Breaking News

Daily Archives: May 20, 2024

మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్ వెంకట రమణని కలిసిన డాక్టర్ తరుణ్ కాకాని

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి బోటింగ్ క్లబ్ సీఈఓ డాక్టర్ తరుణ్ కాకాని సోమవారం విజయవాడ లో భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్ వెంకట రమణతో సమావేశమయ్యారు. డాక్టర్ తరుణ్ స్థాపించిన సెక్షన్ 8 కంపెనీ అయిన వినియోగదారుల అవగాహన ఫౌండేషన్ తరపున వినియోగదారుల హక్కుల అవగాహన కార్యక్రమాలు మరియు కేసుల వివరాలను సమర్పించారు. జస్టిస్ ఎన్‌వి రమణ తరుణ్ ప్రయత్నాలను ప్రశంసించారు మరియు నేటి దృష్టాంతంలో చట్టపరమైన అవగాహనను పెంపొందించడానికి ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు అవసరమని అన్నారు. కోవిడ్ …

Read More »

స్ట్రాంగ్ రూమ్స్ ఏరియా నుండి రెండు కిలోమీటర్ల మేర రెడ్ జోన్ అమలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్.టి.ఆర్.జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ది.13.05.2024వ తేదిన జరిగిన సార్వత్రిక ఎన్నికల ఈ.వి.ఎం.బాక్స్ లను భద్రపరుచుటకు ఇబ్రహింపట్నం పోలీస్ స్టేషన్ పరిది, జూపూడి గ్రామంలోని నిమ్రా మరియు నోవా కళాశాలల నందు స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సదరు ఏరియా నుండి రెండు కిలోమీటర్ల మేర రెడ్ జోన్ (నో ఫ్లయింగ్ జోన్) గా ప్రకటించడం జరిగింది. కావున సదరు ప్రాంతంలో డ్రోన్స్ గాని, బెలూన్స్ గాని …

Read More »

జ‌న‌న‌, మ‌ర‌ణ ధృవీక‌ర‌ణ స‌రికొత్త విధానంపై ప్ర‌జ‌ల్లో పెద్దఎత్తున అవ‌గాహ‌న క‌ల్పించాలి

-పున‌రుద్ద‌రించిన సిఆర్ఎస్ సాఫ్ట్ వేర్‌పై డిఎంహెచ్వోలు కింది స్థాయి సిబ్బందికి శిక్షణ ఇప్పించాలి -డిఎంహెచ్వోలకు ఒక రోజు రాష్ట్ర‌స్థాయి శిక్ష‌ణా కార్య‌క్ర‌మంలో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎం.టి.కృష్ణ‌బాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జ‌న‌న‌, మ‌ర‌ణ ధృవీక‌ర‌ణ ప‌త్రాల జారీకి సంబంధించి 2023 అక్టోబ‌ర్ 1 నుండి అమ‌లులోకొచ్చిన స‌రికొత్త విధానంపై ప్ర‌జ‌ల్లో పెద్దఎత్తున అవ‌గాహ‌న క‌ల్పించాలని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి(Special chief secretary) ఎం.టి.కృష్ణ‌బాబు అన్ని జిల్లాల వైద్య …

Read More »

తెలుగు వారి తెగువకు నిలువెత్తు నిదర్శనం ‘ఆంధ్రకేసరి’

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా, ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా టంగుటూరి ప్రకాశం పంతులు జీవితం ఎంతో ఆదర్శనీయమని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆ మహనీయుని వర్థంతి సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద సోమవారం టంగుటూరి విగ్రహానికి పూలమాలలు వేసి సోమవారం ఘన నివాళులర్పించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. అతి సామాన్య కుటుంబంలో జన్మించిన ప్రకాశం పంతులు అంచెలంచెలుగా …

Read More »

