Breaking News

Uncategorized

ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకోండి..

-ఈనెల 17వ తేదీ వరకు ప్రత్యేక నమోదు శిబిరాలు.. -కేంద్ర రాష్ట్ర ఆరోగ్య సంక్షేమ, ఆర్థిక ప్రయోజనాల లబ్బి పొందండి.. -జిల్లా కలెక్టర్‌ డా.జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సంఘటిత, అసంఘటిత రంగాలలోని కార్మికులతో పాటు ఓలా, బ్లింకిట్‌, స్వీగ్గి, జోమోటో వంటి అన్‌లైన్‌ ప్లాట్‌ ఫాం కార్మికులు ఈ`శ్రమ్‌ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ కోరారు. కేంద్ర రాష్ట్ర కార్మిక శాఖలు, సంఘటిత, అసంఘటిత రంగాలలోని కార్మికులతో పాటు ఓలా, బ్లింకిట్‌, స్వీగ్గి, …

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

మంచి ఆలోచనలు, కార్యాలతో జీవితాన్ని ప్రారంభించేందుకు మొదటి అడుగు వేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నూతన సంవత్సరంలో మంచి ఆలోచనలు, కార్యాలతో జీవితాన్ని ప్రారంభించేందుకు మొదటి అడుగు వేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు ఆదివారం ఉదయం నగరంలోని బచ్చుపేట శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మండపం లో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసు నూతన నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ రావు, …

Read More »

తూర్పు గోదావరి జిల్లా అభివృద్ది సామర్ధ్య పెంపు పై ప్రతిపాదనలకు సిఎం ఆమోదం

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ నేపధ్యంలో విజన్ డాక్యుమెంట్ ను వివరించిన కలక్టర్ ప్రశాంతి -జిల్లా ప్రజల తరఫున ముఖ్యమంత్రి కృతఙ్ఞతలు తెలియ చేసిన కలక్టర్ ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజులు పాటు నిర్వహించిన సమావేశంలో రెండో రోజు తూర్పుగోదావరి జిల్లా తరఫున నివేదించిన పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలపడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. మౌలిక సదుపాయాలు , సేవా రంగం, పర్యటక …

Read More »

27న విజయవాడలో రాష్ట్రస్థాయి ప్రభుత్వ ఇఫ్తార్

-రాష్ట్రంలో జిల్లాల కేంద్రాల్లో ఇఫ్తార్ ఏర్పాట్లు -ఇఫ్తార్ ఏర్పాట్ల కోసం రూ. 1.50 కోట్లు విడుదల అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పవిత్ర రంజాన్ మాసంలో రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల స్థాయిలో ఇఫ్తార్ ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.1.50 కోట్లు నిధులను విడుదల చేసింది. ఈ మేరకు మైనారిటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి కే హర్షవర్ధన్ ఉత్తరులు జారీ చేశారు.ముస్లిం మైనార్టీల కు అత్యంత భక్తిశ్రద్ధలతో కూడిన రంజాన్ మాసంలో సాయంకాలం ఉపవాస దీక్ష విరమణ కార్యక్రమంలో భాగంగా ఈనెల 27వ తేదీన …

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

6 నెలల్లో ఇంటిగ్రేటెడ్ టొమాటో ప్రాసెసింగ్ యూనిట్ అందుబాటులోకి తీసుకొని వచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం

–ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ల ఏర్పాటు ద్వారా ఉపాధి అవకాశాలు కల్పన -రాష్ర్ట పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి టీజీ భరత్ కర్నూలు , నేటి పత్రిక ప్రజావార్త : 6 నెలల్లో ఇంటిగ్రేటెడ్ టొమాటో ప్రాసెసింగ్ యూనిట్ అందుబాటులోకి తీసుకొని వచ్చేందుకు అని రకాల చర్యలు తీసుకుంటున్నామని రాష్ర్ట పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. శుక్రవారం పత్తికొండ మండలం, దూదేకొండ రెవెన్యూ గ్రామం, కోతిరాళ్ళ పంచాయతీ వద్ద రూ.11 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న …

Read More »