– ఆటో అప్రూవల్ (14ఏ) దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలి – 90 శాతం రిటర్న్ ఫైలింగ్ ను 100 శాతానికి చేర్చాలి – రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వ్యాపారస్తులపట్ల స్నేహ భావంతో వ్యవహరిస్తూ రాష్ట్రంలో పన్నుల రాబడిని పెంచి రాష్ట్ర పురోభివృద్ధికి వాణిజ్య పన్నుల శాఖ అధికారులు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనాఉందని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. …
Read More »Uncategorized
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
Read More »సమాచార శాఖ కార్యాలయంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సంక్రాంతి పండుగ కుటుంబ సభ్యుల మధ్య ఆత్మీయత, అనురాగాలను పెంచి నూతనోత్సాహంతో ముందుకు సాగుతూ, వ్యక్తిగతంగా, వృత్తిపరంగా మరిన్ని విజయాలను సాధించాలని సమాచార పౌర సంబంధాల శాఖ అదనపు సంచాలకులు ఎల్. స్వర్ణలత ఆకాంక్షించారు.. సమాచార పౌర సంబంధాల శాఖ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఎన్టీఆర్ పరిపాలనా భవనం రెండో అంతస్ధు డైరెక్టరేట్ కార్యాలయంలో ఉద్యోగులు సాంప్రదాయ దుస్తులతో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సంప్రదాయబద్ధంగా రంగోలీ ముగ్గులు, రంగవల్లులు, …
Read More »స్వామి వివేకానంద బోధనలు యువతకు ఆదర్శం
– భవిష్యత్ లో ప్రపంచాన్ని శాసించే శక్తి దేశ యువతదే – లక్ష్య సాధనలో యువత తమ సంకల్పబలాన్ని పెంపెందించుకోవాలి – రామకృష్ణ మఠం సహాయ కార్యదర్శి స్వామి స్థితి కంఠానంద విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వామి వివేకానంద బోధనలను యువత రోల్ మోడల్గా తీసుకుని, తమ నైపుణ్యాలను, వ్యక్తిత్వాన్ని పెంపెందించుకోవాలని రామకృష్ణ మఠం సహాయ కార్యదర్శి స్వామి స్థితి కంఠానంద పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద 163 వ జయంతిని పురస్కిరించుకొని యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక తుమ్మలపల్లి …
Read More »నేటి పత్రిక ప్రజావార్త :
Read More »నేటి పత్రిక ప్రజావార్త :
Read More »పొగమంచు పరిస్థితుల్లో విమానాల నిర్వహణకు సంసిద్ధత – రాజమండ్రి విమానాశ్రయంలో డ్రై రన్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శీతాకాలంలో పొగమంచు కారణంగా విమానాల ఆలస్యం లేదా అంతరాయాలు ఏర్పడే అవకాశాల నేపథ్యంలో, రాజమండ్రి విమానాశ్రయంలో భారత విమానాశ్రయాల అథారిటీ (AAI) ఆధ్వర్యంలో శనివారం మాక్ డ్రై రన్ నిర్వహించడం జరిగిందని ఎయిర్ పోర్టు డైరెక్టర్ ఎన్.కె. శ్రీకాంత్ తెలియ చేశారు. శనివారం నిర్వహించిన డ్రై రన్లో రాజమండ్రి విమానాశ్రయంలోని ATC, CNS, ఆపరేషన్స్, ఇంజనీరింగ్, ARFF విభాగాలతో పాటు భారత వాతావరణ శాఖ, ఇండిగో ఎయిర్లైన్స్, అలయన్స్ ఎయిర్లైన్స్, APSPF, గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఏజెన్సీలు (GHA), …
Read More »నేటి పత్రిక ప్రజావార్త :
Read More »సెస్సులు, టోల్గేట్లతో ప్రజల జేబులకు చిల్లులు పెట్డడం మానండి
– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విమర్శ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో 1500 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధి, పునర్నిర్మాణం కోసం ప్రజల జేబులకు చిల్లులు పెట్టి, జనంపై పెనుభారాలు మోపే విధంగా సెస్సులు వేసి, టోల్ గేట్లు ఏర్పాటుచేయాలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను తక్షణమే మానుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈశ్వరయ్య నేడొక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వచ్చే 19 ఏళ్ల వ్యవధిలో రూ.22,826 కోట్లు …
Read More »రబీ 2025–26 సీజన్పై నీటిపారుదల సలహా మండలి సమీక్ష
– ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని అధికారులతో తదుపరి సమావేశం నిర్వహించాలి – ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, ఇతర ప్రజా ప్రతినిధులు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రబీ 2025-26 పంట సాగు నేపథ్యంలో గోదావరి డెల్టా సిస్టం పరిధిలో నీటి లభ్యత, ఆయకట్టు, సాగు ప్రణాళికలు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై తూర్పు గోదావరి జిల్లా నీటిపారుదల సలహామండలి సమావేశం బుధవారం రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి అధ్యక్షతన నిర్వహించబడింది. గోదావరి డెల్టా సిస్టం మొత్తం 8,96,507 ఎకరాలకు …
Read More »
Prajavartha Online Telugu News