ఉద్యోగం త్వరగా సాధించాలంటే ఐటిఐ బెస్ట్ కోర్స్ – ఉపాధి కల్పన అధికారి దేవరపల్లి విక్టర్ బాబు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. చాలా మంది యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించే పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంటారు. కొంతమంది కుటుంబ కారణాల వల్ల త్వరగా ఉద్యోగం పొందాలని కోరుకుంటారు.ఈ పరిస్థితిలో ఎక్కువ మంది విద్యార్థులకు ఐటీఐ కోర్సు వరంలాంటిది అని ఒకేషనల్ గైడెన్స్ జిల్లా కమిటీ చైర్మన్ దేవరపల్లి విక్టర్ బాబు ఒక ప్రకటన లో తెలియజేశారు.సోమవారం ఉదయం జిల్లా ఉపాధి కల్పన కార్యాలయ ఆవరణలో ఉన్న ఐటిఐ ప్రాంగణంలో ఒకేషనల్ …

Read More »

అన్ని విభాగముల అధికారులతో సమీక్షా సమావేశం…

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఆలయ కార్యనిర్వాహనాధికారి కె ఎస్ రామరావు మహామండపం 4 వ అంతస్తు లోని కార్యనిర్వాహనాధికారి వారి కార్యాలయం నందు అన్ని విభాగముల అధికారులతో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించి, పలు అంశాలపై చర్చించారు. ఇందులో భాగముగా మాస్టర్ ప్లాన్ లో భాగముగా అన్ని విభాగముల వారు తీసుకొనవలసిన చర్యలు, భక్తులకు త్వరగా దర్శనం కల్పించుటకు చర్యలు, ఆధ్యాత్మికను మరియు ఇంద్రకీలాద్రిని సౌందర్యవంతముగా మరింత పెంచు విధముగా చర్యలు, పెరుగుచున్న రద్దీ దృష్ట్యా తక్షణం పార్కింగ్ సౌకర్యాలు పెంచుటకు …

Read More »

మహిళలపై దాడుల సంస్కృతిని ఖండించాలి… : గజ్జల వెంకటలక్ష్మి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజకీయాల్లో ముందెన్నడూ లేనివిధంగా తమకు ఓట్లేయలేదనే కక్షతో మహిళలపై దాడులకు దిగిన సంస్కృతిని ప్రతీ ఒక్కరూ ఖండించాలని గజ్జల వెంకటలక్ష్మి చైర్పర్సన్ మహిళా కమిషన్ అన్నారు. పల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్తగణేశునిపాడుకు చెందిన ఎస్సీ, బీసీ మహిళలు తమపై జరిగిన దాడిని మహిళా కమిషన్ దృష్టికి ఫిర్యాదు రూపంలో తీసుకురావడం జరిగిందన్నారు. ఈ ఘటనపై మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి స్పందించారు. బాధితులకు రక్షణ కల్పించాలని, నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు …

Read More »

ఈవిఎం స్ట్రాంగ్ రూం వద్ద 24×7 భద్రత అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పోల్డ్ ఈవిఎం లు భద్రపరచిన శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల స్ట్రాంగ్ రూం భద్రత ఏర్పాట్లు, కౌంటింగ్ కొరకు ఏర్పాటు చేసిన బ్యారికేడింగ్, మీడియా సెంటర్ ఏర్పాటుకు సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సోమవారం రాత్రి సదరు స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ కొరకు ఏర్పాటు చేసిన బ్యారికేడింగ్ ను కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించి మాట్లాడుతూ భద్రత …

Read More »

ఎస్.ఎస్.సి. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఈనెల 24వ తేదీ నుండి జరిగే ఎస్.ఎస్.సి. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయం నుండి గూగుల్ మీట్ ద్వారా పదవ తరగతి(ఎస్.ఎస్.సి.) అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహణపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాల్లో ఈ నెల 24వ తేదీ నుండి …

Read More »

జిల్లా వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలయ్యే కార్యక్రమాలు ప్రతి 15 రోజులకోసారి సమీక్షిస్తామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. జిల్లా వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో సోమవారం కలెక్టర్ సమావేశం నిర్వహించి వ్యవసాయ, ఉద్యాన, సూక్ష్మ సేద్య, నాచురల్ ఫార్మింగ్, పట్టు పరిశ్రమ, మత్స్య శాఖల కార్యక్రమాలపై సమీక్షించారు. తొలుత జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ పద్మావతి జిల్లాలో సాగు భూములు, వాటి విస్తీర్ణం, నేలల స్వభావం, పండే పంటలు వాటి విస్తీర్ణం, భూగర్భ జలాల …

Read More »