Breaking News

Monthly Archives: May 2024

“ఆదిపత్య కోటలను బద్దలు కొట్టిన ప్రజల హీరో కృష్ణ”..!

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కోటగోడల్ని పగలగొట్టడం, ఆధిపత్యాల్ని కూలదోయడం, కొత్త దారుల్ని వేయడం, పదిమందీ నడవడానికి దారిని విశాలం చేయడం హీరో తనమైతే దానికి అర్హుడు కృష్ణనే. స్వయంగా వెలగడం “స్టార్” లక్షణమైతే, అలా వెలగడంలో సూపర్‌స్టార్ ఆయన. ఆంగికం, వాచకం, అభినయం అనే మూడు అంశాలు తెరమీద నాటకానికి కీలకమనే అభిప్రాయాన్ని తత్తునియలుచేసి అదీ ఎడమచేతి(వాటం)తో ప్రేక్షకులచేత నీరాజనాలందుకున్న నటుడు కృష్ణ. కృతకమైన నటనలు, వ్యక్తిత్వాలూ ఆయన ప్రదర్శించలేదు అందరి నటుల్లాగా. ఆయన సహజంగా మన ఇళ్లలో, ఇంటి పక్కల …

Read More »

గవర్నర్ ను కలిసిన బీజేపీ నేత పురందేశ్వరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆధ్వర్యంలో 11 మంది నేతల బృందం శుక్రవారం రాజ్ భవన్లో గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ని కలిశారు. 13 అంశాలపై గవర్నర్ కు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆర్బీఐ జాబితా ప్రకారం తెచ్చిన మొత్తం అప్పులు, గుత్తే దారులకు చెల్లించాల్సిన బకాయిలు, రాష్ట్ర ప్రభుత్వం తాకట్టు పెట్టిన ఆస్తుల వివరాలు ప్రకటించాలని కోరుతూ వినతిపత్రమి చ్చారు. గవర్నర్ తో భేటీ అనంతరం పురందేశ్వరి మీడియాతో …

Read More »

అమ్మవారి ఆలయ ఆదాయ వివరములు

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు శుక్రవారం రాత్రి 08 గంటల వరకు వివిధ టికెట్ల ద్వారా మొత్తం సమకూరిన ఆదాయం: రూ. 38,53,664. రూ. 500 టికెట్ల (1965) ద్వారా రూ. 9,82,500/- ఆదాయం సమకూరింది.  రూ. 300 టికెట్ల (1,390) విక్రయం ద్వారా రూ. 4,17,000/- ఆదాయం సమకూరింది. రూ. 100 టికెట్ల (6262) అమ్మకం ద్వారా రూ. 6,26,200/- ఆదాయం సమకూరింది. కేశఖండన టికెట్ల – 3444 మంది. – 56,986 లడ్డు ప్రసాదం (రూ. 15) 27,683/-పులిహోర …

Read More »

ఆరోగ్యశాఖ సిబ్బందికి ప్రత్యేక బిసిజి టీకా శిబిరం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లా మంగళగిరిలోని 5వ అంతస్తులోని ఏపీఐఐసీ భవనంలోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమీషనర్ కార్యాలయంలో శుక్రవారం ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందికి వయోజన బీసీజీ టీబీ వ్యాక్సినేషన్ సెషన్ నిర్వహించినట్లు జేడీ (టీబీ) డాక్టర్ టి.రమేష్ తెలిపారు. వయోజన బిసిజి టీకా ప్రత్యేక శిబిరాన్ని డాక్టర్ టి రమేష్ ప్రారంభించారు. ఈ ప్రత్యేక శిబిరంలో ఎపిఐఐసి భవనం, ఐహెచ్ సి భవనం & ఎపిఎంఎస్ఐడిసి భవనాలలో పని చేస్తున్న 49 మంది ఉద్యోగులకు టీకాలు వేశారు. …

Read More »

స్లమ్ ఏరియాలలో సమస్యలను పరిష్కరించటంలో కృషి చేస్తా… : బోండా ఉమామహేశ్వరరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అజిత్ సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, సెంట్రల్ నియోజకవర్గ ఎన్డీఏ అసెంబ్లీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గత కొద్ది రోజులుగా ప్రజలు ముఖ్యంగా అజిత్ సింగ్ నగర్, రాజీవ్ నగర్, కండ్రిక, వాంబే కాలనీ ప్రాంతాలకు చెందిన ప్రజలు కలుషిత మైన నీరు త్రాగటం వలన అనేక …

