Breaking News

Daily Archives: August 19, 2024

గుణదల ఇయస్‌ఐ హాస్పిటల్‌ను 300 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేస్తాం…

-10 లక్షల వరకు ఉచిత చికిత్స అందిస్తాం… -రాష్ట్రంలోని ఇయస్‌ఐ హాస్పటల్స్‌కు పూర్వ వైభవం తీసుకొస్తా… -గత ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఇయస్‌ఐ ఆసుపత్రులను నిర్వీర్యం చేసింది… -వైయస్సార్‌ బీమా పేరుతో సొంత ఇన్సూరెన్స్‌ కంపెనీ ఏర్పాటు చేసి గత ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిరది.. -కేంద్రం నుంచి వచ్చిన నిధులన్నీ గత ప్రభుత్వం పక్కదారి పట్టించింది… -ఈ విషయమై విజిలెన్స్‌ విచారణ జరిపిస్తాం… -వచ్చే ఐదు సంవత్సరాల్లో ఇయస్‌ఐ మెంబర్‌ షిప్‌ 25 లక్షలకు పెంచుతాం… -రాష్ట్ర కార్మిక కర్మగారాలు బాయిలర్స్‌ అండ్‌ …

Read More »

కార్యాలయ దస్త్రాల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టండి…

-దస్త్రాలు ధగ్ధం, మాయం చేస్తే క్రిమినల్ కేసులు నమోదు… -ఉద్యోగుల బదిలీలలో ప్రభుత్వ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించండి… -గ్రీవెన్స్ రీ ఓపెన్ కు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోండి.. -జిల్లా కలెక్టర్ డా. జి. సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ కార్యాలయాలలో దస్త్రాల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని దస్త్రాలను ధగ్ధం చేసిన పాడుచేసిన సంబంధిత అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఉద్యోగుల బదిలీలలో ప్రభుత్వ నిబంధలనలు ఖచ్చితంగా పాటించాలని గ్రీవెన్స్ రీ ఓపెన్ కు ఆస్కారం లేకుండా అర్జీలను …

Read More »

15 రోజుల్లో మెరుగైన పారిశుధ్యాన్ని నగరానికి అందించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారోగ్య పరిరక్షణలో పారిశుధ్యం అధిక ప్రాధాన్యత కల్గిన అంశమని, శానిటేషన్ విధుల్లో ఉన్న అధికారులు, కార్మికులు సమన్వయంతో కృషి చేస్తూ 15 రోజుల్లో మెరుగైన పారిశుధ్యాన్ని నగరానికి అందించాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో ప్రజారోగ్య విభాగానికి సంబందించి శానిటరీ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు, కార్యదర్శులతో నగరంలో పారిశుధ్య నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర ప్రజల ఆరోగ్య రక్షణలో …

Read More »

ఆర్జీలను క్షేత్ర స్థాయి అధికారులు నేరుగా పరిశీలించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఇస్తున్న ఆర్జీలను క్షేత్ర స్థాయి అధికారులు నేరుగా పరిశీలించి, శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, విభాగాధిపతులు పిజిఆర్ఎస్ లో ప్రజలు ఇస్తున్న ఆర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో పిజిఆర్ఎస్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్  పిజిఆర్ఎస్ కార్యక్రమం ద్వారా ప్రజల నుండి అర్జీలు తీసుకొని అధికారులతో మాట్లాడుతూ నగర …

Read More »

వెహికిల్ షెడ్ లో వాహనాల నిర్వహణ పక్కాగా ఉండాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ వెహికిల్ షెడ్ లో వాహనాల నిర్వహణ పక్కాగా ఉండాలని, మరమత్తులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. సోమవారం కమిషనర్ కెవిపి కాలనీలోని వెహికిల్ షెడ్ ని ఆకస్మిక తనిఖీ చేసి, షెడ్ లోని వాహనాలు, ప్రస్తుతం రన్నింగ్ లో ఉన్నవి, మరమత్తులకు గురైనవి, కార్మికులు హాజరు తదితర వివరాలు ఏఈ, డిఈఈలను అడిగి సంబందిత రిజిస్టర్ లను పరిశీలించి తగు …

Read More »

అన్న క్యాంటీన్ల ద్వారా పేదల ఆకలి తీర్చేందుకు గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు రూ.25 వేలు విరాళం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పేదవాని ఆకలి తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అన్న క్యాంటీన్లకు ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని, అందులో భాగంగా తమ జీతం నుండి రూ.25 వేలు విరాళంగా అందిస్తున్నామని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అన్ని దానాల్లో కల్లా అన్నదానం శ్రేష్టమని, మనం విరాళం ఇచ్చే ప్రతి రూపాయి ఎంతో మంది పేదవారి ఆకలి తీర్చేందుకు దోహద పడుతుందని, కావున నగరపాలక సంస్థలో పని …

Read More »

జిల్లాలో మరొసారి 113 షాపుల ద్వారా తగ్గింపు ధరలకు నాణ్యమైన కందిపప్పు, బియ్యం

-జెసి చిన రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం వారు వినియోగదారులకు తక్కువ ధరకు బియ్యం మరియు కందిపప్పు అందించాలనే ఆదేశాల మేరకే జిల్లాలో రైతు బజార్లు, స్పెషల్ కౌంటర్లు యందు మరోసారి కందిపప్పు మరియు బియ్యం ధరలు తగ్గించి అందుబాటులోకి తీసుకోవడం జరుగుతుందని ఈ విషయాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన రాముడు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో పౌర సరఫరాలు, ఇతర సమన్వయ అధికారులతో జెసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి …

Read More »

ఆగష్టు 21 నుంచి ఇంటింటి ఓటర్ల జాబితా పరిశీలన

-తూర్పు పశ్చిమ ఎమ్మెల్సీ బొడ్డు -రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం -జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు ఆగష్టు 20 నుంచి అక్టోబర్ 18 వరకూ ఇంటింటి ఓటరు గుర్తింపు, వత్యాసాలు, పోలింగ్ కేంద్రాల మార్పులు, చేర్పులు పరిశీలన , సిఫార్సు, ఓటరు ఫోటో గుర్తింపు, తప్పొప్పులు సరిచేసే ప్రక్రియ చేపట్టనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన రాముడు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక కలక్టరేట్ సమావేశ మందిరంలో …

Read More »

ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో 13 అర్జీలు స్వీకరణ

-మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను సత్వర పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసమస్యల పరిష్కార వేదిక మీకోసం ద్వారా వేగవంతంగా పరిష్కరిస్తుందని నగరపాలక నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ కేతన్ గర్గ్ అన్నారు. సోమవారం ఉదయం నగర పాలక సంస్థ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి నగరపాలక నగరపాలక సంస్థ కమీషనర్ కేతన్ గర్గ్ 13 అర్జీలను స్వీకరించామన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కేతన్ గర్గ్ మాట్లాడుతూ …

Read More »

రాఖీ పండుగ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కేతన్ గర్గ్ కి రాఖీ కట్టిన

-బ్రహ్మకుమారీస్, ఓంశాంతి నిర్వాహకురాలు గీతామాధురి అక్క రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రక్షాబందు దినోత్సవం సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కేతన్ గర్గ్ వారికి సోమవారం నగరపాలక సంస్థ ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు బ్రహ్మకుమారీస్, ఓంశాంతి సంస్థ నిర్వాహకురాలు గీతా మాధురి అక్క రాఖి కట్టి తమ సోదర భావాన్ని వ్యక్తపరిచారు. కమిషనర్ వారు కూడా ఈ సందర్భంగా వారికి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

Read More »