Breaking News

Daily Archives: July 11, 2024

నిత్యావ‌స‌ర స‌రుకుల‌ను స‌ర‌స‌మైన ధ‌ర‌ల‌కు సామాన్యుల‌కు అందుబాటులో ఉంచాల‌న్న‌దే ల‌క్ష్యం

– ఈ దిశ‌గా స‌మ‌ష్టి భాగ‌స్వామ్యంతో ప్ర‌భుత్వం విశేష కృషిచేస్తోంది – రాష్ట్ర వ్యాప్తంగా 284 ప్ర‌త్యేక కౌంట‌ర్ల ద్వారా బియ్యం, కందిప‌ప్పు విక్ర‌యం – త్వ‌ర‌లో చ‌క్కెర‌, చిరు ధాన్యాలు వంటివి కూడా అందించేందుకు చ‌ర్య‌లు – ప‌క‌డ్బందీగా ప్ర‌జా పంపిణీ వ్య‌వ‌స్థ అమ‌లుకు స‌మ‌ష్టి కృషి – బియ్యం ప‌క్క‌దారి ప‌ట్ట‌డంపై ముమ్మ‌ర ద‌ర్యాప్తు – రాష్ట్ర ఆహార‌, పౌర స‌ర‌ఫ‌రాలు, వినియోగ‌దారుల వ్య‌వ‌హారాల శాఖా మంత్రివ‌ర్యులు నాదెండ్ల మ‌నోహ‌ర్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో సామాన్యుల‌కు స‌ర‌స‌మైన …

Read More »

అవుట్ ఫాల్ డ్రైన్ రైల్వే క్రాసింగ్ కు వేగంగా చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సుధీర్ఘకాలం నుండి పరిష్కారం కాకుండా ఉన్నమొండిగేటు వద్ద అవుట్ ఫాల్ డ్రైన్ రైల్వే క్రాసింగ్ కు వేగంగా చర్యలు తీసుకోవడానికి జిఎంసితో పాటు రైల్వే అధికారులు కూడా మరింత దృష్టి సారించాలని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎంఎల్ఏ మహ్మద్ నసీర్ తెలిపారు. గురువారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో స్థానిక పాత గుంటూరు దగ్గరలోని మొండి గేటు రైల్వే ట్రాక్ వద్ద అవుట్ ఫాల్ డ్రైన్ క్రాసింగ్ అంశంపై జిఎంసి ఇంజీరింగ్, రైల్వే డివిజనల్ …

Read More »

కందిపప్పు, బియ్యం ప్రజలకు అందుబాటు ధరలలో లభించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు

-జాయింట్ కలెక్టర్*ధ్యాన చంద్ర హెచ్ ఎం తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : కందిపప్పు, బియ్యం ప్రజలకు అందుబాటు ధరలలో లబించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని సంయుక్త కలెక్టర్ ధ్యాన చంద్ర హెచ్ఎం పేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక తిరుపతి రైతు బజార్ నందు కందిపప్పు, బియ్యం ప్రజలకు అందుబాటు ధరలకు ఉండేలా ప్రారంభించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ పెరుగుతున్న ధరలు అదుపులో ఉంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ధరలను తగ్గించి వినియోగదారులకు ఉపశమనం కలిగించటానికి ప్రభుత్వ స్థాయిలో హోల్సేల్ కిరాణా …

Read More »

రైతులు వ్యవసాయ యాంత్రీకరణ పద్దతులను వినియోగించడం ద్వారా ఖర్చు, సమయం ఆదా అవుతుంది, సద్వినియోగం చేసుకోవాలి

-స్ప్రింక్లర్, డ్రిప్ వాడకం ద్వారా తక్కువ నీటితో ఎక్కువ పొలాన్ని పండించొచ్చు -తిరుపతి జిల్లాకు ఆయిల్ పామ్ ఒక వరం… రైతులు సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ వడమాలపేట,తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : కదిరిమంగలం గ్రామ పరిధిలోని రైతు పొలాల్లో రాస్ – కృషి విజ్ఞాన కేంద్రం వారు చేపట్టిన డ్రోన్ పైలట్ ద్వారా పురుగు మందులను పంట పొలాలకు డ్రోన్ ద్వార పిచికారి చేసే విధానం ఎంతో ఉపయుక్తంగా ఉందని, అలాగే విత్తనాలు చల్లే రోలర్ ఎంతో ఉపయోగకరంగా …

Read More »