Read More »

అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్’ పరీక్ష వాయిదా

-ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థల (ఐ.టి.ఐ) యందు ఖాళీ పోస్టులు -కాంట్రాక్ట్ పద్ధతిలో అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ (ఎ.టి.ఓ) ఉద్యోగాల భర్తీ -ఈ ఏడాది మార్చి 20వ తేదీవరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ -అడ్మినిస్ట్రేటివ్ కారణాల వలన వ్రాత పరీక్ష వాయిదా -బండి నవ్య, ఐఏఎస్, ఉపాధి మరియు శిక్షణ శాఖడైరెక్టర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఉపాధి మరియు శిక్షణ శాఖ నందు, రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థల (ఐ.టి.ఐ) యందు ఖాళీగా ఉన్న అసిస్టెంట్ …

Read More »

శిశు విక్రయాలు,అక్రమ దత్తత స్వీకరించిన వారిపై కఠిన చర్యలు.

-కేసలి అప్పారావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో పసి పిల్లలును విక్రయించినా,అనధికారికంగా దత్తత స్వీకరించినా అటువంటి వారిపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక నెల నుండి ఒక సం .లోపు కొంతమంది శిశువులును వివిధ ప్రాంతాల నుండి అక్రమంగా సేకరించి సంతానం కలగలేని దంపతులను లక్ష్యంగా చేసుకుని దేశంలోని ప్రధాన నగరాల కేంద్రాలుగా …

Read More »

జస్టిస్ ఎవి శేష సాయి సేవలు ప్రసంశనీయం:హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా జస్టిస్ ఎవి శేష సాయి అందించిన సేవలు ప్రసంశ నీయమైనవని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ కొనియాడారు.ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్న జస్టిస్ ఎవి శేష సాయి పదవీ విరమణ చేయనున్న నేపధ్యంలో శుక్రవారం హైకోర్టు మొదటి కోర్టు హాల్లో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం జరిగింది.ఈ వీడ్కోలు కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ న్యాయమూర్తి జస్టిస్ ఎవి …

Read More »

విద్యార్థుల క్షేమం కొరకు వేసవి సెలవులను పొడిగించండి… : నేటి గాంధీ ఆర్ ఆర్ గాంధీ నాగరాజన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ ఏడాది వేసవిలో రాను రాను పగటిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దరిమిలా కళాశాలలకు, ప్రాథమిక, ఉన్నత పాఠశాలల వేసవి సెలవులు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి గాంధీదేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఆర్ ఆర్ గాంధీ నాగరాజన్ శుక్రవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఓ పక్కన విజయవాడలో కలుషిత తాగునీరు ప్రజలు ప్రాణాలు తీస్తున్నాయి. మరోవైపు సూర్య భగవానుడు తీవ్ర ఉగ్రరూపం దాల్చిన చందంగా ఎండలు భగ భగ మండుతున్నాయి. ఇలాంటి తరుణంలో స్కూళ్లు కాలేజీలు …

Read More »

కేజీబీవీల్లో వందశాతం ప్రవేశాలు సాధించాలి

-సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు, ఐ.ఎ.ఎస్.,  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేజీబీవీల్లో బాలికా విద్యను ప్రోత్సహిస్తూ వారి అభ్యున్నతికి మనసారా, అంకితభావంతో కృషి చేయాలని అన్ని కేజీబీవీల్లో వంద శాతం సీట్లను భర్తీ చేయాలని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు ఐ.ఎ.ఎస్., జీసీడీవోలను ఉద్దేశిస్తూ అన్నారు. శుక్రవారం విజయవాడలోని సాల్ట్ కార్యాలయంలో అన్ని జిల్లాల జీసీడీవో (గర్ల్స్ చైల్డ్ డైవలెప్మెంట్ ఆఫీసర్)లతో కేజీబీవీల్లో వచ్చే విద్యా సంవత్సరంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, కార్యాచరణ ప్రణాళికపై దృష్టి …

Read More »