-‘‘అమృత కాలాన్ని మనం ‘కర్తవ్య కాలం’ గా పిలుచుకొంటున్నాం. ఈ సందర్భం లో మనం చేయవలసిన ప్రతిజ్ఞల లో భవిష్యత్తు కోసం సంకల్పాలు, మన ఆధ్యాత్మిక విలువల యొక్క మార్గదర్శకత్వం చేరిఉన్నాయి’’ -‘‘ఆధ్యాత్మిక ప్రాముఖ్యం కలిగిన స్థలాల పునరుద్ధరణ చోటుచేసుకొంటుండగా, మరో ప్రక్కసాంకేతిక విజ్ఞానం మరియు ఆర్థిక వ్యవస్థ.. ఈ రెంటి లో కూడా భారతదేశం నాయకత్వంవహిస్తున్నది’’ -‘‘దేశం లో కనిపిస్తున్నటువంటి పరివర్తన సమాజం లోనిప్రతి ఒక్క వర్గం యొక్క తోడ్పాటుల ఫలితమే’’ -‘‘భారతదేశం లో సాధువులు అందరు వేల కొద్దీ సంవత్సరాలనుండి ‘ఏక్ …
Read More »National
ఆంధ్రప్రదేశ్లోని వివిధ పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి మనదేశానికి 141.12 మిలియన్ డాలర్ల రుణ మంజూరు పై సంతకం చేసిన ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : 23.05.2023న ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ (ADB) భారత ప్రభుత్వం తో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని మూడు పారిశ్రామిక క్లస్టర్లలో మౌలిక సదుపాయాలైన రోడ్లు, నీటి సరఫరా వ్యవస్థలు, విద్యుత్ పంపిణీ నెట్వర్క్ వంటి అధిక-నాణ్యత గల అంతర్గత మౌలిక సదుపాయాల అభివృద్ధికై 141.12 మిలియన్ డాలర్ల రుణంపై సంతకం చేశాయి.. ఇది రాష్ట్రంలోని విశాఖపట్నం, శ్రీకాళహస్తి-చిత్తూరు లోని మూడు పారిశ్రామిక క్లస్టర్లలో మౌలిక సదుపాయాలను నిర్మించడానికి 2016లో ఆసియా అభివృద్ది బ్యాంకు ఈ కార్యక్రమం కోసం …
Read More »ADB, India sign $141.12 million loan for industrial corridor development in Andhra Pradesh
Delhi, Neti Patrika Prajavartha : The Asian Development Bank (ADB) and the Government of India signed, on 23.05.2023, a $141.12 million loan to support the development of high-quality internal infrastructure such as roads, water supply systems and electricity distribution network in three industrial clusters in the state of Andhra Pradesh. This financing is the second tranche of the $500 million …
Read More »మన్ కీ బాత్ సమ్మేళనంలో తన అనుభవాలు పంచుకోవడానికి పాల్గొన్న విజయవాడ శిల్ప కళాకారుడు
-మోటారు వాహనాల రద్దు సామాగ్రి నుంచి శిల్పాలను తయారు చేస్తున్న వైనం -“కళ ప్రజలను ప్రేరేపించగలదు, కళ చాలా శక్తివంతమైన ఆయుధం”:శ్రీనివాస్ పడకండ్ల న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్లో ఫైన్ ఆర్ట్స్ విభాగాధిపతి శ్రీనివాస్ పడకండ్ల వ్యర్థ వాహనరద్దు సామగ్రితో అందమైన శిల్పాలు మలుస్తున్నారు. వారు తయారుచేసిన నమూనాలు అనేక నగరాల్లో ప్రదర్శితమై ఉన్నాయి. విజయవాడలోని మారుతీ నగర్ నివాసి, శ్రీ శ్రీనివాస్ వారణాసిలోని బనారస్ హిందూ విశ్వవిద్యాలయం …
Read More »The Kerala story exposes the sinister nexus of religious conversions: Anurag Thakur
-Every daughter and sister must watch this film to avoid the dangerous conspiracy of global terrorism. -Mamta Banerjee should tell whether she is standing with those who promote terrorist ideology or is standing against it? New Delhi, Neti Patrika Prajavartha : Union Minister for Information & Broadcasting and Sports and Youth Affairs Shri Anurag Singh Thakur, reacting after watching the …
Read More »ప్రజల ద్వారా తిరిగి వచ్చిన అర్జీల పరిష్కారం కోసం తార్కిక ముగింపు చూపడం లో జిల్లా అధికారులే చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు.
