అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : క్రీ.పూ.12వ శతాబ్దంలో 2.2 ఎకరాల విస్తీర్ణంలో 415 అడుగుల పొడవు, 263 అడుగుల వెడల్పుతో శ్రీవారి ఆలయం నిర్మితమైంది. శ్రీవారి ఆలయంలో మొత్తం మూడు ప్రాకారాలున్నాయి. ఆలయం గోడలు వెయ్యేళ్ల క్రితం నాటివిగా తెలుస్తోంది. ఆలయంలో ఆభరణాలు, పవిత్రమైన వస్త్రాలు, తాజా పూలమాలలు, చందనం తదితరాలను భద్రపరుచు కోవడానికి వేర్వేరుగా గదులున్నాయి. వీటితోపాటు లడ్డూ ప్రసాదం తయారీకి పోటు, శ్రీవారి నైవేద్యం తయారీకి ప్రత్యేక వంట గదులున్నాయి. ఆలయంలోని నిర్మాణాలు ఇలా ఉంటాయి 1 వ ప్రాకారం …
Read More »National
స్వాతంత్రోద్యమంలో తెలుగువారి పాత్ర చిరస్మరణీయం: జి. కిషన్ రెడ్డి
-బ్రిటీషర్లకు ముప్పుతిప్పలు పెట్టిన తెలుగు వారందరినీ గుర్తుచేసుకోవాల్సిన తరుణమిది -కొందరు నేరుగా ఆంగ్లేయులను ఎదుర్కొంటే మరికొందరు వారి సాహిత్యంతో ప్రజలను చైతన్య పరిచారు -తెలుగువాళ్లు ఎక్కడున్నా మన భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు, దేశ సమగ్రతను కాపాడేందుకు పాటుపడుతుండటం అభినందనీయం -ఆంధ్ర అసోసియేషన్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని, ప్రసంగించిన కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామంలో భాగంగా దేశవ్యాప్తంగా ఎందరోమంది వీరులు, వీర వనితలు ఆత్మత్యాగాలు చేశారని, ఈ పోరాటంలో తెలుగువారి …
Read More »రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిసిన చంద్రబాబు
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : భారత 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ ఎంపీలు శనివారం దిల్లీలో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీలు కేశినేని శ్రీనివాస్ (నాని), గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్రకుమార్, రామ్మోహన్ నాయుడు, టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, సంధ్యారాణి, కంభంపాటి రామ్మోహన్, శ్రీనివాస్రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
Read More »అమెరికా లోని శాన్ ఫ్రాన్సిస్కో లో దుర్గమ్మ వారి పూజలు…
ఇంద్రకీలాద్రి, విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమెరికా లో శాన్ ఫ్రాన్సిస్కో నగరం లో వున్న Milpitas పట్టణం లో శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం లో శుక్రవారం, 27 మే తేదీన దుర్గమ్మ వారి పూజలు మొదలయ్యాయి. ఉదయం 11గంటలకు ఒక బ్యాచ్, సాయత్రం 6.30గంటలకు ఇంకొక బ్యాచ్ లో మహిళలు కుంకుమ పూజ చేస్తూ ఖడ్గ మాల, శ్రీచక్ర నవావరణ పూజలలో పాల్గొన్నారు. సత్యనారాయణ స్వామి దేవాలయం వారు పూజలో పాల్గొనే మహిళలకి పూజా సామాగ్రి ఇచ్చి నిష్ట గా …
Read More »అరుణాచలం దేవాలయంలో ప్రత్యేక పూజ…
అరుణాచలం, విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అరుణాచలం దేవాలయంలో సంవత్సరానికి ఒక సారి మాత్రమే జరిగే ప్రత్యేక పూజ ఈరోజు దేవాలయ ప్రాంగణం లో జరిగింది.
