Breaking News

Daily Archives: July 30, 2024

ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకే ఇసుక రవాణా చేయండి… : జాయింట్ కలెక్టర్ నిధి మీనా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇసుకను అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని అమలులోకి తీసుకురావడం జరిగిందని వాహనదారులు ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకు రవాణా చేసి ఇసుకను రవాణా చేసి ప్రజలకు ఇసుక అందుబాటులో ఉంచాలన్న ఆశయంతో భాగస్వాములు కావాలని జాయింట్ కలెక్టర్ నిధి మీనా తెలిపారు. ఇసుక రవాణా రేట్ల నిర్దారణ పై ట్రాక్టర్, లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్లతో జాయింట్ కలెక్టర్ నిధి మీనా మంగళవారం కలెక్టరేట్లోని …

Read More »

జాబ్ మేళా

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సంచాలకులు, గిరిజన సంక్షేమ శాఖ, ఆంధ్ర ప్రదేశ్, విజయవాడ వారి ఆదేశాల ప్రకారం కృష్ణా జిల్లా లో గిరిజనులు 10 వ తరగతి మరియు ఇంటర్మీడియట్ నందు ఉత్తీర్ణులై మరియు ఇంగ్లీష్ భాష చదవటం మరియు వ్రాయగల నైపుణ్యముతో అర్హులైన గిరిజనుల కొరకు SK Safety Wings (P) Ltd., Secunderabad వారి సౌజన్యముతో జాబ్ మేళ నిర్వహించన పిదప సెలెక్ట్ అయిన గిరిజనులకు పికింగ్, ప్యాకింగ్, స్కానింగ్, లోడింగ్ మరియు అన్ లోడింగ్ వంటి ఉద్యోగ …

Read More »

ఫించన్ల పంపిణీని ఆగస్టు 1వతేదీ ఉ.6గం.లకే ప్రారంభించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎన్టిఆర్ భరోసా ఫించన్ల పంపిణీని ఆగస్టు 1వతేదీ ఉ.6గం.లకే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ మంగళవారం ఫించన్ల పంపిణీపై రాష్ట్ర సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి కలెక్టరేట్ నుండి వీడియో సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆగస్టు నెలకు 2,40,939 మంది లబ్ధిదారులకు రూ.102.16 కోట్లు పంపిణీ …

Read More »

ఏపీపీఎస్సీ డిపార్ట్మెంటల్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సంబంధిత అధికారులు సమన్వయం చేసుకుంటూ ఏపీపీఎస్సీ డిపార్ట్మెంటల్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి కే చంద్రశేఖర రావు అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో ఏపీపీఎస్సీ, పోలీస్, మెడికల్, విద్యుత్ శాఖ అధికారులతో మే 2024 సెషన్ కు సంబంధించిన ఏపీపీఎస్సీ డిపార్ట్మెంటల్ పరీక్షల నిర్వహణపై సమీక్షించారు. పెనమలూరు మండలం కానూరు గ్రామంలోని అయాన్ డిజిటల్ జోన్ సెంటర్లో రేపు ఉదయం 10 గంటల నుండి …

Read More »

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెంచే విధంగా జిల్లా నైపుణ్యాభివృద్ధి ప్రణాళికను రూపొందించండి

-జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో యువతకు ఉపాధి కల్పించే దిశగా జిల్లా నైపుణ్యాభివృద్ధి ప్రణాళికను రూపొందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, జిల్లా వృత్తి నైపుణ్య అభివృద్ధి కమిటీ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం, కలెక్టరేట్ ఆవరణలోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా జాయింట్ కలెక్టర్, జిల్లా వృత్తి నైపుణ్య అభివృద్ధి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా నైపుణ్య అభివృద్ధి కార్యాచరణ ప్రణాళికల …

Read More »

జిల్లాలో క్రీడా రంగానికి అన్ని విధాల ప్రోత్సాహం అందిస్తాం…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో క్రీడా రంగానికి అన్ని విధాల ప్రోత్సాహం అందిస్తామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. వరుసగా 8 వ రోజు మంగళవారం ఉదయం నగరంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో జరిగిన ప్రత్యేక ఉచిత యోగా శిక్షణా తరగతులలో జిల్లా కలెక్టర్ పాల్గొని యోగాసనాలు వేశారు. అనంతరం ప్యారీస్ లో జరుగుతున్న ఒలంపిక్స్ క్రీడలు పురస్కరించుకొని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఏర్పాటుచేసిన ఒలంపిక్స్ ఫోటోబోర్డుతో సెల్ఫీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని సెల్ఫీ తీసుకున్నారు. …

Read More »

కృష్ణా డెల్టా పరిరక్షణకు నాగార్జునసాగర్ నుంచి కె.ఆర్. ఎం.బి. ద్వారా పులిచింతలకు సాగునీటిని విడుదల చేయించాలి

-కృష్ణానదీ యాజయాన్య బోర్డు (కె.ఆర్.ఎం.బి) ప్రధాన కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేయాలి -మచిలీపట్నంలో జరిగిన నీటిపారుదల సలహా మండలి సమావేశంలో వెల్లడించిన సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా డెల్టాకు హక్కుగా రావల్సిన 154 టి.ఎం.సి ల నుంచి ప్రస్తుతం పట్టిసీమ ద్వారా కృష్ణాడెల్టాకు విడుదల అవుతున్న జలాలకు తోడుగా నాగార్జునసాగర్ ప్రాజెక్టునుంచి పులిచింతలకు కనీసం 10 టి.ఎం.సి లు కృష్ణానదీ యాజమాన్య బోర్డు ద్వారా విడుదల చేయించి కృష్ణా …

Read More »

పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎంపీ లాడ్స్, సిఎస్ఆర్, ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి వివిధ శాఖల అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎంపీ లాడ్స్, సిఎస్ఆర్, ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన సిసి …

Read More »

ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా జరిగితే రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ముఖ్యంగా మహిళలకు, బాలలకు అన్ని విధాల రక్షణ కల్పిస్తామని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఆబ్కారి శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని హిందూ కళాశాలలోని దైత శ్రీరాములు ఆడిటోరియంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం లో ముఖ్యఅతిథిగా మంత్రివర్యులు …

Read More »

ముంపు బారి నుండి పంటలను కాపాడాలని, రైతులను ఆదుకోవాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణ డెల్టాలో సాగునీటి కాలువలు డ్రైనేజీలలో గుర్రపు డెక్క, తూడు తొలగించడం, డీసిల్టేషన్ పనులు ముమ్మరంగా చేపట్టి ముంపు బారి నుండి పంటలను కాపాడాలని, రైతులను ఆదుకోవాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జల వనరుల శాఖ ఆధ్వర్యంలో కృష్ణాజిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధ్యక్షతన మంగళవారం కలెక్టరేట్ లో మీకోసం హాల్లో నిర్వహించారు. ఈ సమావేశంలో …

Read More »