రాజమహేంద్రవరం : నేటి పత్రిక ప్రజావార్త : ..స్పందనలో వచ్చిన అర్జీల సంఖ్య..141 సోమవారం ఉదయం ప్రజల నుంచి స్పందన అర్జీలను జిల్లా రెవెన్యూ అధికారి జీ. నరసింహులు తో కలిసి జాయింట్ కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ భరత్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం స్పందన ఆర్జిల పరిష్కారం కోసం అత్యంత ప్రాధాన్యత ఇస్తూన్నట్లు తెలిపారు. అందులో భాగంగా జే కే సి 1902 టోల్ ఫ్రీ నెంబర్ తీసుకొని రావడం జరిగిందన్నారు. ఆర్థిక పరమైన అంశాలు కాకుండా పరిపాలన పరంగా ఉండే …
Read More »దివికేగిన బుర్రిపాలెం బుల్లోడు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ నటుడు, సూపర్స్టార్ కృష్ణ (79) కన్నుమూశారు. ఆదివారం అర్ధరాత్రి కార్డియాక్ అరెస్టుకు గురైన కృష్ణను కుటుంబసభ్యులు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం వేకువజామున ఆయన తుదిశ్వాస విడిచారు. కృష్ణ మృతితో ఆయన కుటుంబసభ్యులతో పాటు అభిమానులు, తెలుగు సినీలోకం శోకసంద్రంలో మునిగిపోయింది. 1942 మే 31న గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని బుర్రిపాలెం గ్రామంలో వీరరాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతులకు కృష్ణ జన్మించారు. ఐదుగురు సంతానంలో ఈయనే పెద్దవారు. కృష్ణ అసలు …
Read More »యూకే మరియు యూరప్ దేశాలలో కన్నులపండుగలా శ్రీ మలయప్పస్వామి వారి కళ్యాణోత్సవాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : యూకే మరియు యూరప్ దేశాలలో స్థిరపడిన తెలుగు, భారతీయుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో అక్టోబర్ 15 నుండి నవంబర్ 13వ తేదీ వరకు పదకొండు (11) నగరాల్లో శ్రీనివాస కళ్యాణములు నిర్వహిస్తున్న విషయం విదితమే. వైఖానస ఆగమం ప్రకారం తితిదే నుండి వెళ్ళిన అర్చకులు, వేదపండితులు తిరుమల నుండి తీసుకెళ్ళిన స్వామి, అమ్మవారి మూర్తులకు సంప్రోక్షణ, ప్రాణ ప్రతిష్ట చేసి శ్రీవారి కళ్యాణాన్ని నిర్వహిస్తున్నారు. అశేష సంఖ్యలో భక్తులు స్వామివారి కళ్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించి …
Read More »శ్రీవారి ఆలయ నిర్మాణం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : క్రీ.పూ.12వ శతాబ్దంలో 2.2 ఎకరాల విస్తీర్ణంలో 415 అడుగుల పొడవు, 263 అడుగుల వెడల్పుతో శ్రీవారి ఆలయం నిర్మితమైంది. శ్రీవారి ఆలయంలో మొత్తం మూడు ప్రాకారాలున్నాయి. ఆలయం గోడలు వెయ్యేళ్ల క్రితం నాటివిగా తెలుస్తోంది. ఆలయంలో ఆభరణాలు, పవిత్రమైన వస్త్రాలు, తాజా పూలమాలలు, చందనం తదితరాలను భద్రపరుచు కోవడానికి వేర్వేరుగా గదులున్నాయి. వీటితోపాటు లడ్డూ ప్రసాదం తయారీకి పోటు, శ్రీవారి నైవేద్యం తయారీకి ప్రత్యేక వంట గదులున్నాయి. ఆలయంలోని నిర్మాణాలు ఇలా ఉంటాయి 1 వ ప్రాకారం …
Read More »స్వాతంత్రోద్యమంలో తెలుగువారి పాత్ర చిరస్మరణీయం: జి. కిషన్ రెడ్డి
-బ్రిటీషర్లకు ముప్పుతిప్పలు పెట్టిన తెలుగు వారందరినీ గుర్తుచేసుకోవాల్సిన తరుణమిది -కొందరు నేరుగా ఆంగ్లేయులను ఎదుర్కొంటే మరికొందరు వారి సాహిత్యంతో ప్రజలను చైతన్య పరిచారు -తెలుగువాళ్లు ఎక్కడున్నా మన భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు, దేశ సమగ్రతను కాపాడేందుకు పాటుపడుతుండటం అభినందనీయం -ఆంధ్ర అసోసియేషన్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని, ప్రసంగించిన కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామంలో భాగంగా దేశవ్యాప్తంగా ఎందరోమంది వీరులు, వీర వనితలు ఆత్మత్యాగాలు చేశారని, ఈ పోరాటంలో తెలుగువారి …
Read More »
Prajavartha Online Telugu News