Breaking News

Monthly Archives: July 2024

పింఛన్ల పంపిణీ కార్యక్రమం సజావుగా జరగాలి .. జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆగస్టు ఒకటవ తేదీన పింఛన్ల పంపిణీ కార్యక్రమం సజావుగా జరిగే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ అధికారులకు నిర్వహించిన అవగాహన సదస్సు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత నెల పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కొన్ని మండలాల అధికారులు, సచివాలయ ఉద్యోగులు …

Read More »

చేనేత సహకార సంఘాలకు రూ.11.17 కోట్ల రుణ మంజూరు ప్రతిపాదన

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని చేనేత సహకార సంఘాలకు 2024-25 సంవత్సరానికి సంబంధించి రూ.11.17 కోట్ల రుణ మంజూరుకు కమిటీ సభ్యులు ప్రతిపాదించారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధ్యక్షతన జరిగిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో జిల్లాలోని 25 చేనేత సహకార సంఘాలకు కేడీసీసీ బ్యాంకు ద్వారా రుణ మంజూరు కమిటీ సభ్యులు ప్రతిపాదించారు. గూడూరు మండలంలోని పోలవరం, కప్పలదొడ్డి, రాయవరం, మల్లవోలు, ఐదుగుళ్లపల్లి, పెడన టౌన్, చల్లపల్లి, గన్నవరం మండలంలోని ముస్తాబాద్ ప్రాంతాలకు చెందిన 25 …

Read More »

ప్రజా సమస్యలు సత్వర పరిష్కారానికి “మీకోసం”

అవనిగడ్డ/మోపిదేవి/ఘంటసాల, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యలు సత్వర పరిష్కారానికి “మీకోసం” నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. అవనిగడ్డ తాసిల్దార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సోమవారం “మీకోసం” కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ముఖ్య కేంద్రంలో ప్రతి సోమవారం మీకోసం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరిస్తున్నామని, అయితే జిల్లాలో పలు ప్రాంతాల నుండి మచిలీపట్నం వచ్చి ప్రజలు అర్జీలు ఇవ్వడానికి పడుతున్న ఇబ్బందులు గమనించి జిల్లా కలెక్టర్ లేదా …

Read More »

“మీకోసం కార్యక్రమం”

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుండి అందే అర్జీలను సకాలంలో పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి కే చంద్రశేఖర రావు అధికారులకు సూచించారు. సోమవారం డిఆర్ఓ నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరం లో కెఆర్ ఆర్ సి ఎస్ డి సి శ్రీదేవితో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక— “మీకోసం కార్యక్రమం” నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 130 అర్జీలు ప్రజల నుండి జిల్లా యంత్రాంగానికి అందాయి. అందులో కొన్నింటి వివరాలు …

Read More »

ప్రజల సమస్యలకు సంతృప్తికరమైన పరిష్కారం అందించాలి

-అధికారులకు ఆదేశాలు ఇచ్చిన విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం ఉదయం విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వేదికను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఫిర్యాదులను శాఖాధిపతులే ఫీల్డ్ కి వెళ్లి పరిశీలన చేసి తగు పరిష్కారాన్ని ఇవ్వాలని శాఖాధిపతులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి ఒక్క ఫిర్యాదు …

Read More »

నగర అందాన్ని.. ప్రజల ఆరోగ్యాన్ని పెంచేందుకు  మొక్కలను మరింత పెంచండి

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులకు ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం ఉదయం తన పర్యటనలో భాగంగా ప్రకాశం బ్యారేజ్, పిసిఆర్ ఫ్లైఓవర్, ఎంజీ రోడ్ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుండి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం, పిసిఆర్ ఫ్లైఓవర్  క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, నగరాన్ని మరింత అందంగా ఆహ్లాదంగా మార్చేందుకు  మొక్కలను నాటుత, వాల్ …

Read More »

ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన పథకం సద్వినియోగం చేసుకోవాలి

-పోస్టర్ ను ఆవిష్కరించినజిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : విద్యుత్ గృహ వినియోగదారులు ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన పథకం యొక్క ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని అందులో భాగంగా పోర్టల్ లో పేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పిలుపు నిచ్చారు. సోమవారం రాత్రి స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశం మందిరంలో కలెక్టర్ ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన పథకం పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి . …

Read More »

పర్యాటక అభివృద్ధి కి మెరుగైన అవకాశాలు మెండుగా ఉన్నాయి…

-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మల్లె మడుగు రిజర్వాయర్ సమీపంలో పర్యాటక అభివృద్ధి కి మెరుగైన అవకాశాలు మెండుగా ఉన్నాయని తిరుపతి జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం పర్యాటక శాఖ అధికారులతో కలిసి కలెక్టర్ మల్లె మడుగు రిజర్వాయర్ పరిసర ప్రాంతాలను పరిశీలించి, అధికారులతో పర్యాటక అభివృద్ధికి అవకాశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సూచిస్తూ తిరుపతి జిల్లాలో తిరుమల శ్రీవారి దర్శనార్థం ప్రపంచ నలుమూలల నుండి ప్రతి రోజూ సుమారు లక్ష …

Read More »

నిర్దేశించిన లక్ష్యాలను ప్రణాళికా బద్ధంగా సకాలంలో సాధించాలి…

-జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా మహిళా సాధికార దిశగా స్వయం సహాయక సంఘాలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందేలా ఈ ఆర్థిక సంవత్సరం 2024-25 లక్ష్యాలను సాధించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ నందు కలెక్టర్ గ్రామీణాభివృద్ధి సంస్థ మహిళా సాధికారత దిశగా చేపడుతున్న వివిధ రకాల ప్రభుత్వ పతాకాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా …

Read More »

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 146 అర్జీలు

-ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్ ) లో వచ్చిన అర్జీలను నిర్దేశిత సమయంలోగా అర్థవంతంగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మీకోసం – ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో వచ్చిన అర్జీలను నిర్దేశించిన సమయం లోపు పరిష్కారం అర్థవంతంగా చూపాలని, అలసత్వం సహించేది లేదని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ …

Read More »