మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా కృషి చేద్దామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఆబ్కారి శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శనివారం నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో మంత్రివర్యులు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మలతో కలిసి శాసనసభ్యులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్ ,రహదారులు భవనాలు, రవాణా శాఖ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ …
Read More »Daily Archives: July 27, 2024
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగు పడాలంటే సీఎం బాబు, పీఎం మోదీ వల్లే సాధ్యం
-ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) -ఎన్టీఆర్ భవన్ లో మీడియా సమావేశం -జగన్ పై విమర్శనాస్త్రాలు -శవరాజకీయాలు, డ్రామా రాజకీయాలు జగన్ కి అలవాటు -ఐదారు నెలల్లో సూపర్ సిక్స్ పథకాలు అమలు -ఎపిలో అమృత్ భారత్ స్టేషన్ పథకం 76 రైల్వే స్టేషన్లు -ఐదారు నెలల్లో అభివృద్ధి పథంలో రైల్వే స్టేషన్, ఎయిర్ పోర్ట్ -ఆరు నెలల్లో వెస్ట్ బైపాస్ ప్రారంభం -ఏడాదిలోపు ఎయిర్ పోర్ట్ లో కొత్త టెర్మినల్ నిర్మాణం -విజయవాడ-బెంగుళూరు రైలుకి కృషి -పలు ప్రాంతాలకు కనెక్టివిటీ వుండే విధంగా …
Read More »జగన్ పులివెందుల పులి కాదు..పారిపోయిన పిల్లి…
-టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగన్ తన హయంలో చేసిన పాపాలు, కుంభకోణాలు, దారుణాలు చెప్పటానికి అసెంబ్లీలో 15 గంటల సమయం కూడా సరిపోలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జగన్ పాపాల చిట్టా ఎక్కడ విప్పుతాడోనని భయపడి అసెంబ్లీకి రాకుండా ఢిల్లీ పారిపోయాడని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ …
Read More »ఢిల్లీలో జగన్ ధర్నా అట్టర్ ప్లాప్…పాక్షిక విజయం మాదే
-సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గుర్నాథం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గిరిజన మహిళ శాంతి, మదన్ మోహన్ విషయంలో వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి చేసిన అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ ఎంపి సభ్యత్యాన్ని రద్దు చేయాలని కొరుతూ ఢిల్లీలో ధర్నా చేసే విషయంలో జగన్ రెడ్డి, ఎంపి విజయసాయిరెడ్డి కలిసి ఢిల్లీ పోలీసులతో ఎన్నో ఆటంకాలు కల్పించారని సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గుర్నాథం ఆరోపించారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో శనివారం మీడియా …
Read More »HCL లో HCL TechBee Program ద్వారా ఉద్యోగావకాశాలు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఇంటర్ విద్యార్హతతో ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ HCL లో HCL TechBee Program ద్వారా ఉద్యోగావకాశాలు. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో సాకారం. 2022-23, 2023-24 సం.|| లలో ఇంటర్ లో 75%, ఆపైన ఉత్తీర్ణత సాధించినవారు అర్హులు. MPC మినహా అన్నీ గ్రూపుల ఇంటర్మీడియెట్ విద్యార్థులకు అవకాశం. ఇంటర్ బోర్డు, Skill Development Department, Employment & Training Department మరియు HCL Techbee సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ది.2-8-2024 న మచిలీపట్నంలో జాబ్ మేళా. ఇంటర్మీడియెట్ …
Read More »అధికారులకు మామూళ్ళు… గాలిలో ప్రాణాలు! బండబారుతున్న కార్మికుల బ్రతుకులు!!
-బాధిత కుటుంబాలకు రూ.50లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి!!! -ఆగస్టు 2న క్వారీల్లో ప్రమాదాలు,పరిశ్రమల కాలుష్యంపై -ఇబ్రహీంపట్నంలో ధర్నా -సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరిశ్రమలు, క్వారీలలో భద్రతను పర్యవేక్షించాల్సిన గనులు, పరిశ్రమలు, కార్మిక, కాలుష్య నియంత్రణ శాఖల అధికారులు మామూళ్ళ మత్తులో జోగటంతోనే ప్రభ్యుత్వాల ఉదాసీనత వల్ల కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల పరిటాలలోని ఉన్న పవన్ గ్రానైట్ అండ్ మెటల్ …
Read More »కృష్ణాజిల్లా ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశం…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా స్వచ్ఛమైన పాలన అందించి, ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూ జిల్లాను నెంబర్ వన్ స్థానంలో నిలబెడదామని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణాజిల్లా ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశం శనివారం స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో తొలుత మంత్రి మాట్లాడుతూ జిల్లాలో నూతనంగా ఎన్నికైన శాసన సభ్యులకు అభినందనలు, జడ్పిటిసి, …
Read More »బాలలను ఉన్నత ఆశయాల వైపు తీర్చిదిద్దాలి .. జిల్లా ప్రధాన న్యాయమూర్తి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నేటి బాలలే రేపటి దేశ భవిష్యత్తు అని, వారిని ఉన్నత ఆశయాల వైపు వారి బాల్యం నుంచే తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్ అరుణాసారిక అన్నారు. శనివారం ఉదయం మచిలీపట్నంలోని జిల్లా పోలీస్ కార్యాలయం స్పందన కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక జువనైల్ పోలీస్ యూనిట్ల సభ్యులకు బాలల హక్కుల న్యాయ చట్టాలపై నిర్వహించిన శిక్షణా తరగతులకు జిల్లా …
Read More »నగర కమిషనర్ ను గౌరవప్రదంగా కలిసిన డిప్యూటీ మేయర్, ఫ్లోర్ లీడర్లు, కార్పొరేటర్లు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ను డిప్యూటీ మేయర్ 2-అవుతు శైలజ రెడ్డి, వైసిపి ఫ్లోర్ లీడర్ సత్యనారాయణ, టిడిపి ఫ్లోర్ లీడర్ బాలస్వామి మరియు ఇతర కార్పొరేటర్లు గౌరవప్రదంగా కలిశారు.
Read More »నగర కమిషనర్ను గౌరవప్రదంగా కలిసిన జాయింట్ కలెక్టర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ను ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ నిధి మీనా, విజయవాడ నగరపాలక సంస్థ, ప్రధాన కార్యాలయంలో గల కమిషనర్ ఛాంబర్ నందు గౌరవ పదంగా కలిశారు.
Read More »