్మవారికి కుంకుమ బండ్లు ప్రభలు కూడా ఏర్పాట్లు చేసినట్లు …
Read More »శివ పూజ విశేషం…
నేటి పత్రిక ప్రజావార్త : శివలింగంపై కాసిని నీళ్ళు చల్లి, మారేడు ప్రతిని శివలింగంపై పడవేసినప్పటికీ, ఆ భక్తుని ఇంట కామధేనువు ఇంటిపశువుగా ఉంటుంది. ఆ భక్తుని ఇంట కల్పతరువు మల్లెచెట్టుగా ఉంటుంది. అంతటి దయాసముద్రుడు శివుడు. మరి, అంతటి బోళాశంకరునికి మారేడు దళాలు తప్ప మరే పుష్పాలతో పూజించే అవకాశం లేదా?! ఈ ప్రశ్నకు సమాధానం శివధర్మసంగ్రాహం, శివరహస్యఖండం, లింగపురాణం, కార్తీకమాహాత్మ్యం గ్రంథాలు చెబుతున్నాయి. శివునికి ఇష్టమైన పువ్వుల గురించి ఆ గ్రంథాలు ఇలా చెబుతున్నాయి. శివుని పుష్పాలతో పూజిస్తే, పది అశ్వమేధ …
Read More »8 నెలల తర్వాత భక్తులకు దర్శనమిచ్చిన సంగమేశ్వరుడు
-గతేడాది జులై 19న చివరిసారి దర్శనం -రేపటి నుంచి పూర్తిస్థాయిలో పూజలు నేటి పత్రిక ప్రజావార్త : కర్నూలు జిల్లాలో కృష్ణమ్మ ఒడిలో కొలువైన సంగమేశ్వరస్వామి 8 నెలల తర్వాత భక్తులకు నిన్న తొలిసారి దర్శనమిచ్చారు. గతేడాది జులై 19న ఆలయంలో కృష్ణానది నీటిలో ఒదిగిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు భక్తులకు స్వామి వారి దర్శనభాగ్యం లభించింది. శ్రీశైల జలాశయ నీటి మట్టం 839 అడుగులకు చేరుకోవడంతో సంగమేశ్వర ఆలయం ప్రహరీ, ముఖద్వారం, ఆలయంలోని దేవతామూర్తులు కనిపించాయి. వేపదారు శివలింగం మాత్రం అడుగు మేర నీటిలోనే …
Read More »శివయ్య కృపకు పాత్రులుకండి…
-పుల్లేటి కుర్తి మాధవ రామ కామేశ్వరరావు శర్మ నేటి పత్రిక ప్రజావార్త : ఓం శ్రీ గురు మాత్రే నమః కాశీ విశాలాక్షీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి యే నమః భారతీయ సనాతన ఆర్ష హిందూ ధర్మ పరిరక్షణ సేవలో భాగంగా, పుల్లేటి కుర్తి మాధవ రామ కామేశ్వరరావు శర్మ గత కార్తీకమాసంలో 30 రోజులు మహాదేవుడు ఆదిదేవుడు బోలా శంకరుడు సదాశివుడు విశ్వేశ్వరుడు కొలువైన కాశీ మహా క్షేత్రంలో భక్తుల గోత్ర నామాలతో అభిషేకం అర్చనలు జరిపించారు. కాశీ …
Read More »గాయత్రి రక్ష సర్వ జగద్రక్ష
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గాయత్రీ మంత్రమనేది ఒకటి వుందని తెలిసినా, అదేమిటో అసలు ఎలా జపించాలో తెలియదు. కొందరికి మంత్రము తెలిసినా కాలంతోపాటు పరిగెడుతూ హడావిడిగా జీవితాలను గడపాల్సిరావటం వల్ల ఈ మంత్రాన్ని గబగబ బట్టీయం పట్టినట్టు మొక్కుబడిగా దేవుని ముందు అప్పగించేసి హమ్మయ్య ఈ రోజుకి చదివేసాను అనుకుంటారు. నిజానికి గాయత్రీ మంత్రాన్ని అలా చదవకూడదు. అసలు గాయత్రీ మంత్రమేమిటో అది ఎలా జపించాలో తెలుపవలెనని నాయొక్క చిన్న ప్రయత్నం. గాయత్రీ మంత్రము అంటే… “ఓం, భూర్భువస్సువః, తత్ సవితుర్వరేణ్యం, భర్గోదేవస్య …
Read More »
Prajavartha Online Telugu News