అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
Read More »Uncategorized
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
Read More »అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
Read More »అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
Read More »అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
Read More »అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
Read More »252 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఎండ తీవ్ర ప్రభావం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో శుక్రవారం పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 45.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. మొత్తం 28 జిల్లాలకుగాను 20 జిల్లాల పరిధిలోని 252 మండలాల్లో ఎండ తీవ్ర ప్రభావం చూపి 41 డిగ్రీలకు పైగా నమోదైనట్లు వెల్లడించారు. శనివారం (02-05-26) అధిక ఉష్ణోగ్రతలతో పాటు విజయనగరం 8, మన్యం 10, పోలవరం 2, ఎన్టీఆర్ 1, గుంటూరు 1, పల్నాడు 19, మార్కాపురం 6, ప్రకాశం …
Read More »జల జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి త్రాగునీటి కుళాయిలు ఏర్పాటు
మారేడుమిల్లి, రంపచోడవరం, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశంలో వివిధ రాష్ట్రాలలలో గిరిజన ప్రాంతంలోని మారుమూల గ్రామాల ప్రజలకు జల జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి త్రాగునీటి కుళాయిలు ఏర్పాటు చేయడం జరిగిందని కేంద్ర ప్రభుత్వ అడిషనల్ జల జీవన్ మిషన్ కార్యదర్శి కమల్ కిషోర్ సోన్ పేర్కొన్నారు. శుక్రవారం మారేడుమిల్లి మండలం వేటుకూరు పంచాయతీలోని పందిరి మామిడి కోట గ్రామంలోని జల జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి త్రాగు నీరు కులాయిలు ప్రారంభోత్సవానికి కేంద్ర ప్రభుత్వ జల జీవన్ మిషన్ అడిషనల్ కార్యదర్శి …
Read More »ప్రజల సస్పస్యకు నాణ్యమైన పరిష్కారాలను అందించాలి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వేదికలో వచ్చే ప్రజలకు ఉన్న సమస్యలకు నాణ్యమైన పరిష్కారాల అందించాలని విజయవాడకు సంస్థ కమిషనర్ ధ్యానచంద్రా అన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కారం సోమవారం ప్రధాన కార్యాలయంలో గల గమామిడి కంట్రోల్ రూమ్ లో కమిషనర్ ధ్యానచంద్ర నిర్వహించారు. జోనల్ కార్యాలయంలో జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ ప్రజా …
Read More »రంగా అభిమానుల సంక్షేమమే లక్ష్యం
-తెలుగు రాష్ట్రాల రంగా అభిమానుల చర్చించిన తర్వాతే రాజకీయ రంగ ప్రవేశంపై నిర్ణయం -అన్నయ్యకు నాకు ఎలాంటి విభేదాలు లేవు, అన్నయ్య ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉన్నాయి -కొండపల్లి వంగవీటి కుటుంబానికి పుట్టినిల్లు లాంటిది -కొండపల్లికి ఆహ్వానించిన అల్తాఫ్ బాబాకు ధన్యవాదాలు -వంగవీటి మోహన్ రంగ కుమార్తె ఆశా కిరణ్ -శ్రీ శిరిడి సాయిబాబా మందిరం అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న ఆశా కిరణ్ ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల ఆరాధ్య దైవం వంగవీటి మోహన్ రంగ అభిమానుల సంక్షేమమే లక్ష్యం …
Read More »
Prajavartha Online Telugu News