Read More »ఉజ్వల భవిష్యత్తుకు మరిన్ని నిర్మాణాత్మక పునాదులు
-దావోస్ పర్యటనలో సీఎం వైయస్.జగన్ నేతృత్వంలో ఏపీకి చక్కటి ఫలితాలు -అడ్వాన్స్డ్ మాన్యుఫాక్చరింగ్–డబ్ల్యూఈఎఫ్తో ఒప్పందం -కర్బన రహిత ఆర్థిక వ్యవస్థవైపు అడుగులు -భారీగా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి -తొలిసారిగా ఏపీలో ఆర్సెలర్ మిట్టల్ పెట్టుబడులు -అదానీ, గ్రీన్కో, అరబిందోలతో రూ.1.25 లక్షల కోట్ల ఎంఓయూలు -మచిలీపట్నంలో గ్రీన్ ఎనర్జీ ఎస్ఈజెడ్ -హై ఎండ్ టెక్నాలజీ హబ్గా విశాఖ -యూనికార్న్ స్టార్టప్స్కూ వేదిక -దావోస్వేదికపై వైద్యం, ఆరోగ్యం, విద్యా తదితర రంగాల్లో ప్రగతివాణి వినిపించిన రాష్ట్రం దావోస్, నేటి పత్రిక ప్రజావార్త : దావోస్లో జరుగుతున్న …
Read More »శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా రేపు విడుదల…
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : ఆగస్టు నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవాటికెట్ల కోటాను మే 24న మంగళవారం ఉదయం 9 గంటలకు టిటిడి ఆన్లైన్లో విడుదల చేయనుంది. అలాగే ఆగస్టు నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, జులై నెలకు సంబంధించిన అష్టదళపాద పద్మారాధన సేవ టికెట్లను రేపు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. మే 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు భక్తులు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మే …
Read More »తొలిరోజు దావోస్లో బిజీబిజీగా సీఎం వైయస్ జగన్…
-పలువురు ప్రముఖులతో వరుస సమావేశాలు -ఏపీ పెవిలియన్ను ప్రారంభించిన సీఎం -విద్యా, వైద్యరంగాల్లో ఏపీ ప్రగతిపై పలువురి ప్రశంసలు -పెట్టుబడులు రావాలన్నా, పరిశ్రమలు పెట్టాలన్నా ఇలాంటి విధానాలు దోహదపడతాయన్న ప్రముఖులు దావోస్, నేటి పత్రిక ప్రజావార్త : వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలిరోజు బిజీబిజీగా గడిపారు. పలు అంశాలపై చర్చలు జరిపారు. డబ్ల్యూఈఎఫ్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. తయారీ రంగంలో అత్యాధునికతకు సంతరించుకోవడానికి వీలుగా, అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్గా ఏపీని తీర్చిదిద్దడానికి ఈ ఒప్పందం దోహదపడుతుంది. కాలుష్యంలేని ఇంధనాల …
Read More »అణగారిన వర్గాలకు మెరుగైన విద్యను అందించేందుకు జరుగుతున్న జాతీయ ప్రయత్నాల్లో పాలుపంచుకోవాలని విద్యార్థులకు ఉపరాష్ట్రపతి పిలుపు
-విద్య, అభివృద్ధికి అందించే ప్రోత్సాహం మార్పునకు అత్యంత కీలకం -ప్రపంచంలో ఉన్నతశ్రేణి దేశాల్లో ఒకటిగా అవతరించగల సామర్ధ్యం భారత్ సొంతం -నూతన జాతీయ విద్యావిధానం – 2020 విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది -ప్రపంచ దేశాల సరసన భారతదేశం విశ్వగురువు హోదాను తిరిగి నిలబెట్టుకునేలా యువత కృషి చేయాలని సూచన -తమిళనాడు నీలగిరిలో ఉన్న లారెన్స్ పాఠశాలను సందర్శించిన ఉపరాష్ట్రపతి లవ్డేల్, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలో అణగారిన వర్గాలకు, నిరుపేదలకు విద్యను చేరువ చేసేందుకు, మెరుగైన విద్యను అందించేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో …
Read More »నవీ మంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణ భూమి పత్రాలను టీటీడీకి అందించిన మహారాష్ట్ర మంత్రి
-ముంబైలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చిన రేమండ్ సంస్థ తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : మహారాష్ట్రలోని నవీ ముంబైలో శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం విరాళంగా ఇచ్చిన భూమికి సంబంధించిన పత్రాలను మహారాష్ట్ర ప్రభుత్వం తరపున ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే టీటీడీకి భూమి పత్రాలను అందజేశారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శనివారం ఉదయం బోర్డు మీటింగ్ ప్రారంభానికి ముందు చైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, బోర్డు సభ్యులు, టీటీడీ ఉన్నతాధికారుల సమక్షంలో మహారాష్ట్ర మంత్రి పత్రాలను …
Read More »
Prajavartha Online Telugu News