Breaking News

Daily Archives: June 4, 2024

బీజేపీ విజయం దిశగా దూసుకెళ్లడంతో బిజెపి రాష్ట్ర కార్యాలయం లో సంబరాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అంధ్రప్రదేశ్ లో బీజేపీ విజయం దిశగా దూసుకెళ్లడంతో బిజెపి రాష్ట్ర కార్యాలయం లో సంబరాలు అంబరాన్ని తాకాయి. బీజేపీ పార్టీ కార్యాలయం ముందు బీజేపీ నేతలు, కార్యకర్తలు బాణాసంచా పేల్చి సంబరాల్లో మునిగితేలారు. డప్పు వాయిద్యాలు తో హోరెత్తించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఎన్నికల సహా ఇన్చార్జి సిదార్థ్ నాథ్ సింగ్. 2024 విక్టరీ పేరు తో కేక్ కట్ చేసి సంబరాలు ప్రారంబించారు. ఈ సందర్భంగా సిద్దార్థ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం …

Read More »

ప్రజల ఆకాంక్షల మేరకు కూటమి ప్రభుత్వం పని చేస్తుంది

-విజయం నాకు అహంకారం ఇవ్వదు… అదో పెద్ద బాధ్యతగా భావిస్తాను -జనసేన నూటికి నూరు శాతం విజయం సాధించడం అపూర్వం -వైసీపీపై కక్ష సాధింపు చర్యలుండవు వ్యవస్థల్లో రాజకీయ ప్రమేయం తగ్గిస్తాం -ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బలమైన పునాదులు నిర్మించేలా కూటమి పాలన ఉంటుంది -చీకటి రోజులు పోయాయి… కలిసికట్టుగా పనిచేసే రోజులు వచ్చాయి -చారిత్రక విజయానంతరం మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘జనసేనను 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు …

Read More »

కొత్త ప్రభుత్వం విద్యా వ్యవస్థను సరిదిద్దాలి

-యుటియఫ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సంస్కరణల పేరుతో రాష్ట్ర ప్రభుత్వ విద్యారంగంలో చేపట్టిన మార్పుల వల్ల కలిగిన నష్టాలను సరిదిద్ది రాష్ట్రంలో ఏర్పడబోతున్న నూతన ప్రభుత్వం, ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేయాలని యుటియఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్. వెంకటేశ్వర్లు, కె. ఎస్. ఎస్. ప్రసాద్ కోరారు. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ప్రజాభీష్టం మేరకు నూతనంగా ఎన్నికైన ప్రభుత్వానికి యుటియఫ్ రాష్ట్ర కమిటీ అభినందనలు తెలియజేస్తున్నది. నూతనంగా ఏర్పడబోతున్న ఈ ప్రభుత్వం జూన్ 9న ప్రమాణస్వీకారం చేసే సందర్భంలో రాష్ట్ర …

Read More »

ప్రజా ఉద్యమాలను అణిచివేసిన నరేంద్ర మోడీ, జగన్మోహన్‌రెడ్డిలకు ప్రజలు బుద్ది చెప్పారు

-ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగ, ప్రజా ఉద్యమాలపై నిరంకుశంగా వ్యవహరించింది. రైతాంగ నల్ల చట్టాలు తెచ్చి వాటి రద్దుకై ఆందోళనలు చేసిన రైతాంగంపై నిరంకుశంగా వ్యవహరించిన ఫలితంగా 750 మంది రైతులు బలయ్యారు. కార్పోరేట్లకు అనుకూలమైన విధానాలు కొనసాగించిన నరేంద్ర మోడీ విధానాలను ప్రజలు వ్యతిరేకించిన ఫలితంగానే ఇండియా కూటమికి అత్యధిక స్థానాలు కట్టబెట్టారు. రాష్ట్రంలో రైతాంగం రాజధాని ప్రాంతానికి స్వచ్చందంగా భూములిచ్చిన రైతులపై ఆమానుషంగా దాడులు చేయడం, రాజధాని ఊసే లేకుండా …

Read More »

ఏపి లో కూటమి ఘన విజయం పై ఏపిజేఏసి అమరావతి హర్షం

-నాల్గవసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గా భాద్యతలు చేపట్టనున్న నారా చంద్రబాబు నాయుడుకి హృదయపూర్వక శుభాకాంక్షలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపి లో తెలుగుదేశం,జనసేన, బిజేపి కూటమి ఆద్వర్యంలో చారిత్రామ్మకవిజయం సాధించడంపై ఉద్యోగుల పక్షాణ ఏపిజేఏసి అమరావతి రాష్ట్రకమిటి తరుపున కూటమి అధినాయకులందరికీ, ముఖ్యంగా నాల్గవసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గా భాద్యతలు చేపట్టనున్న నారా చంద్రబాబు నాయుడు కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ఏపిజెఏసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, స్టేట్ సెక్రటరీ జెనరల్ పలిశెట్టి దామోదరరావు, అసోషియేట్ చైర్మన్ టి.వి.ఫణిపేర్రాజు, …

Read More »

ఎన్నికల కౌంటింగ్ ప్రశాంనిర్వహణకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు

-తిరుపతి జిల్లా ఎస్పీ హర్ష వర్ధన్ రాజు -ఎన్నికల ప్రక్రియ కౌంటింగ్ ప్రశాంత నిర్వహణకు సహకరించిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు, అభ్యర్థులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అందరు అధికారులకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సజావుగా ప్రశాంతత వాతావరణంలో జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, అభ్యర్థులకు, రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎన్నికల విధులలో పాల్గొని సహకరించిన అధికారులకు …

Read More »

పవన్ కళ్యాణ్ ని కలిసిన చంద్రబాబు నాయుడు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. కూటమి ఘన విజయం సాధించడంతో పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుని అభినందించుకున్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు.

Read More »

దుర్గ గుడికి 32 సీట్ల బస్సును బహుకరించిన SBI బ్యాంక్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం 28 లక్షల విలువ గల 32 సీట్ల నూతన బస్సు ను మంగళవారం భక్తుల సౌకర్యార్థం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి SBI వారు కానుకగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్ కె వి ఎస్ కోటేశ్వర రావు గారు, డి.ఈ.ఈ కోటేశ్వర రావు గారు మరియు ఇంజినీరింగ్ అధికారులు, sbi చీఫ్ జనరల్ మేనేజర్ ఓం నారాయణ శర్మ, డిప్యూటీ జనరల్ మేనేజర్ మనీష్ కుమార్ సింగ్,డిప్యూటీ …

Read More »