కడియం నర్సరీ లను ఇకో – టూరిజంగా అభివృద్ది దిశగా అడుగులు

-పర్యాటక శాఖ ద్వారా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తాం -నర్సరీ యాజమాన్యాలతో కలెక్టర్ పి. ప్రశాంతి సమావేశం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లాకు ప్రత్యేక ఆకర్షణగా, తనదైన గుర్తింపు పొందిన కడియం నర్సరీ ప్రాంతాన్ని ఈకో టూరిజం ప్రాజెక్టు కింద అభివృద్ధి చేయడానికి నర్సరీ యజమాన్యాలు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేసారు. గురువారం సాయంత్రం స్థానిక కలెక్టర్ ఛాంబర్ లో నర్సరీ యాజమాన్యాలతో, అసోసియేషన్ ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి …

Read More »

జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారుల పరిచయ కార్యక్రమం

-జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారుల పరిచయ కార్యక్రమం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ప్రస్తావించిన పలు అంశాలు -తూర్పు గోదావరి జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారుల పరిచయ కార్యక్రమంలో మంత్రి వర్యులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ప్రస్తావించిన అంశాలు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆయా నియోజకవర్గాల పరిధిలో సమస్యల ను, నిలిచిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు, రహదారుల మరమ్మతులు,  సాగునీటి కాలువల నిర్వహణ, గ్రామీణ ప్రాంతాలకు బస్సు సౌకర్యం, ఇండ్ల నిర్మాణాలు, రక్షిత తాగునీటి వ్యవస్థ, టిడ్కో …

Read More »

తూర్పు గోదావరి జిల్లా ప్రజా ప్రతినిధులతో అధికారుల పరిచయ కార్యక్రమం

-ఒకే కుటుంబంలా అభివృద్ది , సంక్షేమం కోసం కలిసి పని చేద్దాం -మనందరి ముందు ఉన్న లక్ష్యం ప్రజా శ్రేయస్సు -తూర్పు గోదావరి జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా నిలుపుదాం -కూటమి ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ది రెండింటిని సమ ప్రాధాన్యత -నూతన ప్రభుత్వం జారీ చేసే మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలి -ప్రజల సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలి -రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బత్తుల బలరామకృష్ణ, ఆదిరెడ్డి శ్రీనివాస్, …

Read More »

పేద ప్రజలకు రైతుబజారుల ద్వారా అందుబాటులోనికి నిత్యవసర సరుకులు

-కేజీ 160/- రూపాయలకే కందిపప్పు, 48/- రూపాయలకే సన్న బియ్యం -రాష్ట్ర టూరిజం సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని నిత్యావసర సరుకులలో ముఖ్యమైన కందిపప్పు, బియ్యాన్ని చౌకగా అందించడమే లక్ష్యమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. సరఫరాల శాఖ ఆధ్వర్యంలో గురువారం ఉదయం స్థానిక క్వారీ సెంటర్ రైతు బజారు నందు కందిపప్పు, బియ్యాన్ని బజార్ల ద్వారా …

Read More »

జిల్లా అభివృద్దే ప్రధాన లక్ష్యం..

-రాబోయే రోజుల్లో నీటి సమస్య లేకుండా చేస్తాం -శరవేగంగా మచిలీపట్నం పోర్టు నిర్మాణం -జిల్లా కలెక్టర్ తో కలసి జిల్లా అభివృద్ధి పనులు, సమస్యలపై సమీక్షించిన ఎంపీ వల్లభనేని బాలశౌరి మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా అభివృద్దే ప్రధాన లక్ష్యంగా అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని, అందుకు అవసరమైన సహాయ సహకారాలను అన్ని విధాలుగా అందిస్తామని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి అన్నారు. గురువారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆధ్వర్యంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు …

Read More »

ప్రపంచ జనాభా దినోత్సవ ర్యాలీ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నేడు ప్రపంచ జనాభా దినోత్సవ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ జి. గీతాబాయి జిల్లా కార్యాలయం నుండి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ సందర్భంగా నాయుడు బడ్డీ సెంటర్ నందు మానవహారం ఏర్పాటు చేసి మాట్లాడుతూ 1990 నుండి ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం పాటించుట జరుగుతుందనియు జనాభా పెరుగుదల, పర్యావరణం మరియు అభివృద్ధికి వాటి సంబంధాలు మరియు సంబంధిత సమస్యలపై ప్రపంచ స్టేట్ హోల్డర్ల …

Read More »