Breaking News

Uncategorized

విజయవాడ సినిమాల రాజధాని – బాలకృష్ణ.

-కళలకు ఎప్పటికీ చావు లేదు – బాలకృష్ణ. -కూచిపూడి, కొండపల్లి బొమ్మలు కృష్ణా జిల్లాకు సాంస్కృతిక గుర్తింపు. -దుర్గమ్మ ఆశీస్సులు అందరిపై ఉండాలి – బాలకృష్ణ. -పేదలకు అందుబాటులో ఆరోగ్య సేవలే మా లక్ష్యం – బాలకృష్ణ.. -అమరావతిలో త్వరలో హాస్పటల్ నిర్మాణం పూర్తి చేస్తాం – బాలకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఉత్సవ్ లో భాగంగా శనివారం రాత్రి గొల్లపూడి ఎగ్జిబిషన్ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. కిక్కిరిసిపోయింది. ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ …

Read More »

కురుబల ఉన్నతే చంద్రబాబు లక్ష్యం

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కురుబలను రాజకీయంగా, ఆర్థికంగా ఉన్నత స్థితిలో నిలపడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను కురుబ కార్పొరేషన్ చైర్మన్ దేవంద్రప్ప, ఆ సామాజిక వర్గీయులు శనివారం కలిశారు. పలు సమస్యల పరిష్కారానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, కురుబలను అన్ని రంగాల్లో అభివృద్ధి …

Read More »

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

“ఆర్ డి టి  పై జరుగుతున్న కుట్రలు ప్రజా సంక్షేమంపై దాడులు” – దాసరి సువర్ణ రాజు రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్ డి టి  ) డికేడ్స్ పాటు గ్రామీణ ప్రజల అభివృద్ధికి, బలహీన వర్గాల సుస్థిర జీవితానికి ఆశాజ్యోతి వలె నిలిచింది. కానీ ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా సేవా సంస్థలపై ప్రణాళికాబద్ధమైన దాడుల భాగంగా, ఆర్ డి టి  పై జరుగుతున్న కుట్రలు అత్యంత విచారకరం. ఎఫ్ సి ఆర్ ఏ  లైసెన్స్ రద్దు, నకిలీ ఆరోపణలు, మత మార్పిడి పేరిట వ్యాపిస్తున్న తప్పుడు …

Read More »

ప్రజలకు అందుబాటులో జిల్లాలోని 7 ఇసుక నిల్వ కేంద్రాల్లో 6,50,801 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని ఘంటసాల మండలం పాప వినాశనం ఇసుక రీచ్ నుండి కొత్తగా ఇసుక తవ్వకాలకు నిబంధనలకు లోబడి ఈ టెండర్లు పిలవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరం లోని వారి చాంబర్లో సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించి ఇసుక నిల్వల స్థితిగతులపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని ఇసుక రీచ్ …

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »