Breaking News

Daily Archives: June 6, 2024

పంచ గ్రహ కూటమి

-పంచ గ్రహ కూటమి దోషములు -జూన్ 6వ తేది గురువారం వైశాఖ అమావాస్య నుండి జూన్ 16వ తేది ఆదివారం జ్యేష్ఠ దశమి వరకు. అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జూన్ 5 వ తారీకు ఉదయం 04:12 నీ..కి చంద్రుడు వృషభ రాశి లో ప్రవేశం జరిగినప్పటి నుండీ జూన్ 7 వ తారీకు ఉదయం 07:40 వరకు వృషభరాశి లో రవి, చంద్ర, గురు, బుధ, శుక్ర, గ్రహాలతో పంచ గ్రహ కూటమి జరుగబోతోంది. ఈ గ్రహ కూటమిలో రవి, …

Read More »

ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల్లో జనసేన సాధించిన అఖండ విజయాన్ని అభినందిస్తూ నలుచెరగుల నుంచీ శుభాకాంక్షలు అందిస్తున్నారు. రైతాంగం, కార్మిక లోకం, పారిశ్రామికవేత్తలు, విద్యావంతులు, మేధావులు, మహిళలు, యువత, సామాజికవేత్తలు… ఇలా ప్రతీ వర్గం ఈ విజయంపట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి ప్రముఖ కథానాయకులు, నటులు, నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు హర్షాన్ని తెలియచేస్తూ శుభాకాంక్షలు అందించారు. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, హిందీ చిత్ర పరిశ్రమలకు చెందిన శ్రేయోభిలాషులు తమ ఆనందాన్ని వెలిబుచ్చారు. ఆంధ్ర …

Read More »

ఎన్నికల ఫలితాలు చూసి ఎవరు అధైర్యపడవద్దు… : కొడాలి నాని

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎన్నికల ఫలితాలు చూసి ఎవరు ఆధైర్యపడవద్దని మాజీ మంత్రి కొడాలి నాని పిలుపునిచ్చారు.సార్వత్రికఎన్నికల్లో గుడివాడ మాజీ మంత్రికొడాలి ఓటమిని తట్టుకోలేక వాలంటీర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం జరిగింది. గుడివాడ రూరల్ మండలం సైదేపూడి గ్రామానికి చెందినపిట్ట అనిల్ మాజీ మంత్రి కొడాలి నాని ఓటమి చెందిన విషయం తెలిసిన వెంటనే ఫ్యాన్ కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు విషయం తెలుసుకున్న మాజీ మంత్రి కొడాలి నాని మృతుని ఇంటికి …

Read More »

సేవా సంస్థల మీద తిరుగుబాటు ను ఖండిస్తున్నాం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణ నది తీరాన పిండ ప్రధానల సమయం లో ఎండ, వానలకు పురోహితులు ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశం తో వెల్లంపల్లి ఫౌండేషన్ ద్వారా శాశ్వత షెడ్ ను ఏర్పాటు చేశామని ఫౌండేషన్ డైరెక్టర్ కొనకళ్ల విద్యాధరరావు తెలిపారు . అలాంటి ఫౌండేషన్ బోర్డు పైన గుర్తు తెలియని వ్యక్తులు నల్ల రంగు పులమటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు . ఈ పని చేసిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కృష్ణ నది …

Read More »

ప్రజా తీర్పును గౌరవిద్దాం… ప్రజల్లోనే ఉందాం, సమస్యలపై పోరాడదాం

-కార్యకర్తలకు మనో ధైర్యం ఇచ్చిన వెలంపల్లి శ్రీనివాసరావు గారు -ప్రజాసేవలోనే ఉంటానని హామీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని పశ్చిమ మాజీ శాసనసభ్యులు, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావు ప్రకటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, తన కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలకు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గంలో తన వెంట నడిచిన వారిని తాను ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. గెలిచినా.. ఓడినా.. తాను ప్రజల మనిషిని అని.. నిత్యం …

Read More »

సార్వత్రిక ఎన్నికల్లో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు

-జిల్లాలో సమన్వయంతో పోలింగ్ నుంచి కౌంటింగ్ వరకు ఎన్నికల ప్రక్రియ ను ప్రశాంత వాతావరణంలో  నిర్వహించుకున్నాం. -లా అండ్ ఆర్డర్ సమస్య లేకుండా పోలీస్, రెవిన్యూ , జిల్లా యంత్రాంగం సంయుక్త కార్యచరణ -ఎన్నికలలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పోషించిన పాత్ర అభినందనీయం -కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు 2024 సందర్భంలో పోలింగ్ నుంచి ఓట్ల లెక్కింపు కౌంటింగ్ ప్రక్రియ వరకు  అధికారులు, సిబ్బంది ప్రశాంత వాతావరణంలో …

Read More »

ఈనెల 16 న యుపిఎస్సి సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ : జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల జూన్16 తేదీన నిర్వహించనున్న యుపిఎస్సి సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షల నిర్వహణ కోసం అన్ని చర్యలు తీసుకుంటామని యూపీఎస్సీ అధికారులకు జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ వివరించారు. గురువారం స్థానిక కలెక్టరేట్ నందలి డిఆర్ఓ ఛాంబర్ నుండి ఈ నెల 16 న జరగనున్న యుపిఎస్సి సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షల నిర్వహణపై యు పి ఎస్ సి అధికారులు నిర్వహించిన గూగుల్ మీట్ కు జిల్లా రెవెన్యూ అధికారి కలెక్టర్ సూచనల మేరకు హారయ్యారు. ఈ …

Read More »

ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో అధికారుల కృషి భేష్‌

– స‌జావుగా, ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో నిర్వ‌హించేందుకు స‌హ‌క‌రించిన ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు – జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్‌టీఆర్ జిల్లాలో సాధారణ ఎన్నికలు-2024 ప్రక్రియ సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వ‌హించ‌డంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియ‌జేస్తున్న‌ట్లు జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు పేర్కొన్నారు. జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు గురువారం క‌లెక్ట‌రేట్ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో జాయింట్ క‌లెక్ట‌ర్ పి.సంప‌త్ కుమార్‌, విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ స్వ‌ప్నిల్ దిన‌క‌ర్‌పుండ్క‌ర్, అసిస్టెంట్ …

Read More »

నూతన ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి…

-మాజీ మంత్రి, సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి కి విజ్ఞప్తి చేసిన ఏపీయూడబ్ల్యూజే నాయకులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఫోర్త్ ఎస్టేట్ గా పిలవబడే జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నూతన ప్రభుత్వం కృషి చేయాలని ఏపీడబ్ల్యూజే ఉమ్మడి రాష్ట్రం మాజీ కార్యదర్శి నిమ్మ రాజు, చలపతిరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏకే మోహన్ రావు లు విజ్ఞప్తి చేశారు. సత్తనపల్లి ఎమ్మెల్యేగా నూతనంగా ఎన్నికైన కన్నా లక్ష్మీనారాయణ ను గుంటూరులోని ఆయన స్వగృహంలో గురువారం ఏపీడబ్ల్యుజే నాయకులు …

Read More »

11సిబిఐ కేసులు, 11 శాసనసభ్యులులే జగన్మోహన్ రెడ్డికి మిగిలింది

-టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి ఎమ్. ఎస్. బేగ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గం వించిపేట లోని బేగ్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మైనార్టీలకు తాము ఎదో మేలు చేశామని చెప్పి విర్రవీగిన జగన్మోహన్ రెడ్డికి మైనార్టీలు గట్టిగా బుద్ధి చెప్పారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీలకు ఇచ్చినటువంటి ఏడు నియోజకవర్గాలకు గాను ఏడు నియోజకవర్గ మైనార్టీలను ప్రజలు ఓడించారని తెలుగుదేశం పార్టీ మీద ఉన్న అభిమానంతో మైనార్టీలకు తెలుగుదేశం …

Read More »