-నెల రోజుల్లో లక్ష పీఎన్జీ కనెక్షన్లు లక్ష్యం -24 గంటల్లో పీఎన్జీ కనెక్షన్ లకు అనుమతులు ఇస్తాం -అపార్ట్మెంట్ లు, వాణిజ్య వర్గాలు పీఎన్జీ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి -పర్యావరణ హితం,ధర తక్కువ కాబట్టి పీఎన్జీ సదుపాయంపై అవగాహన పెంచుకోవాలి – దీపం పథకం లబ్ధిదారులు పీఎన్జీ కి మారే విధంగా అవకాశం కల్పిస్తున్నాం -సోషల్ మీడియా లో మాత్రమే గ్యాస్, పెట్రోల్ కొరత అంటూ అబద్ధాలు ప్రచారం -ప్రజలు పుకార్లను నమ్మవద్దు.. ఆందోళన చెందవద్దు.. రాష్ట్రంలో సరిపడా నిల్వలు ఉన్నాయి -రాష్ట్రంలోని అన్ని …
Read More »Uncategorized
తెలంగాణా తరహాలో ఎపీలోనూ ‘అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట’ అమలుచేయాలి
-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరహాగా ఆంధ్రప్రదేశ్లోనూ ‘అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట’ను అమలు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈశ్వరయ్య నేడొక£ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ప్రభుత్వం న్యాయవాదుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ‘అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లు’కు ఆమోదం తెలపడం పట్ల భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) స్వాగతిస్తున్నది. ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది న్యాయవాదుల భద్రతను …
Read More »నేటి పత్రిక ప్రజావార్త :
Read More »నేటి పత్రిక ప్రజావార్త :
Read More »నేటి పత్రిక ప్రజావార్త :
Read More »నేటి పత్రిక ప్రజావార్త :
Read More »నేటి పత్రిక ప్రజావార్త :
Read More »నేటి పత్రిక ప్రజావార్త :
Read More »నేటి పత్రిక ప్రజావార్త :
Read More »పన్నులను సకాలంలో చెల్లించాలి …
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర పరిధిలో దీర్ఘ కాలంగా ఆస్తి పన్ను చెల్లించని వారి నివాస గృహాలు మరియు వ్యాపార సంస్థలకు సంబంధించి రెవెన్యూ సిబ్బంది సుమారు 36 నీటి కుళాయి కనెక్షన్లను తొలగించారని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పన్ను బకాయిలపై ఇప్పటికే నోటీసులు, స్లిప్స్ పంపిణీ, మెసేజ్ లు పంపి అవగాహన కల్గించినా కొందరు చెల్లించడంలేదన్నారు. ఆస్తి పన్ను, నీటి కుళాయి పన్న, వాటర్ మీటర్ …
Read More »
Prajavartha Online Telugu News