Breaking News

Daily Archives: June 12, 2024

సీఎం నారా చంద్రబాబు నాయుడుకి శుభాకాంక్షలు…. : వైఎస్ షర్మిలా రెడ్డి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడుకి మనఃపూర్వక శుభాకాంక్షలు  తెలిపారు ఎపిసిసి చీఫ్  వైఎస్ షర్మిలా రెడ్డి. చారిత్రాత్మకమైన మెజారిటీతో మిమ్మల్ని అధికారంలోకి తీసుకువచ్చిన ప్రజల ఆశయాలకు, నమ్మకాలకు అనుగుణంగా, రాష్ట్ర అవసరాలను, కఠిన సవాళ్ళను దృష్టిలో పెట్టుకుని, సంక్షేమం, అభివృద్ధి, శాంతిభద్రతలను మిళితం చేసి ఇకపై ప్రజారంజక పాలన అందిస్తారని ఆశిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా, గడిచిన వారంరోజుల్లో, ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుండీ, అటు వైసీపీ నేతలు, కార్యకర్తల …

Read More »

కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను…

-ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా జనసేనాని ప్రమాణ స్వీకారం -కొలువుదీరిన కూటమి ప్రభుత్వం -అంగరంగ వైభవంగా ప్రమాణస్వీకారోత్సవం -ముఖ్య అతిధిగా ప్రధాని నరేంద్ర మోదీ  -ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం -జనసేన పార్టీ నుంచి మంత్రులుగా  నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్  గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు ఆనందోత్సాహాలలో మునిగితేలారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను… ఈ మాటలు వినపడగానే సంబరాలు అంబరాన్ని తాకాయి. …

Read More »

జిల్లాలో 29 ప్రదేశాల్లో డిజిటల్ స్క్రీన్స్ ఏర్పాటు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా వ్యాప్తంగా 29 చోట్ల ఏర్పాటు చేసిన డిజిటల్ స్క్రీన్స్ ద్వారా పెద్ద ఎత్తున ప్రజలు హాజరై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గా నారా చంద్రబాబు నాయుడు, ఇతర మంత్రి వర్గ సభ్యులు బుధవారం చేపట్టనున్న పదవీ స్వీకార ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని వీక్షించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు జిల్లాలో 29 ప్రదేశాల్లో డిజిటల్ స్క్రీన్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాజమహేంద్రవరం  నగర పాలక సంస్థ …

Read More »

రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆం.ప్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి ఘన స్వాగతం

రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త : ఆం.ప్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం అనంతరం మొట్ట మొదటి సారిగా తిరుపతి జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా రేణిగుంట విమానాశ్రయానికి బుధవారం రాత్రి 7.35 గం.లకు కుటుంబ సమేతంగా చేరుకున్న ముఖ్యమంత్రి గారికి ఘన స్వాగతం లభించింది. ముఖ్యమంత్రి గారి వెంట మంత్రి నారా లోకేష్ గారు ఉన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్స్ కరికాల వలనన్, డిఐజీ షిమోషి, తిరుపతి, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు ప్రవీణ్ కుమార్, షన్మోహన్, …

Read More »

రాష్ట్ర మంత్రి వై సత్య కుమార్ యాదవ్ కు ఘన సన్మానం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బిజెపి రాష్ట్ర పదాదికారుల సమావేశం లో ఈరోజు రాష్ట్ర మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన బిజెపి జాతీయ కార్యదర్శి, ధర్మవరం ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి వై సత్య కుమార్ కు రాష్ట్ర కార్యాలయం లో ఘన స్వాగతం పలికారు. అనంతరం బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అద్యక్షతన జరిగిన సమావేశంలో ఘనం గా సన్మానించారు. బిజెపి ఎమ్మెల్యే లు సైతం సత్య కుమార్ ను శాలువా లతో సత్కరించారు. ఈసందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు …

Read More »

భవన నిర్మాణ అనుమతులు జాప్యంపై సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పట్టణ ప్రణాలిక విభాగం నుండి భవన నిర్మాణ అనుమతులు జాప్యంపై నరేడ్కో, క్రెడాయ్ మరియు లైసెన్స్డ్ ఇంజినీర్స్ అసోసియేషన్ల ప్రతినిధులు మంగళవారం ప్రెస్ మీట్ ద్వారా చేసిన ఆరోపణలను నగర కమిషనర్ కీర్తి చేకూరి బుధవారం ఒక ప్రకటన ద్వారా స్పందించి సదరు ఆరోపణలను ఖండించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ నుండి నూతన భవనాల నిర్మాణాలకు అనుమతులు పొందడానికి ఆన్ లైన్ లో దృవీకరింఛబడిన ఎల్టిపి ల ద్వారా …

Read More »

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసార వీక్షణకు పెద్ద ఎత్తున హాజరైన ప్రజలు

-తిరుపతి పట్టణంలో ఏర్పాటు చేసిన కచ్చపి ఆడిటోరియం నందు ప్రమాణ స్వీకార ప్రత్యక్ష ప్రసారాలువీక్షణకు ఎల్ఈడి తెర ఏర్పాటు… పెద్ద ఎత్తున వీక్షించిన ప్రజలు -జిల్లాలో పండుగ వాతావరణంలో జరిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకరణ ప్రత్యక్ష ప్రసారం : కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని నియోజవర్గ, డివిజన్, మండల, గ్రామ స్థాయిలో పలు ప్రాంతాల్లో ఎల్.ఈ.డి స్క్రీన్, టివిల ఏర్పాటుతో సుమారు 138 ప్రాంతాల పైన వాటిలో ఆం.ప్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు …

Read More »

ఆం.ప్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతి జిల్లా పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి

-ముఖ్యమంత్రి పర్యటనలో చిన్నపాటి లోపాలకు కూడా తావు ఉండరాదు: జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ -బందోబస్తు పక్కాగా నిర్వహణ: ఎస్పి హర్ష వర్ధన్ రాజు -ఎఎస్ఎల్ లో భాగంగా ముందస్తు భద్రత ఏర్పాట్లపై సమీక్షించిన కలెక్టర్, ఎస్పీ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : నేడు రేపు ఈ నెల జూన్ 12 మరియు 13 న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల, తిరుపతి పర్యటన నేపథ్యంలో పర్యటనలో చిన్నపాటి లోపాలకు కూడా తావివ్వరాదని అధికారుల సమన్వయ సమావేశంలో తిరుపతి …

Read More »

ఈ నెల 14 శుక్రవారం జిల్లా ఉపాధి కార్యాలయంలో మేగా జాబ్ మేళా…!

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ – జిల్లా ఉపాధి కార్యాలయంలో మరియు స్కిల్ డెవలప్మెంట్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఉమ్మడి కృష్ణ జిల్లాలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు జూన్ 14వ తేది అనగా శుక్రవారం నాడు విజయవాడలోని జిల్లా ఉపాధి కల్పన అధికారి వారి కార్యాలయం ఆవరణలో ప్రభుత్వ ఐ.టి.ఐ కాలేజీ నందు మేగా జాబ్ మేళా నిర్వహించనున్నారు అని జిల్లా ఉపాధి కల్పన అధికారి దేవరపల్లి.విక్టర్ బాఋ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేగా జాబ్ మేళాలో లైఫ్ స్టైల్, …

Read More »

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అందరి బాధ్యత

-జిల్లాను బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం -జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకొని జిల్లాను బాల కార్మిక రహిత జిల్లాగా గుర్తింపు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు అన్నారు. ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు ఆయన చాంబర్లో కార్మిక, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్, సంయుక్త …

Read More »