Breaking News

Uncategorized

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

అన్న క్యాంటీన్ల వద్ద మౌలిక వసతుల కల్పన చేపట్టాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని అన్న క్యాంటీన్ల వద్ద మౌలిక వసతుల కల్పన చేపట్టాలని నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులను నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. శుక్రవారం చుట్టగుంట సెంటర్ లోని అన్న క్యాంటీన్ ని జిఎంసి ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని అన్న క్యాంటీన్ల వద్ద లైట్లు, ట్యాప్ లు సక్రమంగా ఉండేలా ఇంజినీరింగ్ అధికారులు, క్యాంటీన్ పరిసరాల్లో పరిశుభ్రంగా ఉండేలా …

Read More »

గృహాల నుండి పొడి తడి చెత్తను వేరువేరుగా సేకరించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గృహాల నుండి పొడి తడి చెత్తను వేరువేరుగా సేకరించాలని జిల్లా డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మచిలీపట్నం మండలం రుద్రవరం గ్రామంలో గురువారం ఉదయం స్వర్ణాంధ్ర- స్వచ్ఛ ఆంధ్రలో బాగంగా తడి పొడి చెత్త వేరు చేసే విధానాన్ని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. శానిటేషన్ సిబ్బంది ప్రతి ఇంటి నుండి తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరించాలన్నారు. తడి పొడి చెత్త వేరువేరుగా ఇవ్వని యజమానులపై అవసరమైతే చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడ …

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

ఏపీతో క‌లిసి ప‌ని చేయ‌డానికి సిద్ధం

-ప్ర‌భుత్వానికి కావాల్సిన సాంకేతిక స‌హ‌కారం అందిస్తాం -స్వ‌ర్ణాంధ్ర‌-2047 సాధ‌న‌కు తోడ్ప‌డ‌తాం. -మా సేవ‌లు వినియోగించుకోండి -ఏపీని కోరిన ఎన్ఐఎస్‌జీ -ఆర్టీజీఎస్‌లో ప్ర‌భుత్వాధికారుల‌తో స‌మావేశం అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తో క‌లిసి ప‌ని చేయ‌డానికి తాము ఎంతో ఆస‌క్తితో ఉన్నామ‌ని కేంద్ర ప్ర‌భుత్వ‌రంగ సంస్థ నేష‌న‌ల్ ఇన్సిటిట్యూట్ ఫ‌ర్‌ స్మార్ట్ గ‌వ‌ర్నెన్స్ (ఎన్ ఐ ఎస్ జీ) సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ రాజీవ్ బ‌న్స‌ల్ అన్నారు. ప్ర‌భుత్వ శాఖ‌ల‌కు కావాల్సిన సాంకేతిక స‌హ‌కారం అందివ‌చ‌డానికి తాము సుముఖంగా ఉన్నామ‌న్నారు. శుక్ర‌వారం స‌చివాల‌యంలోని …

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »