Breaking News

Daily Archives: July 15, 2024

ఉద్యోగుల సమస్యలను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగుల సమస్యలను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఉద్యోగుల గ్రీవెన్స్ డే నిర్వహించి వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల నుండి అర్జీలు స్వీకరించారు. ఉద్యోగుల సమస్యలను జిల్లా కలెక్టర్ ఎంతో ఓపికగా విని సంబంధిత అధికారులను పిలిపించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత నెలలో …

Read More »

ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యల పట్ల అత్యధిక ప్రాధాన్యత నిచ్చి సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం గన్నవరం మండలం గన్నవరం మండలం చిన్న అవుటుపల్లి గ్రామంలోని ఎస్ ఎం కళ్యాణ మండపం లో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి గన్నవరం నియోజకవర్గస్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. అర్జీలను …

Read More »

కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించే కార్యక్రమం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించే కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా జూలై 18వ తేదీ నుండి ఆగస్టు 2 తేదీ వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహిస్తారు. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించే కార్యక్రమం డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ,, జిల్లా రెవిన్యూ అధికారి శ్రీ. కె.చంద్రశేఖర రావు, బందరు ఆర్డిఓ ఎం.వాణి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ …

Read More »

అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారం .. జాయింట్ కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వివిధ సమస్యల పరిష్కారం కోసం అర్జీదారులు విన్నవించిన సమస్యలకు సకాలంలో నాణ్యమైన పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జాయింట్ కలెక్టర్ కలెక్టరేట్ లోని సమావేశపు మందిరంలో డిఆర్ఓ కె చంద్రశేఖర రావు, బందరు ఆర్డిఓ ఎం వాణిలతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ కోసం కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ …

Read More »

జక్కంపూడి వాసులకు ట్యాంకర్లతో నీటి సరఫర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ ఎ మహేష్ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కేఎల్ రావు హెడ్ వాటర్ వర్క్స్ నుండి జక్కంపూడి వెళ్ళు నీటి సరఫరా పైప్ లైన్లు మరమ్మతులు ఉండటం వలన జక్కంపూడి వాసులకు రెండు రోజుల వరకు మంచినీటి సరఫరా ఉండదని, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు మంచినీటి ట్యాంకర్లతో నీటి సరఫరా జరుగుతుందని తెలిపారు. పైప్లైన్లు మరమతులు జరిగేంతవరకు ప్రజలు సహకరించవలసిందిగా కోరారు.

Read More »

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన 19 ఫిర్యాదులు

-స్వీకరించిన ప్రతి ఫిర్యాదుకి పరిష్కారం ఖచ్చితం గా ఇవ్వండి -ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ ఎ మహేష్ అధికారులు ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో సోమవారం ఉదయం విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ ఏ మహేష్ 19 ఫిర్యాదులు అందుకున్నారు. ప్రజలు తమ సమస్యలు అధికారుల ముందుకు తెలియపరచగా ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ ఏ మహేష్, …

Read More »

అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మాన్ హౌస్ రోడ్ లెవెల్ కి పెంచండి

-ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ ఏ మహేష్ అధికారులకు ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ యించార్జ్ కమిషనర్ డాక్టర్ ఏ మహేష్ సోమవారం ఉదయం తన పర్యటనలో భాగంగా రాజ్ భవన్ ప్రాంతం, విజయ టాకీస్, ఏలూరు రోడ్డు, 27వ డివిజన్, 28వ డివిజన్ బిఆర్టిఎస్ భాను నగర్, 29వ డివిజన్ పప్పుల మిల్ సెంటర్, 49వ డివిజన్ ఫైజర్ పేట పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా రాజభవన్ ప్రాంతంలో గల రోడ్డుపైనున్న మాన్ హోల్, రోడ్డు లెవెల్ …

Read More »